ప్రభన్యూస్

7 August, 2026 08:14

[title పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు] పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు లోపాల సవరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ప్రభ న్యూస్ విజయనగరం ఆగస్టు 6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు బుధవారం విజయనగరం జిల్లాలోని గరివిడి మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం, కేజీబీవీ, జెడ్పీ…

Read Full News

పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు

పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు లోపాల సవరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ప్రభ న్యూస్ విజయనగరం ఆగస్టు 6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు బుధవారం విజయనగరం జిల్లాలోని గరివిడి మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం, కేజీబీవీ, జెడ్పీ హైస్కూల్, రెండు చౌక ధరల దుకాణాలను తనిఖీ…

Read Full News

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో 10 వేలకుపైగా పోస్టుల భర్తీ.

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో 10 వేలకుపైగా పోస్టుల భర్తీ. ప్రభ న్యూస్, అమరావతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,060 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచి దశలవారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రుల బృందం, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలి దశలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.రెండో దశలో…

Read Full News

అర్హుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ జమేదీ?.. స్టేటస్‌లో మాత్రం రూ.13 వేలు…ఖాతాల్లో dir=”auto”>శ్రీ సత్యసాయి జిల్లాలో తల్లుల ఆవేదన.. అర్హత ఉన్నా ఖాతాల్లోకి రాని పథకం నగదు

అర్హుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ జమేదీ?.. స్టేటస్‌లో మాత్రం రూ.13 వేలు…ఖాతాల్లో సున్నా! శ్రీ సత్యసాయి జిల్లాలో తల్లుల ఆవేదన.. అర్హత ఉన్నా ఖాతాల్లోకి రాని పథకం నగదు ప్రభ న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా: ‘తల్లికి వందనం’ పథకానికి అర్హత ఉన్నప్పటికీ, పలువురు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో పథకం నగదు జమ కాలేదని శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కొందరు తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రయోజనం…

Read Full News

ముదిగుబ్బలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాన్స్‌జెండర్ శాంతి మృతి

ముదిగుబ్బలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాన్స్‌జెండర్ శాంతి మృతి ప్రభ న్యూస్ , సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ జులై 29: ముదిగుబ్బ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ట్రాన్స్‌జెండర్ శాంతి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన…

Read Full News

ముందుచూపే కుటుంబానికి అండగా నిలిచింది.. ప్రమాదంలో మృతి చెందిన ఖాతాదారుడి కుటుంబానికి ఎస్‌బీఐ ద్వారా రూ.40 లక్షల బీమా.

ముందుచూపే కుటుంబానికి అండగా నిలిచింది.. ప్రమాదంలో మృతి చెందిన ఖాతాదారుడి కుటుంబానికి ఎస్‌బీఐ ద్వారా రూ.40 లక్షల బీమా ప్రభ న్యూస్ శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం :: ఒక ప్రమాదం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టినా, ముందుచూపుతో తీసుకున్న బీమా పాలసీ ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలిచింది. మెళియాపుట్టి మండలంలోని కోసమాల గ్రామానికి చెందిన ఎస్‌బీఐ చాపర శాఖ ఖాతాదారుడు ముల్లి చంద్రరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన తీసుకున్న ఎస్‌బీఐ జనరల్…

Read Full News

అర్జీలను బుట్టదాఖలు చేస్తే చర్యలు తప్పవు : అధికారులకు ఎమ్మెల్యే కళా హెచ్చరిక

అర్జీలను బుట్టదాఖలు చేస్తే చర్యలు తప్పవు: అధికారులకు ఎమ్మెల్యే కళా హెచ్చరికప్రజా దర్బార్‌లో సమస్యల స్వీకరణ.. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ప్రభ న్యూస్ విజయనగరం చీపురుపల్లి జూలై 23: చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై…

Read Full News

గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమ జ్వాలల ు

గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమ జ్వాలలు బెంగళూరులో జరుగబోయే జాతీయ ఓబీసీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ ప్రభన్యూస్ మంగళగిరి జులై 21: దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన బీసీల హక్కుల సాధన కోసం, కోట్లాదిమంది బీసీలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐక్యం చేసి,గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమ జ్వాలలను రగిలిస్తామని, ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు….

Read Full News

ఏడేళ్లుగా పునాదులకే పరిమితమైన చింతపల్లి తహశీల్దార్ కార్యాలయం రూ.90 లక్షల భవనం అర్ధాంత రంగా నిలిచిపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందుల ు

ఏడేళ్లుగా పునాదులకే పరిమితమైన చింతపల్లి తహశీల్దార్ కార్యాలయం రూ.90 లక్షల భవనం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు ప్రభ న్యూస్ | చింతపల్లి | జూలై 21: గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.90 లక్షల వ్యయంతో ప్రారంభించిన చింతపల్లి నూతన తహశీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణం ఏడేళ్లుగా పునాదుల దశలోనే నిలిచిపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇరుకైన, అసౌకర్యాలతో…

Read Full News

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు – పోలీసు విచారణకు హాజరైన జీఓ–3, 1/70 ఉద్యమ నాయకులు

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు. పోలీసు విచారణకు హాజరైన జీఓ–3, 1/70 ఉద్యమ నాయకులు. అల్లూరి ప్రభ జిల్లా ప్రతినిధి జూలై 20 : జీఓ నంబర్–3 రిజర్వేషన్ పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పాడేరులో నిర్వహించిన గిరిజనుల ఆందోళనకు సంబంధించి నమోదైన కేసు నేపథ్యంలో పలువురు ఉద్యమ నాయకులు సోమవారం పాడేరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.గత శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన…

Read Full News