ప్రభన్యూస్

Assam Floods: అసోంను ముంచెత్తిన జలప్రళయం.. 41కి పెరిగిన మృతుల సంఖ్య.. 9 లక్షల మందికి పైగా నిరాశ్రయులు! |

బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బాధిత జిల్లాల్లో 487 రిలీఫ్ క్యాంపులు, పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో దాదాపు 3.13 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాయుసేన, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి ఒక్కరోజే 8,400 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. Source link

Read Full News

ఖండాంతరాలు దాటిన ఇష్టం.. జపాన్ అమ్మాయిని రాజస్థానీగా మార్చిన అద్భుతమైన కథ! |

Last Updated:Jul 23, 2026 7:23 PM IST జపాన్‌ దేశానికి చెందిన మయూమి అలియాస్ ‘మధు’ పక్కా రాజస్థానీ వేషధారణలో కనిపించడమే కాకుండా, అనర్గళంగా మార్వాడీ భాష మాట్లాడుతుంటే చూసిన వారంతా అవాక్కవుతారు. + News18 రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఒక విదేశీ మహిళ ఆ సంస్కృతికి ఎంతగా ముచ్చటపడిందంటే, ఏకంగా అచ్చం మార్వాడీ ఆడపడుచులా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జపాన్‌ దేశానికి చెందిన మయూమి…

Read Full News

SFI Protests Across Kerala : కేరళలో SFI భారీ ఆందోళనలు!

ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కేరళ వ్యాప్తంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) భారీ నిరసనలు చేపట్టింది. తిరువనంతపురంలోని లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించిన SFI కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. Source link

Read Full News

Nashik Floods: ఉప్పొంగిన గోదావరి..వరదలో మునిగిన నాసిక్

మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది ఉప్పొంగడంతో నాసిక్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Source link

Read Full News

Shocking News: కలియుగంలో ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు.. 11 ఏళ్ల కూతుర్ని భర్తతో బలవంతంగా..

Crime News:సమాజంలో తల్లిని ప్రేమ, రక్షణ , కరుణకు ప్రతీకగా భావిస్తారు. అయితే మాతృత్వపు పవిత్ర బంధానికి మాయని మచ్చ తెచ్చేలా ఒక హృదయ విదారకమైన, భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. తన 11 ఏళ్ల కుమార్తెను ఆ విషయంలో బలవంతం చేసింది. Source link

Read Full News

CJP Protest: చర్చలకు రండి.. సమస్యలను పరిష్కరించుకుందాం.. సీజేపీకి కేంద్రం ఆహ్వానం

విద్యార్థి సంఘం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగుసార్లు అధికారికంగా ప్రతిపాదనలు పంపామని, సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని ఆయన వెల్లడించారు. Source link

Read Full News

Mother Of Trees: భారతదేశపు 'వృక్షమాత' అని ఎవరిని పిలుస్తారు? 99 శాతం మందికి తెలియదు!

GK: కొన్ని కొన్ని విషయాల్ని మనం పెద్దగా పట్టించుకోం. కానీ.. పోటీ పరీక్షలకు వెళ్లినప్పుడు.. అక్కడ ఆ విషయాల్ని అడుగుతారు. ఫలానా వ్యక్తి గురించి రాయండి అంటారు. అప్పుడు మనకు ఆ వ్యక్తి గురించి తెలియకపోతే, మనం స్కోర్ కోల్పోతాం. మరి భారత దేశ వృక్షమాత ఎవరో తెలుసుకుందాం. Source link

Read Full News

FCRA Amendment Bill: విదేశీ నిధుల అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు కేంద్రం బిగ్ ప్లాన్..రంగంలోకి ‘ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు 2026’! |

ఆస్తుల తాత్కాలిక స్వాధీనం ఏదైనా సంస్థ ఎఫ్‌సిఆర్‌ఏ (FCRA) రిజిస్ట్రేషన్ రద్దయినా, దాన్ని వెనక్కి తీసుకున్నా లేదా గడువు ముగిసినా.. విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తారు. గతంలో అధికారులు చర్యలు తీసుకునేలోపే సంస్థలు తమ ఆస్తులను వేరేవారికి బదిలీ చేయడం లేదా విక్రయించడం వంటి లొసుగులకు ఈ నిబంధన చెక్ పెడుతుంది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా నిధులను వాడుకునే వెసులుబాటు ఇకపై ఉండదు. గడువు ముగిసిన సంస్థలను కూడా…

Read Full News

Abhijeet Dipke Educational Qualification: అభిజిత్ దీప్కే ఏం చదువుకున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ఎలా నడిపిస్తున్నారు? |

కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కే పరిమితం కాకుండా, సేజేపీ అత్యంత వేగంగా ఆన్‌లైన్ నిరసన వేదికగా మారింది. స్వల్ప వ్యవధిలోనే లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు పొందడం, ప్రత్యేక వెబ్‌సైట్, యాంథమ్ ప్రారంభించడం ద్వారా యువతలో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలుగా పొలిటికల్ సెటైర్, రీల్స్, మీమ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై చైతన్యాన్ని రగిల్చింది. (File Photo) Source link

Read Full News

PM Modi: Xలో ప్రధాని మోదీ సంచలన పోస్ట్.. నీట్ పేపర్ లీక్ అంశంపై కీలక నిర్ణయం |

Last Updated:Jul 23, 2026 9:31 AM IST ప్రధాని మోదీ NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్‌ను ‘ఘోర పాపం’ (grave sin)గా అభివర్ణించారు. ప్రభుత్వం లీక్ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుందని, 13 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టినట్లు తెలిపారు. MODI నీట్ పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా దర్యాప్తుకి కేంద్రం నిర్ణయం తీసుకుంది. xలో ప్రధాని మోదీ సంచలన పోస్ట్ పెట్టారు….

Read Full News