ప్రభన్యూస్

విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు.. గత పదేళ్లలో 152 సార్లు పేపర్ లీకులు: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ |

Last Updated:Jul 22, 2026 5:05 PM IST దేశంలో పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థ లోపాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులపై దాడులను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Rahul Gandhi దేశంలో పదేళ్లలో 152 సార్లు పేపర్ లీక్ అయినా ఒక్కరికీ శిక్ష పడలేదని, విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత…

Read Full News

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా

[Categroy తెలంగాణ] విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా.. కాంగ్రెస్ నల్ల బ్యాడ్జీల నిరసన.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ ప్రభ న్యూస్ మంచిర్యాల్ జిల్లా రామకృష్ణాపూర్ జులై 22: విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పోటీ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిర్వహణ లోపాలు,ఈ అంశంపై నిలదీసిన ప్రజాప్రతినిధుల అరెస్టులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు,…

Read Full News

SpaceX Starship Launch : స్పేస్ఎక్స్ స్టార్షిప్ ప్రయోగం రద్దు!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్, ఎలోన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ ‘స్టార్షిప్’ 13వ టెస్ట్ ఫ్లైట్ లాంచ్ చివరి క్షణంలో నిలిచిపోయింది! టెక్సాస్లోని స్టార్బేస్ లాంచ్ ప్యాడ్ నుండి నింగిలోకి దూసుకెళ్లడానికి కేవలం కొన్ని సెకన్ల సమయం ఉందనగా ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈ లాంచ్ను నిలిపివేశాయి.. Source link

Read Full News

Parliament Monsoon Session: జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మోదీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే

Parliament Monsoon Session: మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద శాసనసభ పరీక్షకు సిద్ధమవుతోంది. Source link

Read Full News

Murder: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం కన్నతండ్రిపై కొడుకు ఘాతుకం |

Last Updated:Jul 17, 2026 7:57 AM IST Murder: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో ఆస్తి వ్యామోహం ఓ కుమారుడిని కిరాతకుడిగా మార్చింది. రూ.150 కోట్ల విలువైన ఆస్తిని తన పేరిట రాయడం లేదనే కోపంతో, మద్యమత్తులో కన్నతండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపిన ఘోర సంఘటన మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం పోలీస్ ఎస్పీ భాస్కర్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీనగర్ పరిధిలోని బుధానా గ్రామానికి చెందిన హరి ఓం చౌదరి…

Read Full News

Trump Accuses China : జో బైడెన్ కోసం చైనా దొంగ బ్యాలెట్లు!?

అమెరికా రాజకీయాల్లో మళ్లీ ఎన్నికల అవకతవకల అంశం తీవ్ర దుమారం రేపుతోంది! జో బైడెన్ కు అనుకూలంగా చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున నకిలీ, అక్రమ బ్యాలెట్ పత్రాలను (Illegal Ballots) తయారు చేసి సరఫరా చేసిందంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా చైనా తెరవెనుక భారీ కుట్రకు పాల్పడిందని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. Source link

Read Full News

Vande Bharat Sleeper: ప్రయాణికులకు భారీ శుభవార్త.. విజయవాడకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు |

వందే భారత్ స్లీపర్ రైళ్లలో మరో గొప్ప విషయం ఉంది. ఈ రైళ్లలో అచ్చం విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తున్నారు. లోపలి ఫెసిలిటీస్ అన్నీ హై రేంజ్‌లో ఉంటాయి. ఎటుచూసినా కుషన్లు, మోడ్రన్ ఎమెనిటీస్ కల్పించారు. కళ్లు చెదిరే డిజైన్ ఉంది. మరోలా చెప్పాలంటే.. ఈ రైళ్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైల్వే, డిజైన్ తయారీ సంస్థ BEML, ఈ రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలను మోడ్రన్ స్టాండర్డ్స్‌తో…

Read Full News

Karoline Leavitt: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ ఎవరు? ఇరాన్ విషయంలో తాజా కామెంట్స్‌తో ట్రెండింగ్ |

జులై 16న వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్‌లో లీవిట్.. ఇరాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరాన్ స్థావరాలపై అమెరికా వరుస పెట్టి దాడులు చేస్తున్నా.. ఇరాన్ మాత్రం.. తమతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. “అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 14 పాయింట్ల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కాలరాసింది. అందుకే ఇరాన్ స్థావరాలపై అమెరికా వారం నుంచి దాడులు చేస్తోంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అందుకే…

Read Full News

PM Modi to Flag Off India's First Hydrogen Train : దేశంలోనే తొలి హైడ్రోజన్ ట్రైన్!

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం! హర్యానాలోని జీంద్ (Jind) నగరం నుండి దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల ‘హైడ్రోజన్ రైలు’ను (Hydrogen Train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ గ్రీన్ ట్రైన్ లేటెస్ట్ అద్భుత దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. Source link

Read Full News