Telangana: ఉద్యోగులకు శుభవార్త.. కొత్త హెల్త్ స్కీమ్ ప్రారంభం.. 886 ఆస్పత్రుల్లో క్యాష్లెస్ చికిత్స | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 17, 2026 3:54 PM IST తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ పోర్టల్ను ప్రారంభించి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఏఐ చిత్రం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం (ఎన్ఈహెచ్ఎస్) ప్రారంభమైంది. ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల నేతలకు…
