ప్రభన్యూస్

మెగా పేరెంట్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్.

మెగా పేరెంట్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలి: ఎంఈవో అబ్దుల్ సత్తార్. కంభం ప్రభ న్యూస్ జూలై 21: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో లీప్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యేలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పి.టి.యమ్ 3.1) ను ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణాన్ని తలపించేలా…

Read Full News

నీట్ పేపర్ లీకేజీ కారకులైన వారిని కఠినంగ ా శిక్షించాలి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర ్శి వంటెద్దు.

నీట్ పేపర్ లీకేజీ కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు. ప్రభ న్యూస్ అమలాపురం జూలై 21: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న, విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న వారిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి శిక్షించాలని వైస్సార్సీపీ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు.దేశావ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనల సందర్భంగా పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసారు. విద్యార్థులపై క్రిమినల్స్ లాగా విరుచుకుపడటం దారుణం. సిబిఐ దర్యాప్తు జరిపి లీక్ లో ప్రమేయం…

Read Full News

గర్భిణీ మృతి పై ఆసుపత్రి యాజమాన్యం కారణం కాదు.

గర్భిణీ మృతి పై ఆసుపత్రి యాజమాన్యం కారణం కాదు. ఎమ్మిగనూరు,జూలై20(ప్రభన్యూస్): 9నెలల గర్భిణీ మృతి చెందిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ గర్భిణి వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి రాకముందునే పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉందిని,మేము వెంటనే స్పందించి ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని తెలిసిన వెంటనే శ్వాస కు సంబందించిన వైద్యులను ఆసుపత్రి కి పిలిపించామని తెలిపారు.అయితే పేసెంట్ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆదోని హాస్పటల్ కు రెఫర్ చేశామన్నారు. ఆదోనికి…

Read Full News

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు.

ఏపీ ఆర్ కాలేజీ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చేయూత.. 62 సీలింగ్ ఫ్యాన్ల విరాళం. జి. కె. వీధి , ప్రభ న్యూస్ జూలై 20: తాము చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధికి చేయూతనందించాలనే సంకల్పంతో ఏపీ ఆర్ కాలేజ్, చింతపల్లి 1990–92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.1.25 లక్షల విలువైన సామగ్రిని కళాశాలకు విరాళంగా అందజేశారు. కళాశాల తరగతి గదులకు అవసరమైన 62 సీలింగ్ ఫ్యాన్లుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సామగ్రిని శనివారం కళాశాల…

Read Full News

Ashada Masam: ఆషాఢంలో మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?.. సంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇవే! |

తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళల చేతులు గోరింటాకు రంగులతో కళకళలాడిపోతాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వధువులు, వివాహితలు ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చాలామంది దీనిని కేవలం అలంకరణలో భాగంగా భావించినప్పటికీ, ఆచారం వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయని పండితులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. Source link

Read Full News

Tirumala Room Booking New Rules: తిరుమలలో వసతి గదుల బుకింగ్‌కు కొత్త రూల్స్.. అలాంటి వారు ఇక రూమ్స్ పొందలేరు! |

చెల్లింపుల్లో సరికొత్త మార్పులు: పాత విధానానికి, కొత్త పద్ధతికి ప్రధానంగా చెల్లింపుల విషయంలో భారీ మార్పు వచ్చింది. గతంలో రూమ్ బుకింగ్, అడ్వాన్స్ చెల్లింపులు అన్నీ సీఆర్వో కౌంటర్ వద్దే జరిగేవి. కానీ ఇప్పుడు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయాల వద్దే నగదు రహితంగా (PhonePe, GPay, UPI, కార్డులు) పేమెంట్ చేసి తాళాలు తీసుకోవాలి. అంజనాద్రి నగర్, శేషాద్రి నగర్, శంఖుమిట్ట, గరుడాద్రి నగర్, హిల్ వ్యూ కాటేజీలు, సుదర్శన, గోవర్ధన్, కళ్యాణి సత్రాలు,…

Read Full News

‘బేబీ’ రేంజ్ హిట్ పక్కా అంటున్న కిరణ్ అబ్బవరం.. ఆ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కథతో థియేటర్లలో రచ్చే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 20, 2026 12:44 PM IST మణిశర్మ మ్యాజిక్.. సాయి రాజేష్ స్టోరీ.. కిరణ్ అబ్బవరం ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ ఖాయమేనా? + ‘బేబీ’ రేంజ్ హిట్ పక్కా అంటున్న కిరణ్ అబ్బవరం.. ఆ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కథతో థియేటర్లలో రచ్చే! టాలీవుడ్ యువ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, అందాల భామ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం…

Read Full News

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు.

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు. పోలీసు విచారణకు హాజరైన జీఓ–3, 1/70 ఉద్యమ నాయకులు అల్లూరి ప్రభ జిల్లా ప్రతినిధి హర్ష జనపరెడ్డి జూలై 20 :- జీఓ నంబర్–3 రిజర్వేషన్ పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పాడేరులో నిర్వహించిన గిరిజనుల ఆందోళనకు సంబంధించి నమోదైన కేసు నేపథ్యంలో పలువురు ఉద్యమ నాయకులు సోమవారం పాడేరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.గత శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట…

Read Full News

AP News: ఆక్వా రైతులకు అండగా నిలవాలి.. కిసాన్ క్రెడిట్ కార్డుపై టాప్-అప్ ఇవ్వండి.. కేంద్ర మంత్రులకు సీఎం లేఖ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

రొయ్యల మేత కోసం జీఎం సోయాబీన్ మీల్  కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు రాసిన లేఖలో, రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగి, రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చంద్రబాబు వివరించారు. ఈ సమస్యకు పరిష్కారంగా జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) సోయాబీన్ మీల్‌ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కోరారు. 2021లో…

Read Full News

విజయవాడలో దారుణం.. బరువు తగ్గే షేక్ అంటూ మత్తుమందు ఇచ్చి యువతిపై జిమ్ ట్రైనర్ అమానుషం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 20, 2026 4:48 PM IST నగ్న చిత్రాలతో బెదిరింపులు.. విజయవాడలో జిమ్ ట్రైనర్ ఘాతుకం.. అసలు ఆ హోటల్‌లో ఏం జరిగింది? విజయవాడలో దారుణం.. బరువు తగ్గే షేక్ అంటూ మత్తుమందు ఇచ్చి యువతిపై జిమ్ ట్రైనర్ అమానుషం! విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం జిమ్ ట్రైనర్‌ను ఆశ్రయించిన ఒక యువతి దారుణ మోసానికి గురైంది. బరువు తగ్గిస్తానంటూ…

Read Full News