దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన 5,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్న వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులకు ఈ వేడుకల్లో ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి.
Source link
