ప్రభన్యూస్

Free Medical Cam: వరంగల్ ప్రజలకు గుడ్ న్యూస్.. 3 రోజుల ఉచిత మెగా వైద్య శిబిరం.. పరీక్షలు, మందులు ఫ్రీ..! | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 19, 2026 10:06 PM IST వరంగల్ అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్‌లో జూలై 21-23 వరకు ఉచిత మెగా వైద్య శిబిరం. మధుమేహం, బీపీ, థైరాయిడ్ పరీక్షలు ఉచితం. News18 ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తిస్తే అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఆస్పత్రులకు వెళ్లలేని వారికి వారి ప్రాంతంలోనే నిపుణులైన వైద్యులు…

Read Full News

CM Revanth: గాంధీ భవన్‌కి రావొద్దు.. కాంగ్రెస్ నేతలపై సీఎం రేవంత్ సీరియస్.. ఎందుకిలా?

Telangana: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ తగ్గుతుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో జోరు పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. Source link

Read Full News

Egg Price: భయపెడుతున్న కోడిగుడ్డు ధర.. రూ.10కి చేరడంతో షాక్‌లో ప్రజలు! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 19, 2026 7:45 AM IST Egg Prices Soar in Hyderabad: ధరలు పెరగడమే కానీ.. తగ్గడం కనిపించట్లేదు. అన్ని వస్తువులకూ ఇదే జరుగుతోంది. ఇక కోడి గుడ్ల ధరలు వారం, వారం పెరిగిపోతున్నాయి. ఎందుకీ పరిస్థితి? భయపెడుతున్న కోడిగుడ్డు ధర.. రూ.10కి చేరడంతో షాక్‌లో ప్రజలు! ఎండాకాలంలో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల వాటి ధర పెరుగుతుంది. కానీ ఇది వానాకాలం. అయినప్పటికీ ఇప్పుడు కూడా కోడి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి….

Read Full News

Revanth Reddy: 2034 వరకు ప్రజా పాలనే.. కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 8:08 PM IST Revanth Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ప్రముఖ ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయనున్న ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి సీఎం శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను దోచుకోవాలని చూస్తే అందెశ్రీ మళ్లీ పాటై…

Read Full News

Weather News: మేఘం ఉంది.. వాన లేదు.. భగవంతుడా రైతులపై అంత కోపం ఎందుకు! |

కేవలం గ్రామీణ ప్రాంతాలే కాదు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆకాశం రోజంతా మబ్బులతో నిండి ఉండి, వర్షం పడకుండా కేవలం ఉక్కపోత (Humidity) మాత్రమే పెరుగుతుండటంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. ఎండ తీవ్రతకు తోడు ఈ ఉమ్మడి ఉక్కపోత కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికే జనం భయపడుతున్నారు. మేఘాలు చూసి గొడుగులు పట్టుకుని బయటకు వెళ్తున్న వారికి, చుక్క వాన కూడా పడకపోవడంతో నిరాశే ఎదురవుతోంది. Source…

Read Full News

KTR: కాంగ్రెస్ ప్రభుత్వానికి ‘డెత్ డిక్లరేషన్’ తప్పదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 2:00 PM IST KTR: రాష్ట్రంలో యువ గళాలు గర్జిస్తే ప్రభుత్వ కుర్చీలు కూలిపోతాయని, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. కేటీఆర్ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్…

Read Full News

KTR Slams Congress Govt | జాబ్ క్యాలెండర్కు నై నై.. స్కామ్ క్యాలెండర్కు సై సై..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. Source link

Read Full News

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అదిరిపోయే అవకాశం.. వెంటనే ఇలా అప్లై చేయండి!

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్‌వాయు నోటిఫికేషన్ వచ్చేసింది, గడువు ముగుస్తోంది త్వరపడండి! Source link

Read Full News

Pension Scheme: పింఛన్ డబ్బులపై ప్రభుత్వం తీపి కబురు.. 3 లక్షల మందికిి లబ్ధి.. వీరి పేర్లు దొలగింపు.. | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 6:54 PM IST పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీంతో దాదాపు 2 నుంచి 3 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇక వచ్చే నెల నుంచే పింఛన్లపై అదిరే అప్‌డేట్ అందనుంది… పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం…. News18 తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అర్హులైన…

Read Full News

Telangana: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ధరణిపై సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్.. పలు అంశాలకు ఆమోదం | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 7:49 PM IST సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ధరణి పోర్టల్‌పై సిట్ దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆమోదం లభించింది. ఫైల్ ఫొటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, పరిపాలన, భూ వ్యవహారాలు, విద్య, మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు…

Read Full News