ప్రభన్యూస్

అప్పుడు ‘శ్రీలంక, బంగ్లాదేశ్.. ఇప్పుడు ఢిల్లీనా?’ ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. జాతీయ భద్రత ఉల్లంఘన! |

Last Updated:Jul 21, 2026 9:41 PM IST న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శాంతియుత నిరసన హక్కు, ప్రజాస్వామ్యం, జాతీయ భద్రత మధ్య సమతుల్యతపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యకు జవాబుదారీతనం కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

Read Full News

SC Status: ‘మతం మారితే ఎస్సీ హోదా పోతుంది’.. మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కేసేంటి? వివాదం ఎక్కడ మొదలైంది?: ఈ కేసు 2021 సంవత్సరం నాటిది. ఆంధ్రప్రదేశ్‌ లోని బాపట్ల జిల్లా.. పిట్లవానిపాలెం మండలం.. కొత్తపాలెం గ్రామంలో ఇది మొదలైంది. ఆ గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్.. పాస్టర్‌గా చేస్తూ, ప్రతి ఆదివారం క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఓ రోజు ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్తున్న టైంలో తనపై అక్కల రామిరెడ్డి సహా ఐదుగురు దాడి చేసి, కులం పేరుతో తిట్టారని ఆరోపిస్తూ ఆనంద్, చందోలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు….

Read Full News

రాహుల్ గాంధీ వెంట వెంటనే తన డిమాండ్లను మార్చుతున్నాడు: కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ |

Last Updated:Jul 21, 2026 6:07 PM IST ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగినట్లు సమాచారం. News18 న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వెలుపల పార్టీ నిరసనకు నాయకత్వం వహిస్తున్న సమయంలో, కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖతో పాటు భూ విజ్ఞాన శాఖ…

Read Full News

Parliament Monsoon Session: నేడు ఢిల్లీలో వాడివేడిగా అఖిలపక్ష సమావేశం.. కేంద్రంపై విపక్షాల అస్త్రాలు |

విపక్షాల అస్త్రాలు – ప్రధాన వివాదాలు: ఈసారి వర్షాకాల సమావేశాల్లో జాతీయ స్థాయి వివాదాలు సభను కుదిపేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిన నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేశాయి. అంతేకాకుండా, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)లో సైనికుల ప్రాణనష్టంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా…

Read Full News

US Iran War: భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. USA సైనికుల మృతితో ట్రంప్ ప్రతీకార దాడులు |

మరోవైపు ఇరాన్ అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడి ఇంధన మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆకస్మిక పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠతో, ఆందోళనతో ఎదురుచూస్తోంది. A video showing the moment two American ATACMS short-range ballistic missiles were fired at Iran from Kuwait by M-142…

Read Full News

PM Modi: నీట్ వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. యువతను రెచ్చగొట్టొద్దు, పేపర్ లీక్ చేసిన వారికి కఠిన శిక్ష

నీట్-యూజీ 2026 పరీక్ష వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టకుండా సరైన మార్గంలో నడిపించాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. నీట్ పేపర్ లీక్ కేసులో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. Source link

Read Full News

లీకుల సర్కారుపై రోడ్డు పైకి విద్యార్థి ల ోకం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే వైదొలగ ాలని మహాధర్నా.

లీకుల సర్కారుపై రోడ్డు పైకి విద్యార్థి లోకం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే వైదొలగాలని మహాధర్నా. గన్నవరం, జులై 20:ప్రభ న్యూస్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంపై విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహోదగ్రులయ్యాయి. ఈ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా గన్నవరంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద…

Read Full News

దేశంలో స్మగ్లింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 3 నెలల్లో 247 కిలోలకు పైగా బంగారం స్వాధీనం

దేశంలో బంగారం, వెండి స్మగ్లింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఏప్రిల్-జూన్ 2026లో CBIC అధికారులు 247 కిలోలకు పైగా బంగారం, 585.48 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు. Source link

Read Full News

Amrit Bharat Stations: 75 అమృత భారత్ స్టేషన్లు జాతికి అంకితం.. ఏపీ, తెలంగాణలో 4.. ఏవో తెలుసా? |

అత్యాధునిక ప్రయాణికుల వసతులు, మౌలిక సదుపాయాలు: పునరాభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్లను కేవలం రైళ్లు ఎక్కే, దిగే ప్రదేశాలుగా కాకుండా, అత్యుత్తమ ప్రయాణికుల-కేంద్రకృత రవాణా కేంద్రాలుగా (Transit Hubs) మార్చారు. ఈ స్టేషన్లలో విశాలమైన వెయిటింగ్ హాళ్లు, విశాలమైన ఫుట్-ఓవర్-బ్రిడ్జిలు (FOB), ఎయిర్ కాన్కోర్స్‌లు, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు, అద్భుతమైన సర్క్యులేటింగ్ ఏరియాలను అభివృద్ధి చేశారు. ఇవి కూడా చదవండి: Winchester Mystery House: అద్భుతమైన రాజభవనం.. దెయ్యాల కోసం కట్టారంటే నమ్మగలరా? దివ్యాంగులకు (Divyangjan) ఎలాంటి…

Read Full News

DMK: డీఎంకే యూ-టర్న్? మోదీ ప్రభుత్వ ‘నియోజకవర్గాల పునర్విభజన’ బిల్లుకు మద్దతు! |

Last Updated:Jul 19, 2026 3:05 PM IST DMK: ఆదివారం జరిగిన సర్వపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’ (Delimitation Bill)పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంకే స్టాలిన్ (ఫైల్ ఫోటో) ఈ బిల్లుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అంగీకరించిందని ఆర్‌ఎస్‌పీ (RSP) లోక్‌సభ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ సంచలన ప్రకటన చేశారు. అయితే,…

Read Full News