ప్రభన్యూస్

మేక్ ఇన్ ఇండియాలో మరో కొత్త అడుగు… మార్కెట్లోకి వాయు ఎయిర్ కంప్రెసర్లు | VAYU Launches in India with Made-in-India Air Compressor Solutions | బిజినెస్


Last Updated:

భారత్‌లో తయారీ రంగం కోసం కొత్త ఎయిర్ కంప్రెసర్ బ్రాండ్ ‘వాయు’ మార్కెట్లోకి వచ్చింది. ఇది 5-45 కిలోవాట్ సామర్థ్యంతో ఫిక్స్‌డ్, వేరియబుల్ స్పీడ్ మోడల్స్‌లో లభిస్తుంది.

మేక్ ఇన్ ఇండియాలో మరో కొత్త అడుగు... మార్కెట్లోకి వాయు ఎయిర్ కంప్రెసర్లు
మేక్ ఇన్ ఇండియాలో మరో కొత్త అడుగు… మార్కెట్లోకి వాయు ఎయిర్ కంప్రెసర్లు

భారత్‌లో తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, చిన్న, మధ్యతరహా తయారీ సంస్థలకు ఉపయోగపడేలా కొత్త ఎయిర్ కంప్రెసర్ బ్రాండ్ ‘వాయు’ మార్కెట్లోకి వచ్చింది. ఇండియాలోనే తయారు చేసిన ఈ కంప్రెసర్లలో 5 నుంచి 45 కిలోవాట్ సామర్థ్యంతో ఫిక్స్‌డ్ స్పీడ్, వేరియబుల్ స్పీడ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వారంటీతో పాటు దేశవ్యాప్తంగా సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. వాయు కొత్త ఎయిర్ కంప్రెసర్ బ్రాండ్‌గా భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. భారత్ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం, దేశ తయారీ ఉత్పత్తిలో ఎంఎస్‌ఎంఈల వాటా సుమారు 35.4 శాతం. దేశ ఎగుమతుల్లో వాటా 48.58 శాతం కాగా, జీడీపీలో 31.1 శాతం వాటా ఉంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 6:25 pm Digital Edition : Prabhanews
మేక్ ఇన్ ఇండియాలో మరో కొత్త అడుగు… మార్కెట్లోకి వాయు ఎయిర్ కంప్రెసర్లు | VAYU Launches in India with Made-in-India Air Compressor Solutions | బిజినెస్

Last Updated:Aug 20, 2026 6:13 PM ISTభారత్‌లో తయారీ రంగం కోసం కొత్త ఎయిర్ కంప్రెసర్ బ్రాండ్ 'వాయు' మార్కెట్లోకి వచ్చింది. ఇది 5-45 కిలోవాట్ సామర్థ్యంతో ఫిక్స్‌డ్, వేరియబుల్ స్పీడ్ మోడల్స్‌లో లభిస్తుంది.మేక్ ఇన్ ఇండియాలో మరో కొత్త అడుగు... మార్కెట్లోకి వాయు ఎయిర్ కంప్రెసర్లుభారత్‌లో తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, చిన్న, మధ్యతరహా తయారీ సంస్థలకు ఉపయోగపడేలా కొత్త ఎయిర్ కంప్రెసర్ బ్రాండ్ 'వాయు' మార్కెట్లోకి వచ్చింది. ఇండియాలోనే తయారు చేసిన ఈ కంప్రెసర్లలో 5 నుంచి 45 కిలోవాట్ సామర్థ్యంతో ఫిక్స్‌డ్ స్పీడ్, వేరియబుల్ స్పీడ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వారంటీతో పాటు దేశవ్యాప్తంగా సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. వాయు కొత్త ఎయిర్ కంప్రెసర్ బ్రాండ్‌గా భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. భారత్ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం, దేశ తయారీ ఉత్పత్తిలో ఎంఎస్‌ఎంఈల వాటా సుమారు 35.4 శాతం. దేశ ఎగుమతుల్లో వాటా 48.58 శాతం కాగా, జీడీపీలో 31.1 శాతం వాటా ఉంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది.మరింత చదవండి

Source link