ప్రభన్యూస్

టీటీడీ గోశాలలో విషాదం.. దానంగా వచ్చిన గుర్రం మృతి.. అసలు కారణం ఏంటి? |

Last Updated:Jul 19, 2026 6:22 PM IST టీటీడీ గోసంరక్షణశాలలో గుర్రం మృతి. దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణ. పూర్తి నివేదిక కోసం ఎదురుచూపులు. News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దానంగా అందించిన తొమ్మిదేళ్ల వయస్సు గల మగ గుర్రం శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ వెల్లడించారు. గుర్రం మరణానికి గల…

Read Full News

Top10 News Today: వైభవంగా బోనాల జాతర.. ఏపీలో ఒమిక్రాన్.. రాత్రే ఫిఫా ఫైనల్.. టాప్ 10 వార్తలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

హైదరాబాద్ లో చారిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు తలపై బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. 2- ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ దాటి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు….

Read Full News

సోనమ్ వాంగ్‌చుక్‌కు విశాఖలో భారీ మద్దతు.. భీమ్ సేన ఆందోళనలో కేంద్రంపై తీవ్ర విమర్శలు..! Sonam Wangchuk movement. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 19, 2026 10:46 PM IST విశాఖలో సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా భీమ్ సేన సంఘీభావం తెలిపింది. నీట్ పేపర్ లీకేజీలపై రవి సిద్ధార్థ ఆందోళన వ్యక్తం చేశారు. + News18 లడఖ్ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా విశాఖపట్నంలో భారీ సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. భీమ్ సేన ఆధ్వర్యంలో నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్…

Read Full News

Kakinada: అమ్మతోడు.. అడ్డంగా కొరికేస్తా! యజమానుల కోసం తాచుపాముతో పోరాడిన శునకం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 20, 2026 4:37 AM IST Kakinada: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ అనే డైలాగ్ ఉంటుంది. అప్పట్లో ఈ డైలాగ్ చాలా పాపులర్. ఇప్పటికీ చాలా మంది ఈ డైలాగ్‌ను వాడుతుంటారు. అయితే కాకినాడలో ఇదే డైలాగ్‌ను ఒక కుక్క తనదైన శైలిలో చెప్పింది. News18 “విశ్వసనీయతకు మారుపేరు కుక్క” అని ఊరికే అనరు. యజమాని కుటుంబానికి కష్టం వస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అండగా…

Read Full News

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. అద్దె గదుల కేటాయింపు విధానంలో మార్పులు.. ఇకపై గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన పనిలేదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 20, 2026 5:22 AM IST Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్వో కార్యాలయం తిరుమల కొండపైకి వచ్చే భక్తులు అద్దె గదుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా గదుల కేటాయింపు విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. గతంలో సీఆర్వో (CRO) కార్యాలయం వద్ద గదుల కోసం భక్తులు గంటలకొద్దీ వేచి ఉండే అవస్థలకు స్వస్తి పలుకుతూ,…

Read Full News

Kashi Yatra: ప్రయాణం నుంచి భోజనం వరకు అన్నీ ఫ్రీ.. అనకాపల్లి నుంచి అయోధ్య–కాశీ దివ్య దర్శన యాత్ర ప్రారంభం..! Anakapalli Ayodhya Kashi Yatra. |

Last Updated:Jul 19, 2026 2:27 PM IST అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ అయోధ్య-కాశీ ఉచిత దివ్య దర్శన యాత్రను ప్రారంభించారు. తొలి విడతలో 1,500 మంది భక్తులకు ఉచిత ప్రయాణం, భోజనం, వసతి కల్పిస్తారు. News18 అనకాపల్లి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీని నిలబెట్టుకుంటూ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ అయోధ్య–కాశీ ఉచిత దివ్య దర్శన యాత్రకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి…

Read Full News

AP and Telangana Live News: జపాన్.. ఓపెన్ టోర్నీ విజేతగా భారత షట్లర్ పీవీ సింధు | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

ఏపీలో కరోనా కలకలం.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ వెళ్లండి..!

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొంతమేర కేసులు పెరుగుతున్నట్లు సమాచారం రావడంతో మరోసారి కరోనా విజృంభిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Source link

Read Full News

గోదావరిలో విషాదకర ప్రమాదం.. ఐదుగురి మృతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 18, 2026 5:32 PM IST గోదావరి జిల్లాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రశాంతంగా ప్రవహించే గోదావరి నది ఒక్కసారిగా ఐదుగురి ప్రాణాలను బలితీసుకోవడంతో పోలవరం జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. + News18 గోదావరి జిల్లాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రశాంతంగా ప్రవహించే గోదావరి నది ఒక్కసారిగా ఐదుగురి ప్రాణాలను బలితీసుకోవడంతో పోలవరం జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. చేపల వేటకు వెళ్లిన గ్రామస్తుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు నీటిలో మునిగి మృతి చెందగా,…

Read Full News

రెండు కొండల మధ్య అద్భుత దృశ్యం.. 5 వేల మంది విద్యార్థులతో తలుపులమ్మ క్షేత్రం కళకళ..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jul 17, 2026 10:06 PM IST అడవిలో అమ్మవారి ఆలయానికి ఒకేసారి 5000 మంది యువతులు వచ్చారు ఎందుకో తెలుసా + News18 పచ్చని అటవీ ప్రాంతం.. రెండు కొండల మధ్య వెలసిన దివ్యమైన అమ్మవారి ఆలయం.. గోపురం ముందు వందలాది మెట్లపై ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదు వేల మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని ఇచ్చిన ఫొటోకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆధ్యాత్మికత,…

Read Full News