ప్రభన్యూస్

అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం ఇస్తాం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం ఇస్తాం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పల్లెగూడెం సమగ్ర అభివృద్ధికి రూ.61.76 కోట్లు కేటాయించినట్లు వెల్లడి పల్లెగూడెం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి ప్రభ న్యూస్ ఖమ్మం రూరల్ ఆగస్టు -19 అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఖమ్మం…

Read Full News

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్ళ పంపిణీ చేసిన మంత్రి ప్రభ న్యూస్ ఖమ్మం కూసుమంచి ఆగస్టు – 19 దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆర్థిక, సామాజిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా…

Read Full News

ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు భరోసా: కలెక్టర్ దివాకర టీఎస్

ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు భరోసా: కలెక్టర్ దివాకర టీఎస్ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడిపై దృష్టి సారించాలి.. నీటి వినియోగంపై పకడ్బందీ కార్యాచరణ స్మార్ట్ రేషన్ కార్డులు, చేయూత పెన్షన్లు, వనమహోత్సవం, యూనిఫాం కుట్టు పనులను గడువులోగా పూర్తి చేయాలి ప్రభ న్యూస్ ఖమ్మం ఆగస్టు 7: రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై…

Read Full News

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ వందకు పైగా ద్విచక్ర వాహనాల తనిఖీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసుల హెచ్చరిక ప్రభ న్యూస్ – కామారెడ్డి జిల్లా, ఆగస్టు 7 కామారెడ్డి జిల్లా పోలీసు అధికారి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక తనిఖీ (స్పెషల్ డ్రైవ్) నిర్వహించారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్…

Read Full News

మార్నింగ్ వాక్‌లోనే ప్రజల సమస్యలపై ఫోకస్.. రూ.100 కోట్లతో ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి

మార్నింగ్ వాక్‌లోనే ప్రజల సమస్యలపై ఫోకస్.. రూ.100 కోట్లతో ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి ప్రభ న్యూస్, ఖమ్మం రూరల్ (ఏదులాపురం), ఆగస్టు 7: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌళిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు.శుక్రవారం…

Read Full News

తొర్రూరు కోడకండ్ల వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.3.35 కోట్ల నిధులు

తొర్రూరు కోడకండ్ల వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.3.35 కోట్ల నిధులు పాలకుర్తి నియోజకవర్గ రైతులకు మరో శుభవార్త.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృషితో ప్రభ న్యూస్ తోర్రురు ఆగస్టు 3 :: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని రైతులకు ఆధునిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను…

Read Full News

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న అశోక్‌నగర్ రహదారి!

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న అశోక్‌నగర్ రహదారి! వర్షపు నీటిలో దాగిన గుంతలు.. ప్రమాదాల అంచున వాహనదారులు ప్రభన్యూస్ నేత్రానికి చిక్కిన దయనీయ దృశ్యం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభన్యూస్ – కామారెడ్డి జిల్లా, ఆగస్టు 1: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీ ప్రధాన రహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు ఎన్నో రోజులుగా వాహనదారులు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని…

Read Full News

ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం డిమాండ్

ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం డిమాండ్ ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా ఆగస్టు 1 :: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో కామారెడ్డి బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నంది వేణు…

Read Full News

20 రోజుల్లోనే చోరీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

20 రోజుల్లోనే చోరీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. రూ .1.75 లక్షల చోరీ సొత్తు, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనంసాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన నిజాంసాగర్ పోలీసులు ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్, జూలై 24: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ శివారులో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన చోరీ కేసును పోలీసులు కేవలం 20 రోజుల్లోనే ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తు ఆధారంగా ఇద్దరు…

Read Full News

25 July, 2026 09:49

[title  బ్రేకింగ్ న్యూస్:: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి] బ్రేకింగ్ న్యూస్:: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి. ప్రభ న్యూస్ కామారెడ్డి, జూలై 25 కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని ఓ పురుషుడు మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి బ్లూకోల్ట్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి…

Read Full News