ప్రభన్యూస్

PM Narendra Modi: ఆగస్టు 15 సందర్భంగా అకౌంట్లలోకి రూ.5,000… ఇది మీరు గమనించారా? |

Last Updated:Aug 16, 2026 8:36 AM IST PM Narendra Modi: ఎవరైనా ఉచితంగా మనీ ఇస్తామని అంటే.. మనం వద్దు అని ఎందుకు అంటాం. మనీ అందరికీ అవసరమే. అందుకే కేంద్ర ప్రభుత్వం పంద్రాగస్టు సందర్భంగా రూ.5,000 చొప్పున ఇస్తోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆగస్టు 15 సందర్భంగా అకౌంట్లలోకి రూ.5,000… ఇది మీరు గమనించారా? ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

Read Full News

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. రేవంత్ గోల్కొండ కోటపై, చంద్రబాబు అమరావతిలో జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ సోనియాపై విమర్శలను ఖండించింది. Source link

Read Full News

Rashtrapati Bhavan | రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమంలో మోదీ, ద్రౌపది ముర్ము

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన అతిథులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. Source link

Read Full News

PM Modi: ఎర్రకోటపై ప్రధాని చారిత్రాత్మక ప్రసంగం.. మోదీ ప్రస్తావించిన 10 కీలక అంశాలు ఇవే! |

Last Updated:Aug 15, 2026 8:20 PM IST భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో పాటు తన ప్రసంగంలో ఆయన ప్రధానంగా ప్రస్తావించిన 10 కీలక అంశాలు ఇక్కడ తెలుసుకుందాం. News18 భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. తన…

Read Full News

Kashi Vishwanath Temple | త్రివర్ణ రంగుల్లో కాశీ విశ్వనాథుడు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారాణసిలోని కాశీ విశ్వనాథ ఆలయం త్రివర్ణ రంగుల్లో ముస్తాబైంది. మువ్వన్నెల అలంకరణలో బాబా విశ్వనాథుడి ఆలయం భక్తులను ఆకట్టుకుంది. దేశభక్తి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ ప్రత్యేక దృశ్యాలు భక్తులకు కనువిందు చేశాయి. Source link

Read Full News

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 38 మంది మృతి! |

Last Updated:Aug 15, 2026 3:33 PM IST తూర్పు ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నా.. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. News18 తూర్పు ఇండోనేషియాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 38 మంది మరణించినట్లు స్థానిక రెస్క్యూ ఏజెన్సీ అధికారులు ధృవీకరించారు. రిక్టర్…

Read Full News

Breaking News Live Updates: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

Independence Day Live Updates: ఢిల్లీతోపాటూ.. వివిధ రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలతో నిండిపోయింది. లైవ్‌ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకుందాం. Source link

Read Full News

Kim Jong Un & Family : కుటుంబంతో కిమ్ జంగ్ ఉన్

జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొంది 81 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని పియోంగ్యాంగ్లో నిర్వహించిన విముక్తి దినోత్సవ (Liberation Day) వేడుకల్లో ఆ దేశాధినేత కిమ్ జంగ్ ఉన్ పాల్గొన్నారు. ఆయన సతీమణి రీ సోల్ జూ మరియు కుమార్తె కిమ్ జూ ఏలతో కలిసి పియోంగ్యాంగ్లోని ‘లిబరేషన్ టవర్’ మరియు విప్లవ వీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు. Source link

Read Full News

Independence Day Celebrations | 5 వేల మంది ప్రత్యేక అతిథులతో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన 5,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్న వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులకు ఈ వేడుకల్లో ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి. Source link

Read Full News

Donald Trump: హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్.. స్వాధీనం చేసుకొని, టోల్ వసూలు చేస్తారా? |

Last Updated:Aug 15, 2026 12:54 PM IST Donald Trump: అమెరికాకి వేల కిలోమీటర్ల అవతల ఉన్న హార్ముజ్ జలసంధి కోసం తెగ తాపత్రయ పడుతున్నారు ట్రంప్. దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని కూడా అంటున్నారు. మరి ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? అసలు ఇది జరిగే పనేనా? హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్ (Images – Reuters) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సంచలన నిర్ణయాలు, వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం…

Read Full News