#AnnaLezhneva #TirumalaDarshan #PawanKalyanఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Source link
