ప్రభన్యూస్

PM Modi to Flag Off India's First Hydrogen Train : దేశంలోనే తొలి హైడ్రోజన్ ట్రైన్!



భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం! హర్యానాలోని జీంద్ (Jind) నగరం నుండి దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల ‘హైడ్రోజన్ రైలు’ను (Hydrogen Train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ గ్రీన్ ట్రైన్ లేటెస్ట్ అద్భుత దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 9:35 am Digital Edition : Prabhanews
PM Modi to Flag Off India's First Hydrogen Train : దేశంలోనే తొలి హైడ్రోజన్ ట్రైన్!

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం! హర్యానాలోని జీంద్ (Jind) నగరం నుండి దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల 'హైడ్రోజన్ రైలు'ను (Hydrogen Train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ గ్రీన్ ట్రైన్ లేటెస్ట్ అద్భుత దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు.

Source link