ప్రభన్యూస్

Viral Video: మొబైల్ తెచ్చిన మృత్యువు.. మహారాష్ట్రలో లోయలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం! |


Last Updated:

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖావడ్యా కొండల్లో మొబైల్ ఫోన్ కోసం వెళ్లి కాలుజారి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

News18
News18

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పరిధిలో ఉన్న ఖావడ్యా కొండల వద్ద అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. కేవలం ఒక ఐఫోన్ ఈఎంఐ (EMI) కట్టేందుకు డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఏకంగా మూడు ప్రాణాలను బలితీసుకుంది. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన మురళీధర్ చంద్‌గుడే (48), అతడి భార్య సంగీత, 19 ఏళ్ల కుమారుడు కునాల్ చంద్‌గుడే ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. న్యూస్18 ఇంగ్లీష్ ప్రకారం.. ఇటీవలే కునాల్ ఈఎంఐ పద్ధతిలో ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. దాని ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి డబ్బులు కావాలని అతడు తన తల్లిదండ్రులను అడిగాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 11:10 pm Digital Edition : Prabhanews
Viral Video: మొబైల్ తెచ్చిన మృత్యువు.. మహారాష్ట్రలో లోయలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం! |

Last Updated:Aug 21, 2026 10:49 PM ISTమహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖావడ్యా కొండల్లో మొబైల్ ఫోన్ కోసం వెళ్లి కాలుజారి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.News18మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పరిధిలో ఉన్న ఖావడ్యా కొండల వద్ద అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. కేవలం ఒక ఐఫోన్ ఈఎంఐ (EMI) కట్టేందుకు డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఏకంగా మూడు ప్రాణాలను బలితీసుకుంది. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన మురళీధర్ చంద్‌గుడే (48), అతడి భార్య సంగీత, 19 ఏళ్ల కుమారుడు కునాల్ చంద్‌గుడే ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. న్యూస్18 ఇంగ్లీష్ ప్రకారం.. ఇటీవలే కునాల్ ఈఎంఐ పద్ధతిలో ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. దాని ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి డబ్బులు కావాలని అతడు తన తల్లిదండ్రులను అడిగాడు.మరింత చదవండి

Source link