ప్రభన్యూస్

Dharmendra Pradhan: “జులై 29వ తేదీ ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన రోజు”.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన! |

ఈ నిరసనకు కొనసాగింపుగా, 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు, విద్యార్థులు.. వేల మంది గుంపులుగా.. పార్లమెంటు వైపు మార్చ్ చేశారు. ఆ సమయంలో, పోలీసులు, భద్రతా దళాలు జరిపిన లాఠీచార్జిలో చాలా మంది విద్యార్థులు గాయపడగా, నిరసనకారుల ప్రతీకార దాడిలో పోలీసులు కూడా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చగా మారింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. Source link

Read Full News

Murder: మర్డర్స్ చేయిస్తోన్న ఏఐ.. బెంగళూరులో దారుణం.. కన్న తల్లిదండ్రులు, చెల్లిని పొట్టనబెట్టుకున్న ఐటీ ఉద్యోగిని! |

Last Updated:Jul 23, 2026 5:56 AM IST Murder: సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సింది పోయి.. నేరాలకు మార్గదర్శిగా వాడుకుంటున్న దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. కన్నతల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కడతేర్చడానికి ఒక యువతి ఏకంగా కృత్రిమ మేధ (AI) చాట్‌బాట్ సూచనలు తీసుకోవడం స్థానికంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం ఈనాడు కథనం ప్రకారం.. బెంగళూరు నగర పరిధిలోని సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్…

Read Full News

సోనమ్ వాంగ్‌చుక్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. దీక్ష విరమించాలని విజ్ఞ‌ప్తి |

Last Updated:Jul 22, 2026 9:52 PM IST పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న ఆయన డిమాండ్‌పై కేంద్రం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని, వెంటనే నిరాహార దీక్ష విరమించాలని నడ్డా విజ్ఞప్తి చేశారు. News18 ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను బుధవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. జంతర్…

Read Full News

NEET UG 2026: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. ఆ 4 ప్రశ్నలు తొలగింపు వెనుక కారణమేంటి? |

Last Updated:Jul 16, 2026 10:42 PM IST NEET UG 2026 ఫైనల్ ఆన్సర్ కీని NTA అధికారికంగా విడుదల చేసింది. నాలుగు ప్రశ్నలను తొలగించినట్లు ప్రకటించగా, వాటికి సంబంధించిన పూర్తి మార్కులు అభ్యర్థులందరికీ ఇవ్వనుంది. ప్రతీకాత్మక చిత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ ఆన్సర్ కీని పరిశీలించి తమ సమాధానాలను…

Read Full News

Iran Ready for U.S. Deal? : అమెరికాతో డీల్ కు ఇరాన్ సిద్ధం?

అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వైట్ హౌస్ నుండి ఒక ఊహించని సంచలన ప్రకటన వెలువడింది! ఇటీవల ఇరాన్పై అమెరికా వరుస వైమానిక దాడులు జరిపినప్పటికీ, ఇరాన్ ప్రతినిధులు ఇంకా అమెరికాతో చర్చలు జరుపుతున్నారని, ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. Source link

Read Full News

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు |

Last Updated:Jul 17, 2026 4:22 AM IST Puri Jagannath Rath Yatra: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. PC: PTI స్వామివారి రథాలు ప్రయాణించి ‘బడదండ’పై రథాలను లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఫలితంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిని కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా గుర్తించారు. అంబులెన్స్‌కు…

Read Full News

Iran vs USA: వాణిజ్య నౌకలపై దాడి చేస్తే ఇరాన్‌ రాజధానిని నాశనం చేస్తాం.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు |

Last Updated:Jul 22, 2026 7:14 PM IST : హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే ఇరాన్‌పై తీవ్ర సైనిక చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వరుసగా 11వ రోజు కూడా ఇరాన్ లక్ష్యంగా అమెరికా దళాలు భీకర వైమానిక దాడులు కొనసాగించాయి. News18 అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి…

Read Full News

Massive Wildfire in Northern Spain : స్పెయిన్లో కార్చిచ్చు బీభత్సం!

ఉత్తర మరియు ఈశాన్య స్పెయిన్లోని అడవుల్లో భయంకరమైన కార్చిచ్చు (Wildfire) రేగింది! తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా మంటలు అదుపులేకుండా వేగంగా వ్యాపిస్తున్నాయి. వేలాది హెక్టార్ల అడవులు, పంట పొలాలు ఈ మంటల్లో బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు స్థానిక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Source link

Read Full News

Dharmendra Pradhan Daughter: కేంద్ర మంత్రి కుమార్తెపై ట్రోలింగ్.. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ డిలీట్! |

Last Updated:Jul 22, 2026 5:38 PM IST కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిష ప్రధాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. పేపర్ లీకేజీల వేళ, మంత్రి తన కూతుర్ని మాత్రం విదేశాల్లో చదివించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. News18 దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలోని లోపాలు, నీట్ పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read Full News