ప్రభన్యూస్

Iran US War: భారీ యుద్ధం జరగబోతోందా? ఇరాన్ నుంచి ‘జీరో అవర్’ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కి అమెరికా విమానాలు! |

Last Updated:Jul 18, 2026 12:21 PM IST Iran US War: ఇరాన్, అమెరికా గొడవ తీరిపోయి.. ప్రశాంతంత రావాలి అని ప్రపంచం కోరుకుంటోంటే.. ఈ దేశాలు మాత్రం భారీ యుద్ధానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలేం జరుగుతోందో తెలుసుకుందాం. ట్రంప్ (File Image – Reuters) మిడిల్ ఈస్ట్ మళ్లీ మండుతోంది. ఇరాన్ తన సైనిక దళాల ద్వారా ‘జీరో అవర్’ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా నౌకాదళ యూనిట్లపై…

Read Full News

గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి |

Last Updated:Jul 22, 2026 8:49 AM IST Breaking news గుజరాత్‌ లోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి.. 10 మంది మృతి చెందారు. రామోల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని రామోల్-గట్రాడ్ రోడ్ ప్రాంతంలోని ఒక అనధికారిక బాణసంచా (ఫైర్‌క్రాకర్) తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో యూనిట్‌లో…

Read Full News

Rahul Gandhi: జోరు పెంచిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నేడు లోక్ భవన్ల ముట్టడికి పిలుపు |

Last Updated:Jul 22, 2026 5:38 AM IST Delhi: కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. దీనికి నిరసనగా రాష్ట్రాల్లో లోక్ భవన్ల దగ్గర ధర్నాలు, ముట్టడులు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. లోక్ భవన్ల ముట్టడికి ప్రయత్నించే ఛాన్స్ ఉంది. జోరు పెంచిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నేడు లోక్ భవన్ల ముట్టడికి పిలుపు నేడు (జులై 22)…

Read Full News

Skyroot Vikram-1 Successful Launch: ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ |

Last Updated:Jul 18, 2026 12:45 PM IST Skyroot Vikram-1 Successful Launch: ఇది భారతదేశంలో ప్రైవేట్ సంస్థ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం కావడంతో కొత్త చరిత్ర లిఖించింది. అమెరికా, చైనా తర్వాత మూడో దేశంగా భారత్ ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం సాధించింది. ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ (Image – x – ISROSpaceflight) హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ…

Read Full News

PM Modi: దేశ అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రక ఘట్టం.. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్‌పై ప్రధాని మోదీ |

Last Updated:Jul 18, 2026 2:18 PM IST భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ప్రయోగం తర్వాత స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. News18 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం దేశ అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టమని…

Read Full News

Balochistan: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అటు పాక్.. ఇటు చైనాలకు భారీ షాక్ ఇచ్చిన బలూచిస్థాన్! రూ.6.2 లక్షల కోట్లు గోవిందా.. గోవిందా! |

గ్వాదర్ పోర్ట్ నియంత్రణ ఎవరిది? ప్రస్తుత చర్చలన్నీ ఈ కారిడార్‌లోనే అత్యంత కీలకమైన ఆస్తిగా భావించే ‘గ్వాదర్ పోర్ట్’ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవేళ బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరిస్తే, గతంలో పాకిస్థాన్-చైనాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఆ కొత్త దేశం గౌరవిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం యాజమాన్య హక్కులకు, నిర్వహణ హక్కులకు మధ్య తేడా ఉంటుంది. భౌగోళికంగా గ్వాదర్ పోర్ట్ బలూచిస్థాన్‌లోనే ఉంది. ఒకవేళ బలూచిస్థాన్‌ను సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం…

Read Full News

CBSE 10th Second Board Result 2026: విడుదలైన సీబీఎస్‌ఈ 10వ తరగతి రెండో విడత ఫలితాలు.. 96.78 శాతం ఉత్తీర్ణత! |

ఇంప్రూవ్‌మెంట్‌లో మెరుగైన స్కోరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఈ రెండో విడత పరీక్షలను నిర్వహించారు. ఫిబ్రవరిలో తొలి విడత పరీక్షలు జరిపి, ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత మే మూడో వారంలో ఈ రెండో దశ పరీక్షలను పూర్తి చేశారు. ఈ రెండో విడత పరీక్షల కోసం మొత్తంగా 6,64,027 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 6,63,777 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,13,955 మంది…

Read Full News

Deve Gowda: మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి చెన్నమ్మ కన్నుమూత! |

Last Updated:Jul 18, 2026 10:28 PM IST Deve Gowda: భారత మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి. దేవెగౌడ గారి ధర్మపత్ని చెన్నమ్మ (89) శనివారం (జూలై 18, 2026) కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో (Cardiac Arrest) మరణించారు. చెన్నమ్మ శ్వాసకోశ ఇబ్బందులు, ఛాతిలో జలబు మరియు వయోవృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె బుధవారం రాత్రి (జూలై 15, 2026) బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. “శనివారం…

Read Full News

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. 5 నిమిషాల్లో ఈజీగా చదివేయండి

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link

Read Full News