ప్రభన్యూస్

Telangana: ఉద్యోగులకు శుభవార్త.. కొత్త హెల్త్ స్కీమ్ ప్రారంభం.. 886 ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 3:54 PM IST తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ పోర్టల్‌ను ప్రారంభించి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఏఐ చిత్రం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) ప్రారంభమైంది. ఎన్‌ఈహెచ్‌ఎస్‌ పోర్టల్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల నేతలకు…

Read Full News

మారుమూల గిరిజన గ్రామం నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు.. కొలాం యువతి కన్నీబాయి సాహస గాథ..! |

Last Updated:Jul 17, 2026 4:38 PM IST కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మడావి కన్నీబాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికైంది. ఆమె జాతీయ పతాకాన్ని ఎగురవేయనుంది. + News18 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గిరిజన గూడెం నుంచి బయలుదేరిన ఓ యువతి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్వత యాత్రల్లో ఒకటైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటోంది. కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన కొలాం…

Read Full News

సివిల్స్ కలకు సర్కారు బాసట.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 2:00 PM IST సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నది మీ కలా? లక్షలు ఖర్చు పెట్టకండి.. సర్కార్ ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ చూడండి! సివిల్స్ కలకు సర్కారు బాసట.. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలన్నది నేటి యువత కల. అందుకోసం అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తూ కఠినమైన సాధన…

Read Full News

Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 7:47 AM IST Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ నూతన ఆరోగ్య పథకానికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు సచివాలయంలో శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ హెల్త్ స్కీమ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంయుక్తంగా…

Read Full News

Honesty: 30 ఏళ్ల తర్వాత రూ.25 వేల అప్పు తీర్చిన స్నేహితుడు.. ఈ నిజాయితీ కథ అందరి మనసులు గెలుచుకుంది..! |

Last Updated:Jul 16, 2026 10:31 PM IST 30 ఏళ్ల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును తీర్చడానికి కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ తెలంగాణకు వచ్చాడు. అతని నిజాయితీకి ప్రశంసలు. + News18 ఈ రోజుల్లో ఎంత పెద్ద సహాయం చేసినా మరిచిపోయే మనుషులు చాలామందే కనిపిస్తుంటారు. కానీ మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న అప్పును మరచిపోకుండా, ఎలాంటి అడ్రస్‌ లేకపోయినా వేల కిలోమీటర్లు ప్రయాణించి స్నేహితుడి ఇంటిని వెతికి మరీ తిరిగి చెల్లించిన…

Read Full News

BJP & Bajrang Dal Protest : స్కూల్ను ముట్టడించిన బీజేపీ, బజరంగ్ దళ్!

హైదరాబాద్లోని సక్సెస్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండవ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి, ఇస్లామిక్ పద్యం (శ్లోకం) నేర్చుకోవాలని ఉపాధ్యాయురాలు హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు స్కూల్ ముందు భారీ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. Source link

Read Full News

Karungali Mala: కరుంగలి మాల కొనబోతున్నారా.. ఒక్క నిమిషంలో ఒరిజినల్ ఎలా గుర్తించాలో తెలుసుకోండి..! karungali mala benefits and identification. | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 16, 2026 6:43 PM IST కరుంగలి మాలలు ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలతో ప్రాచుర్యం పొందుతున్నాయి. నకిలీలను గుర్తించడానికి నీటి పరీక్ష, రంగు పరీక్షలు చేయాలి. ధరించేటప్పుడు నియమాలు పాటించాలి. + News18 భారతీయ సంప్రదాయంలో మెడలో మాలలు ధరించడం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. జీవన విధానంలో భాగంగా కూడా భావిస్తారు. రుద్రాక్ష, తులసి, చందనం, స్పటిక వంటి మాలలతో పాటు ఇటీవల కాలంలో కరుంగలి మాలపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది….

Read Full News

Farmer Protest: మిడ్ మానేరు నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు.. పోత్తూరు బ్రిడ్జిపై ఉద్రిక్త పరిస్థితులు..! Telangana farmer protest. |

Last Updated:Jul 16, 2026 5:40 PM IST ఎల్‌నినోతో రాజన్న సిరిసిల్లలో వరి పంటలు ఎండిపోతున్నాయి. మిడ్ మానేరు నుండి నీటి విడుదల కోరుతూ రైతులు ధర్నా చేశారు. + News18 ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పంటలు ఎండిపోతుండటంతో పాటు నారు మడులు కూడా నీరు లేక వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మిడ్ మానేరు జలాశయం…

Read Full News

Hyderabad: ‘మా పరువు తీశావ్’ అంటూ నడిరోడ్డుపై దారుణం.. ప్రేమ కథకు రక్తపాతం ముగింపు..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 15, 2026 1:28 PM IST హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. News18 హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి…

Read Full News

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మాజీ సర్పంచ్ భర్త.. కరీంనగర్‌లో కలకలం! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 15, 2026 2:19 PM IST కరీంనగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. + News18 కరీంనగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి…

Read Full News