ప్రభన్యూస్

నెలకు రూ.9 వేల స్టైఫండ్.. ఇన్ఫోసిస్‌లో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. యువతకు గోల్డెన్ ఆఫర్..!

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం. నెలకు రూ.9 వేల స్టైఫండ్, బీమా సౌకర్యం. Source link

Read Full News

Andesri Smriti Vanam: నేడు ఘట్‌కేసర్‌‌కి సీఎం రేవంత్.. అందెశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన.. ఇవీ ప్రత్యేకతలు | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 4:36 AM IST Andesri Smriti Vanam: గత సంవత్సరం నవంబర్ 10న అందెశ్రీ మరణించిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఆ సందర్భంగా అందెశ్రీ కుటుంబ సభ్యులకు ఉద్యోగం, స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వాగ్దానం నేటి శంకుస్థాపనతో నెరవేరుతోంది అందెశ్రీతో సీఎం రేవంత్ (File Image) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (జులై 18) మేడ్చల్-మల్కాజిగిరి…

Read Full News

BRS Yuva Sangrama Sabha: కాంగ్రెస్‌కి సవాల్.. నేడు BRS యువ సంగ్రామ సదస్సు.. యువతను ఆకర్షిస్తారా? | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 7:01 AM IST BRS Yuva Sangrama Sabha: బీఆర్ఎస్ తన పాలనా కాలంలో యువతను పట్టించుకోలేదు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో ఫెయిలైంది. దాంతో యువత కాంగ్రెస్ వైపు చూశారు. మళ్లీ ఇప్పుడు యువతకు తామే అండగా ఉంటామని ఆ పార్టీ చెబుతోంది. అందులో భాగంగానే యువ సంగ్రామ సదస్సు జరుపుతోంది. నేడు BRS యువ సంగ్రామ సదస్సు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఇవాళ కీలక రోజు. ఆ…

Read Full News

Job Fair: 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత.. రూ.45 వేల జీతంతో ఉద్యోగాల మేళా..!

హనుమకొండలో ట్రూ జాబ్స్ సొల్యూషన్స్ మెగా జాబ్ మేళా. 19న 2,500 ఉద్యోగాలు. 50+ కంపెనీలు పాల్గొంటాయి. 18-30 ఏళ్ల వారికి అవకాశం. Source link

Read Full News

Ration Cards: రేషన్ కార్డు దారులకు భారీ శుభవార్త.. ఇవి తప్పక తీసుకోండి! |

తెలంగాణ ప్రభుత్వానికి ఒక విషయం బాగా అర్థమైంది. తెలంగాణలో రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు బాగా జరుగుతున్నాయి. తాము ఖరీదైన సన్న బియ్యాన్ని ప్రజలకు ఇస్తుంటే.. ఆ బియ్యం చాలా వరకూ.. పేదలకు చేరట్లేదు. కొంతమంది రేషన్ డీలర్లు, మధ్యవర్తులు, అక్రమార్కులూ.. కలిసి.. బియ్యాన్ని పక్కదారి పట్టించి, మార్కెట్‌లో అమ్మేసుకుంటున్నారు. మరి దీనికి బ్రేక్ వెయ్యడం ఎలా అని ఆలోచించిన ప్రభుత్వం.. ఓ ప్లాన్ చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులను తయారుచేసి, ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించింది. Source…

Read Full News

AP and Telangana Live News: జంతర్ మంతర్ దగ్గర దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే.. మళ్లీ టెన్షన్ టెన్షన్

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

శంషాబాద్‌‌లో టెన్షన్‌.. బుల్లెట్ ట్రైన్‌ కోసం భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 7:15 AM IST రైతులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇది కాంగ్రెస్‌కి మరింత సమస్యగా మారింది. ఇలా అవకాశం వచ్చిన ప్రతిచోటా బీఆర్ఎస్ వచ్చి వాలిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతోంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. ప్రతీకాత్మక చిత్రం శంషాబాద్‌.. బహదూర్‌గూడలో టెన్షన్‌ వాతావరణం ఉంది. బుల్లెట్ ట్రైన్‌ కోసం 600 ఎకరాల భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరించారు. ఐతే.. ఆ భూములను తీసుకునేందుకు…

Read Full News

Farmers: చినుకు కోసం ఆ గ్రామాలన్నీ ఒక్కటయ్యాయి.. వాన దేవుడా కరుణించు అంటూ జలాభిషేకాలు, అఖండ భజనలు..! |

Last Updated:Jul 18, 2026 7:56 AM IST ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల కోసం పూజలు, జలాభిషేకాలు, కప్పతల్లి ఆటలు నిర్వహిస్తున్నారు. + News18 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు వాన జాడ కనిపించకపోగా, మరోవైపు వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తొలకరి వానలతో ఆశలు చిగురించిన రైతులు పత్తి, సోయాబీన్, కంది తదితర పంటల విత్తనాలను…

Read Full News

Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఏటీఎం తరహా స్మార్ట్ కార్డులు.. ఈ నెల 31లోపు ఈ పని తప్పనిసరి! |

అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. 2023 నాటికి రాష్ట్రంలో మొత్తం 90,36,856 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో సుమారు 1.59 కోట్ల మంది సభ్యులు నమోదై ఉన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025 ఫిబ్రవరి నుంచి అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్…

Read Full News

అమృత్ పనులు ఆలస్యమైతే చర్యలే.. నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముందని బండి సంజయ్ హెచ్చరిక..!

బండి సంజయ్: తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కరెంట్ బిల్లులు, జీతాలకు మళ్లిస్తోంది. Source link

Read Full News