ప్రభన్యూస్

బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు.. ఎవరెవరికి చోటు? |

Last Updated:Aug 17, 2026 3:25 PM IST కేంద్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ . Breaking news బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.. కొత్త కేంద్ర కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. కొత్త టీమ్‌లో స్మృతి ఇరానీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు దక్కగా.. వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి ప్రముఖులకు ఉపాధ్యక్ష పదవులు లభించాయి. అసలు కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కింది? నితిన్ నవీన్ నాయకత్వంలోని ఈ టీమ్‌లో…

Read Full News

Rakhis for PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! |

Last Updated:Aug 17, 2026 1:50 PM IST Rakhis for PM Modi: బృందావన్ నుంచి ప్రత్యేక మహిళలు.. ప్రధాని మోదీకి 1100 రాఖీలు తయారు చేసి రక్షా బంధన్ వేడుకలు జరుపుకునేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! ఉత్తరప్రదేశ్.. మథురా జిల్లా.. వృందావన్‌లోని వివిధ ఆశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధ విధవ మాతలు.. ఈ సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి…

Read Full News

బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి |

Last Updated:Aug 17, 2026 1:34 PM IST మృతుల్లో ఎక్కువ మంది ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ చర్యలపై ఆరా తీశారు. బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి పశ్చిమ బెంగాల్‌లోని భీర్‌భూమ్ జిల్లాలోని ఓ హోటల్‌లో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని 8…

Read Full News

Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌లలో మంచినీళ్లు తాగితే రోగాలు ఖాయం.. కాగ్ రిపోర్ట్‌లో హైదరాబాద్‌ కూడా ఉంది |

‘ఇ కొలి’ బ్యాక్టీరియాను గుర్తించిన స్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, దక్షిణ రైల్వేలోని కోయంబత్తూర్, పాలక్కాడ్ జంక్షన్లు, మధ్య రైల్వేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భీవండి రోడ్, కళ్యాణ్, లోనావాలా, తూర్పు రైల్వేలోని మధుపూర్ రైల్వే స్టేషన్‌లు కూడా ఉండటం విశేషం. Source link

Read Full News

PM Modi: లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం |

Last Updated:Aug 17, 2026 12:28 PM IST PM Modi: లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలచివేసింది. శ్రావణ సోమవారం నాడు ఈ ఘటన జరగడం అందర్నీ విషాదంలో ముంచేసింది. ప్రధాని మోదీ కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు. లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం సమీపంలో సోమవారం (ఆగస్టు 17) ఉదయం జరిగిన…

Read Full News

Actress Antara Banerjee: ట్రైన్ AC కోచ్‌లో బ్లేడుతో దాడి, పోలీస్ డ్రెస్ చింపేసిన నటి.. తర్వాత ఏమైందో తెలుసా..? |

తన బంధువులను సంప్రదించాలని లేదా న్యాయ సలహా తీసుకోవాలని సూచించినప్పుడు ఆమె దానికి నిరాకరించి, తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారని గవాడే తెలిపారు. “ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైన తర్వాత ఆమె శాంతించారు,” అని గవాడే చెప్పారు. ఆగస్టు 13న బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భద్రతకు ముప్పు కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర హాని కలిగించడం, దాడి , ఉద్దేశపూర్వక అవమానం వంటి నేరాల కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. Source link

Read Full News

అశోక్ ధామ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో 7 మంది మృతి

బీహార్లోని లఖిసరాయ్లోని అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 7 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో వాళ్లందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. #Bihar #Ashokdhamtemple #Templestampede Source link

Read Full News

కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి |

Last Updated:Aug 17, 2026 8:29 AM IST Breaking news తమిళనాడు కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ జరిగి ఇద్దరు భక్తులు చనిపోగా.. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. మరింత చదవండి Source link

Read Full News

Baba Ramdev: ప్రమాదంలో దేశ యువత.. ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయాల్సిందేనన్న బాబా రామ్‌దేవ్ |

Last Updated:Aug 17, 2026 7:52 AM IST Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈమధ్య కాలంలో విద్యార్ధులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, వారిపై కేసులు నమోదవడం, లాఠీఛార్జ్‌లు జరగడం వంటి ఘటనలు చూసి చలించిపోయిన ఆయన దేశ బాల్యం, యువత ప్రమాదంలో ఉందన్నారు. Baba Ramdev Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈమధ్య కాలంలో…

Read Full News