ప్రభన్యూస్

Govt Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో కీలక మార్పులు.. ఇక ఆ సమస్య ఉండదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 20, 2026 6:20 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విద్యార్థులకు ఇకపై నాణ్యమైన స్టీమ్ రైస్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏఐ చిత్రం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ముద్దగా కాకుండా నాణ్యమైన స్టీమ్ రైస్ అందించేందుకు చర్యలు…

Read Full News

AP Liquor Scam: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సునీల్ దందా! మద్యం రవాణా కుంభకోణంలో షాకింగ్ నిజాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:06 AM IST AP Liquor Scam: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారుమూరి సునీల్ (ఫైల్ ఫోటో) మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ తన తండ్రి రాజకీయాధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ స్థాయిలో మద్యం అక్రమ రవాణా దందాకు పాల్పడినట్లు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కుంభకోణం ద్వారా…

Read Full News

Thalli bidda express: ఏపీలో కొత్త పథకం. “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:18 AM IST Thalli bidda express: ఈ “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” పథకంలో సకల సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి 500 కొత్త వాహనాలు రాబోతున్నాయి. ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ఇవి ప్రయోజనం కలిగిస్తాయి. పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏపీలో కొత్త పథకం. “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు అమరావతి: ఏపీ రాష్ట్రంలో మాతా-శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం.. గర్భిణులు, బాలింతలు, నవజాత…

Read Full News

Weather Alert: వారం రోజుల వెదర్ రిపోర్ట్ వచ్చేసింది.. ఏపీ, తెలంగాణలో ఎక్కడ భారీ వర్షాలు పడనున్నాయంటే? |

హైదరాబాద్ బేగంపేట వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, జూలై 20 నుంచి 27 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మొదటి రోజు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాల హెచ్చరిక ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో…

Read Full News

Andhra Pradesh: నకిలీ పత్రాలతో రూ.4 కోట్ల భూకబ్జా కుట్ర.. అరెస్టు భయంతో కుటుంబంతో తమ్మినేని పరారీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:24 AM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో వైకాపా నియోజకవర్గ నేత, రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం. తమ్మినేని శ్రీకాకుళం నగర శివార్లలో బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ సర్టిఫికెట్లు సృష్టించి భూమిని కొట్టేసేందుకు…

Read Full News

Mana Illu Mana Lokesh: మంగళగిరి ప్రజలకు శుభవార్త.. నేడు 2,700 మందికి ఇంటి పట్టాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:44 AM IST Mana Illu Mana Lokesh: మంత్రి నారా లోకేష్.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి సమస్యల్ని తీర్చుతున్నారు. తాజాగా ఆయన ఇంటి పట్టాల పంపిణీ చేపట్టబోతున్నారు. మంగళగిరి ప్రజలకు శుభవార్త.. నేడు 2,700 మందికి ఇంటి పట్టాలు నేడు (జులై 21) మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం రెండో విడత…

Read Full News

Vijayawada: ఫేక్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, నకిలీ ఆఫర్ లెటర్లు.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో విజయవాడలో భారీ దందా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:57 AM IST Vijayawada: ఉపాధి, మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కనే నిరుద్యోగులు, యువత ఆశలను ఆసరాగా చేసుకుని ఒక మోసపూరిత కన్సల్టెన్సీ సంస్థ భారీ దందాకు తెరలేపింది. ప్రతీకాత్మక చిత్రం విదేశాల్లో ఊరించే జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, సుమారు 700 మంది అమాయక బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టించిన దారుణ ఘటన విజయవాడ నగరం వేదికగా వెలుగు చూసింది….

Read Full News

Gajuwaka: గాజువాకలో ముగ్గురు అన్నదమ్ముల మిస్సింగ్.. ఇంట్లో బట్టలు, సర్టిఫికెట్లతో సహా జంప్.. మిస్టరీగా మారిన ఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 6:10 AM IST Gajuwaka: విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు ఒక్కసారిగా అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతీకాత్మక చిత్రం చిన్నాన వద్ద ఉంటూ చదువుకుంటున్న ఈ ముగ్గురు పిల్లలు ఆదివారం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనాడు…

Read Full News

Government Colleges: ఆ జిల్లా ప్రభుత్వ కాలేజీల్లో దారుణమైన పరిస్థితి.. షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఫలితాల్లో షాకింగ్ ట్విస్ట్.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఈసారి అవార్డుల జాబితాలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాయి. శ్రీ చైతన్య, శ్రీ వివేకానంద, పీఎస్‌ఎన్‌ఎస్‌ శ్రీ వివేకానంద, మదర్ థెరిస్సా, మాధవి, శ్రీవాణి, శ్రీ విద్యావికాస్, సాయి శ్రీ చైతన్య, శ్రీ సూర్య, విజయం తదితర ప్రైవేటు కళాశాలల విద్యార్థులు అత్యధికంగా అవార్డులు సాధించారు. బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంపీసీ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రైవేటు కళాశాలలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి కేవలం బి….

Read Full News

విహారయాత్రలో ఊహించని ఘోరం.. ఆ ముగ్గురు యువకులకు ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్‌లో బీచ్‌కు వెళ్తున్నారా? అయితే కోనసీమలో జరిగిన ఈ విషాదం గురించి మీరూ తెలుసుకోవాల్సిందే! Source link

Read Full News