ప్రభన్యూస్

దక్షిణ భారతదేశంలోని ఏ జిల్లాలో రైల్వే లైన్ లేదు? 90 % మంది అస్సలు చెప్పలేరు.. |

Last Updated:Aug 20, 2026 5:20 PM IST దేశంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ రైళ్లు వేగంగా విస్తరిస్తున్నాయి.. కానీ 2026లోనూ దక్షిణ భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో ఒక్క రైల్వే ట్రాక్ కూడా లేదు! అసలు ఆ జిల్లాలు ఏవి? News18 దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి హైస్పీడ్‌ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే 2026లోనూ దక్షిణ…

Read Full News

PM Modi: సోషల్ మీడియా ర్యాంకింగ్స్‌లో ప్రధాని మోదీ టాప్.. మంత్రులకు డిజిటల్ రిపోర్ట్ కార్డ్!

కేంద్ర మంత్రుల సోషల్ మీడియా పనితీరుపై ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ఒక ఆసక్తికరమైన నివేదికను సమర్పించారు. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో ప్రజలతో మమేకం అవ్వడంలో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు నిలిచి ప్రథమ స్థానం సాధించారు. Source link

Read Full News

అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. దక్షిణాది సీఎంల కీలక ప్రతిపాదనలు.. |

దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్ర–రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధిపై కీలక చర్చలకు వేదికగా 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవలం ప్రాంతంలోని తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ హోటల్‌లో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి తరఫున డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి, ప్రతినిధులు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి…

Read Full News

Southern Zonal Council: నేడు దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా మీటింగ్.. కావేరీ జలాలు, ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలపై చర్చ |

Last Updated:Aug 20, 2026 8:28 AM IST Southern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. Southern Zonal Council Southern Zonal Council: తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక…

Read Full News

Chennai: వీల్‌ఛైర్‌లో స్టేషన్‌కు తెచ్చి.. వేగంగా వస్తున్న రైలు కిందకు తోసేసి.. కన్నతల్లిని హత్య చేసిన కర్కోటకుడు! |

Last Updated:Aug 20, 2026 5:33 AM IST Chennai: నవమాసాలు మోసి, కని పెంచిన కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకొడుకే కర్కశంగా ప్రాణాలు తీసిన అమానవీయ ఘటన తమిళనాడులో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రతీకాత్మక చిత్రం వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న 75 ఏళ్ల కన్నతల్లిని ప్రేమగా ఆసుపత్రికో లేదా బయటకో తీసుకెళ్తున్నట్లు నమ్మించి.. రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి వేగంగా దూసుకొస్తున్న రైలు కిందకు తోసేసి హతమార్చాడు. ఈ కిరాతక ఘటన తిరువళ్లూరు…

Read Full News

Digital Arrest: పదేళ్ల జైలు శిక్ష అంటూ భయపెట్టారు.. రూ.51 లక్షలు కొల్లగొట్టారు! |

Last Updated:Aug 20, 2026 5:58 AM IST Digital Arrest: అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి నిలువునా దోచుకునే సరికొత్త సైబర్ మోసం ‘డిజిటల్ అరెస్టు’ (Digital Arrest) దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం పోలీసు, దర్యాప్తు సంస్థల అధికారులమంటూ నకిలీ ఐడీలు, యూనిఫామ్‌లతో వీడియోకాల్స్ చేస్తూ నేరస్థులు రూ.కోట్లలో కాజేస్తున్నారు. తాజాగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ విశ్రాంత ఉద్యోగిని ఏకంగా ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో…

Read Full News

Green Card: గ్రీన్‌కార్డు ఆశలపై అమెరికా సర్కారు బండ.. ఇక ఆ పథకాలు వాడితే నో ఎంట్రీ! |

Last Updated:Aug 20, 2026 4:44 AM IST Green Card: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) పొందాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతీకాత్మక చిత్రం వలస విధానాలను కఠినతరం చేసే దిశగా అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారులపై మరింత నిఘా పెంచుతూ, వివాదాస్పద ‘పబ్లిక్ ఛార్జ్’ (ప్రభుత్వానికి భారం) నిబంధనల పరిధిని గణనీయంగా విస్తరించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS)…

Read Full News

Pakistan: పాక్‌లో ఇక సైన్యమే సుప్రీమ్‌? సంచలనంగా అసిమ్ మునీర్ కొత్త ప్లాన్.. భారత్‌కు ఎలాంటి నష్టం? |

Last Updated:Aug 19, 2026 4:00 PM IST పాకిస్థాన్ రాజకీయాల్లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? ఇప్పటికే ఫీల్డ్ మార్షల్ హోదాతో పాటు విస్తృత అధికారాలు పొందిన అసిమ్ మునీర్ ప్రభావం మరింత పెరగబోతోందా? ఈ సంచలన ప్రతిపాదనల పూర్తి వివరాలు తెలుసుకోండి. Pakistan army chief Asim Munir (AFP Image) పాకిస్థాన్‌లో రాజకీయ, పాలనా వ్యవస్థను సమూలంగా మార్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దేశ అత్యున్నత సైనిక…

Read Full News

డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. యూరప్‌లోని అమెరికా స్థావరాలపై దాడులకు సై!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తే, ఐరోపాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. బల్గేరియా, సైప్రస్‌ దేశాల్లోని లక్ష్యాలను పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. Source link

Read Full News

Water Man Iqbal: నీళ్లలో మాత్రమే ఉండే ఇక్బాల్‌కి చికిత్స.. విచిత్రమైన ఆరోగ్య సమస్య పరిష్కారానికి జియో సాయం

Water Man Iqbal: నిన్నటి వరకు నీళ్లలో ఉంటేనే అతనికి హాయి. నేలపైకి వచ్చాడంటే చాలు ఒంటిపై నిప్పులు కుమ్మరించినట్లుగా కాలిపోతుందని, మంట వేసే సమస్యతో బాధపడేవాడు. కాని ప్రస్తుతం అతను కూడా మనలాగానే సాధారణంగా అందరితో కలిసి జీవిస్తున్నాడు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ముర్షిదాబాద్‌లోని బెల్డాంగాకు చెందిన ‘వాటర్ మ్యాన్’గా పిలువబడే ఇక్బాల్ ప్రస్తుతం ముంబైలో రిలయన్స్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. Source link

Read Full News