ప్రభన్యూస్

Helium in Krishna-Godavari Basin: కృష్ణా-గోదావరి బేసిన్‌లో హీలియం.. గల్ఫ్ సంక్షోభం నుంచి ఏపీ, భారత్‌కు ఆశా కిరణం? |

ఏపీ ప్రజలకు, దేశానికి ప్రయోజనాలు: ఈ హీలియం ఉత్పత్తి కారణంగా.. వేలా కొద్దీ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టి జరగగలదు. ఇంజనీర్లు, టెక్నీషియన్ల జాబ్స్ వస్తాయి. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే.. హీలియం ఉత్పత్తి కారణంగా.. ఎరువుల ఫ్యాక్టరీలు, రిఫైనరీల ఏర్పాటు సాధ్యమవుతుంది. మెరుగైన రోడ్లు వస్తాయి. పవర్ సెక్టార్, రేవుల అభివృద్ధి సాధ్యమవుతుంది. అంటే.. హీలియం ఉత్పత్తి అనేది.. జస్ట్ ఒక ప్లాంట్‌లో ఉత్పత్తి మాత్రమే కాదు. అది స్థానికంగా…

Read Full News

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మహిళలు దుర్మరణం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 1:21 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కవిటి మండల పరిధిలోని జమేదారిపుట్టుగ సమీపంలో ట్రాలీ ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కవిటి మండల పరిధిలోని జమేదారిపుట్టుగ సమీపంలో ట్రాలీ ఆటోను…

Read Full News

సముద్ర స్నానానికి వెళ్లి రాకాసి అలల్లో చిక్కుకున్న ఇద్దరు.. బాలుడు మృతి.. యువతి కోసం గాలింపు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 2:02 PM IST సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం చేస్తుండగా రాకాసి అలలు ఇద్దరిని లోపలికి లాక్కెళ్లాయి. News18 సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం చేస్తుండగా రాకాసి అలలు ఇద్దరిని లోపలికి లాక్కెళ్లాయి. గంటల పాటు సాగిన గాలింపు అనంతరం 11 ఏళ్ల…

Read Full News

AP Rains: కాకినాడ నుంచి కోనసీమ వరకు కుంభవృష్టి.. నదులుగా మారిన రోడ్లు.. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి..! |

Last Updated:Jun 28, 2026 5:48 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు, రహదారులు జలమయం, జనజీవనం స్తంభనం, నిత్యకూలీలకు ఉపాధి సంక్షోభం, వాతావరణ శాఖ హెచ్చరికలు Source link

Read Full News

Antarvedi: సప్తనదీ జలాలతో లక్ష్మీనరసింహుడికి మహాభిషేకం.. అంతర్వేదిలో ఆధ్యాత్మిక వైభవం..! Antarvedi Sapthanadi Jalabhishekam. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jun 28, 2026 7:19 PM IST అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సప్తనదీ జలాభిషేకం వైభవంగా జరిగింది, భారీ వర్షాల మధ్య వేలాది భక్తులు పాల్గొనగా ఈవో ఎం.కే.టి.ఎన్. వరప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 వర్షాకాలం ఆరంభంలో గోదావరి జిల్లాల్లో నిర్వహించే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సప్తనదీ జలాభిషేకం ఒకటి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ మహోత్సవం కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది…

Read Full News

Tirumala: స్వర్ణ కవచంలో శ్రీవారి దివ్య దర్శనం.. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు..! Tirumala Jyesthabhishekam. |

ఈ మహోత్సవాల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సదాశివరావు, జానకిదేవి, సుచిత్ర ఎల్లా, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేయడంతో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రశాంతంగా, అత్యంత వైభవంగా ముగిశాయి. Source link

Read Full News