ప్రభన్యూస్

Skyroot Vikram-1 Launch Delayed | చివరి నిమిషంలో ఆగిన స్కైరూట్ విక్రమ్-1 ..అసలు ఏమైంది?

శ్రీహరికోటలో తీవ్ర ఉత్కంఠ! భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘స్కైరూట్ విక్రమ్-1’ ప్రయోగం తాత్కాలికంగా నిలిచిపోయింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు ‘మిషన్ ఆగమన్’ ప్రారంభం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో సాంకేతిక కారణాల (Technical Hold) వల్ల కౌంట్డౌన్ ఆగిపోయింది. టెక్నికల్ లోపాన్ని సరిచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు విచ్చేసిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీహరికోట వ్యూయింగ్ గ్యాలరీ…

Read Full News

Double Murder: బైక్ ఆపి కిరాతకంగా నరికి చంపారు.. చిత్తూరులో జంట హత్యలు కలకలం..! Chittoor Double Murder. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 18, 2026 12:33 PM IST చిత్తూరు జిల్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య. కుప్పం నియోజకవర్గంలో ఘటన. ఆస్తి వివాదమే కారణమని అనుమానం. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. + News18 చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన దారుణ జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు మార్గమధ్యంలో అడ్డగించి కత్తులతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయగా,…

Read Full News

Skyroot Vikram-1 : నేడు నింగిలోకి భారతదేశ మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్!

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త సువర్ణ అధ్యాయం! హైదరాబాద్కు చెందిన స్టార్టప్ “స్కైరూట్ ఏరోస్పేస్” నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్తోంది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో జరుగుతున్న ఈ లాంచ్, భారత ప్రైవేట్ స్పేస్ సెక్టర్లో ఒక మైలురాయి. మన అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం రూపొందించిన ఈ అత్యాధునిక రాకెట్ విశేషాలు మీకోసం! Source link

Read Full News

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీలో 7 రోజుల వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Andhra Pradesh Rains. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 17, 2026 10:15 PM IST ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు, 40-50 కి.మీ వేగంతో గాలులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు. + News18 వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు చురుకుగా మారనున్నాయి. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్…

Read Full News

Guntur woman case: గుంటూరులో మహిళను రోడ్డుపై వివస్త్రను చేసిన ఘటన కలకలం.. హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 18, 2026 11:24 AM IST Guntur woman case: హోంమంత్రి అనిత మాట్లాడుతూ, “మహిళలపై ఇలాంటి దారుణాలు సహించేది లేదు. పార్టీల ముసుగులో నేరాలు చేసేవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి” అని తీవ్రంగా హెచ్చరించారు. హోంమంత్రి అనిత గుంటూరు జిల్లాలో ఓ మహిళను రోడ్డుపై వివస్త్రం చేసి అవమానించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ సంఘటన స్థానికులను, రాజకీయ పార్టీలనూ,…

Read Full News

Missing Girl: జ్ఞానేశ్వరి మిస్సింగ్‌పై మాజీ డీఐజీ పీవీ సునీల్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..! Kakinada missing child |

Last Updated:Jul 17, 2026 10:31 PM IST కాకినాడలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై మాజీ డీఐజీ పీవీ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాలింపు చర్యలు విస్తృతం చేయాలని, టోల్‌గేట్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని సూచించారు. + News18 కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ, ఈ కేసుపై ఏపీ మాజీ డీఐజీ, AIM వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ సునీల్ చేసిన వ్యాఖ్యలు…

Read Full News

Anna Lezhneva | అలిపిరి మార్గంలో నడిచి తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి!

#AnnaLezhneva #TirumalaDarshan #PawanKalyanఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Skyroot Vikram-1: నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్.. భారతదేశ మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 18, 2026 5:54 AM IST Skyroot Vikram-1: ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ లాంచ్ కావడం విశేషం. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విజయంతో భారత స్పేస్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుంది. నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్ (Image – x – SkyrootA) ఈరోజు (జులై 18) శనివారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్…

Read Full News

TIDCO Beneficiaries: ఆరేళ్ల నిరీక్షణకు ముగింపు.. టిడ్కో లబ్ధిదారుల చేతికి చివరకు చెక్కులు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 18, 2026 7:11 AM IST టిడ్కో లబ్ధిదారులకు ఊరట. పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. News18 ఆరేళ్లుగా తాము చెల్లించిన డబ్బు తిరిగి వస్తుందా.. లేదా? అనే ఆందోళనతో ఎదురు చూస్తున్న టిడ్కో లబ్ధిదారులకు చివరకు ఊరట లభించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గతంలో టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని డీడీల రూపంలో సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు పలమనేరు ఎమ్మెల్యే…

Read Full News

శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ సతీమణి.. ఆలయ సంప్రదాయాలన్నీ పాటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అన్నా! |

Last Updated:Jul 18, 2026 9:11 AM IST పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకున్నారు. ఆమె ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా శనివారం వేకువజామున తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. తిరుమల ఆలయ సంప్రదాయాలను పూర్తిగా పాటిస్తూ ఆమె ముందుగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన…

Read Full News