ప్రభన్యూస్

Adiyogi Shiva Statue : త్రివర్ణ కాంతుల్లో ఆదియోగి శివుడు!

కోయంబత్తూర్ లోని ఈశా యోగా సెంటర్లో ఉన్న ప్రసిద్ధ 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం స్వాతంత్య్ర దినోత్సవ సంధ్య వేళ త్రివర్ణ శోభతో మెరిసిపోయింది. కేసరి, తెలుపు, ఆకుపచ్చ వెలుగులతో కాంతివంతంగా దర్శనమిచ్చింది. Source link

Read Full News

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఫోకస్.. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు! |

Last Updated:Aug 15, 2026 6:35 AM IST Petrol Price Today: నేడు (ఆగస్టు 15) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో, అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం (Image – Shutterstock) ఆగస్టు 15, 2026 స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాలుగా మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రోజువారీ సవరణల్లో పెద్ద మార్పులు…

Read Full News

80th Independence Day 2026: ఎర్రకోటపై వందేమాతరం తొలి గీతాలాపన, ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి |

Last Updated:Aug 15, 2026 6:18 AM IST 80th Independence Day 2026: ఇటీవలి వరుస ఘటనలతో యూత్‌కి దూరం అయినట్లు ఫీలవుతున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఎర్రకోటలో.. జెన్ జీని ఆకర్షించేందుకు కీలక ప్రసంగం చేసే ఛాన్స్ ఉంది. పోయిన సపోర్టును తిరిగి పొందేందుకు ఆయన ఏమంటారో అనే ఆసక్తి దేశ ప్రజల్లో ఉంది. ఎర్రకోటపై వందేమాతరం తొలి గీతాలాపన, ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి భారతదేశం ఈరోజు (ఆగస్టు 15) తన…

Read Full News

ఇండొనేసియాలో భారీ భూకంపం.. తీవ్రత 7.7గా నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ |

Last Updated:Aug 15, 2026 5:41 AM IST ఇండొనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోరెస్ కి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు తెలిసింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. Breaking news ఇండొనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోరెస్ కి 10 కిలోమీటర్ల…

Read Full News

Independence Day: ఎర్రకోటలో మొదటిసారి వందేమాతరం.. ఇంకా 5 హిస్టారిక్ ఫస్ట్స్ ఇవే |

Last Updated:Aug 15, 2026 4:51 AM IST Independence Day: ఎర్రకోటపై 80వ స్వాతంత్ర్య దినోత్సవంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక 6 అంశాలను తొలిసారిగా నిర్వహించబోతున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఎర్రకోటలో మొదటిసారి వందేమాతరం.. ఇంకా 5 హిస్టారిక్ ఫస్ట్స్ ఇవే ఆగస్టు 15, 2026.. భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కానీ ఈసారి ఈ వేడుకలు సాధారణమైనవి కావు. తొలిసారిగా…

Read Full News

Independence Day 2026 Live: ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం.. అప్‌డేట్స్ తెలుసుకోండి |

భారత దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై 13వ సారి జెండాను ఎగరేస్తున్న రోజు ఇది. బ్రిటీష్ వారి బానిస సంకెళ్లను తెంచుకొని.. సార్వభౌమత్వ దేశంగా భారత్ ముందుకు సాగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ.. విజన్ 2047 నాటికి సంపన్న దేశంగా మారాలనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ప్రతీ సంవత్సరం ఇదే సంకల్పం, పట్టుదలతో భారతీయులంతా కదం తొగ్గుతున్నారు. ముఖ్యంగా యువత.. తమ దేశంలో లోపాల్ని సరిదిద్దుతూ.. భవిష్యత్…

Read Full News

కీర్తి చక్ర నుంచి శౌర్య చక్ర వరకు.. 2026 అవార్డులు అందుకుంటున్న భారత వీర సైనికుల పూర్తి జాబితా ఇదే! |

Last Updated:Aug 14, 2026 10:50 PM IST దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన భారత సైనికుల వీరత్వానికి 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘన గుర్తింపు లభించింది. Independence Day 2026 : Indian Army Gallantry Awards (ఏఐ చిత్రం) దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన భారత సైనికుల పరాక్రమానికి మరోసారి ఘన గుర్తింపు లభించింది. 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన గ్యాలంట్రీ…

Read Full News

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం.. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యంపై కీలక సందేశం |

Last Updated:Aug 14, 2026 8:18 PM IST రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, డిజిటల్ విప్లవంపై దృష్టి. President Droupadi Murmu addressed the nation భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 15, 1947న భారత్‌ బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందిన…

Read Full News

Census 2027: స్వతంత్ర భారత్‌లో తొలిసారి.. 2027 జనాభా లెక్కల్లో కులాల చిట్టా.. జాబితాలో 40 ప్రశ్నలు! |

Last Updated:Aug 14, 2026 5:00 PM IST స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2027 జనాభా లెక్కల్లో కులగణన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనగణన కోసం 40 ప్రశ్నలతో కూడిన జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో కులంతో పాటు ఆధార్, బ్యాంక్ వివరాలు అడగనున్నారు. News18 భారతదేశ తదుపరి జనాభా లెక్కలు కేవలం పేరు, వయసు తెలుసుకోవడానికే పరిమితం కావు. 2027లో జరగబోయే జనగణనలో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ…

Read Full News

Most Expensive Sweet: గోల్డెన్ స్వీట్ టేస్ట్‌ అదుర్స్, Kg 51 వేలు.. దేంతో చేస్తారో..? ఎక్కడుందో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Aug 14, 2026 3:55 PM IST Swarna Sringara Dhevar: మనిషి లైఫ్ స్టైల్ చాలా ఖరీదైపోయింది. నివసించే ఇల్లు మొదల్కొని వేసుకునే డ్రెస్‌లు, తినే తిండి కూడా బాగా రిచ్‌గా మారిపోతున్నాయి.ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే సాధారణంగా కిలో స్వీట్ ధర రూ. 500 – రూ.2000 వరకు ఉంటాయని తెలుసు. కాని ఆ మిఠాయి ధర కిలో అక్షరాల అర లక్ష అంటే రూ. 51 వేలకు అమ్ముతున్నారు. …

Read Full News