ప్రభన్యూస్

ముద్రగడ మరణంతో కొత్త చర్చ.. కుమార్తె క్రాంతికి మద్దతుగా, వ్యతిరేకంగా సోషల్ మీడియా రెండు వర్గాలు..! |

ఇక ముద్రగడ మరణించి ఒక రోజు గడిచినా ఆయన నివాసం వద్దకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల రాక కొనసాగుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న కుమార్తె క్రాంతిని కూడా పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కలిసి ఓదారుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం మరణంతో ఒక రాజకీయ అధ్యాయం ముగిసిందనే భావన వ్యక్తమవుతుండగా, ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ పరిణామాలు మాత్రం…

Read Full News

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్, అక్టోబర్ నెల టికెట్స్‌పై అదిరే అప్‌డేట్.. సర్వదర్శనానికి 24 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం తేదీలను టీటీడీ ప్రకటించింది. Source link

Read Full News

Tragedy News: కొత్త ఫోన్ అడిగిందని మందలించిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత గదిలో జరిగిన దారుణం చూస్తే వణికిపోతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 3:15 PM IST పిల్లలపై కోపంతో అరుస్తున్నారా? సైకాలజిస్ట్ చెబుతున్న ఈ చేదు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు! News18 ఆధునిక కాలంలో సెల్‌ఫోన్ మనిషి జీవితంలో అత్యంత కీలకమైన వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొంది. కానీ అదే సెల్‌ఫోన్ ఇప్పుడు యువత పాలిట ప్రాణాలు తీసే మహమ్మారిగా మారుతోంది. మొబైల్ వాడకంపై…

Read Full News

Elephant operation: తొమ్మిది నెలల టెన్షన్‌కు ముగింపు.. ఎట్టకేలకు చిక్కిన ఏనుగు.. అసలు ఏం జరిగిందంటే..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 16, 2026 3:46 PM IST పలమనేరులో ప్రజలను భయపెట్టిన ఒంటరి ఏనుగును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కుంకీ ఏనుగుల సాయంతో ఆపరేషన్ తస్కర్ విజయవంతమైంది. + News18 చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా రైతులను, స్థానికులను, జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఒంటరి ఏనుగు ఎట్టకేలకు అటవీశాఖ అధికారుల చేతికి చిక్కింది. పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతం నుంచి తరచూ జనవాసాల్లోకి…

Read Full News

SIR ఫామ్‌లో వివరాలు తప్పుగా నమోదు చేశారా ? సింపుల్‌గా ఇలా మార్చేసుకోండి | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 4:17 PM IST తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల సర్వే ఫారమ్‌లో తప్పులు దొర్లితే ఆందోళన చెందవద్దు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆధార్, ఓటీపీ సహాయంతో వివరాలను సులభంగా సరిచేసుకునే విధానాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జూలై 24 లోగా అప్‌డేట్ చేసుకోవచ్చు. News18 కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్…

Read Full News

Tirumala Protocol Controversy: తిరుమలలో మాజీ డిప్యూటీ సీఎం ఆగ్రహం.. ఉద్దేశపూర్వకంగానే అవమానించారు అంటూ ఫైర్..! |

Last Updated:Jul 16, 2026 4:14 PM IST మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి టీటీడీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన, రాజకీయ వివక్ష ఆరోపణలు చేశారు. + News18 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నారాయణ స్వామి టీటీడీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక దర్శనం కల్పించాల్సి ఉండగా,…

Read Full News

Tirumala News: గూగుల్‌లో తిరుమల టికెట్స్ అని సెర్చ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ పచ్చి నిజం తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 15, 2026 12:55 PM IST తిరుమల వెంకన్న దర్శన టికెట్లు, రూమ్ బుకింగ్‌లపై టీటీడీ కీలక ప్రకటన.. భక్తులు వెంటనే ఈ విషయం తెలుసుకోవాల్సిందే! + Tirumala News: గూగుల్‌లో తిరుమల టికెట్స్ అని సెర్చ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ పచ్చి నిజం తెలుసుకోండి! కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఇదే అదనుగా భావించి కొందరు సైబర్…

Read Full News

Indian Railways: కొన్ని రైలు బోగీలలో ఒకే నంబర్‌తో 2 సీట్లు ఎందుకు ఉంటాయి..? AB బోగీ అంటే ఏంటో తెలుసుకోవడం ముఖ్యం |

Last Updated:Jul 15, 2026 1:23 PM IST Indian Railways: భారతీయ రైల్వేలు స్లీపర్, జనరల్, 3AC, 2AC , 1AC వంటి అనేక తరగతుల ప్రయాణికుల కోసం కోచ్‌లను తయారు చేస్తాయి. వీటిలో ప్రతి రకం కోచ్‌ను గుర్తించడానికి ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది. మరి ఈ కోచ్ గురించి ట్రైన్‌లో జర్నీ చేసే వారిలో చాలా మందికి తెలియదు. Source link

Read Full News

TTD Donation Policy: టీటీడీ సంచలన నిర్ణయం.. జీవితాంతం ఉన్న దాతల ప్రివిలేజీలకు చెక్..! ttd donation policy key changes |

Last Updated:Jul 16, 2026 2:40 PM IST టీటీడీ డొనేషన్ పాలసీలో మార్పులు: వ్యక్తిగత దాతలకు ప్రివిలేజ్‌లు 20 ఏళ్లకు, సంస్థాగత దాతలకు 15 ఏళ్లకు పరిమితం. కొత్త స్లాబ్‌లు, కొన్ని ప్రివిలేజ్‌ల తొలగింపు. News18 టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా అమలులో ఉన్న డొనేషన్ పాలసీకి పూర్తిగా కొత్త రూపం ఇస్తూ టీటీడీ బోర్డు…

Read Full News

Vijayawada | విజయవాడలో విద్యుత్ కార్మికుల మహా ధర్నా

విజయవాడలోని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద యునైటెడ్ ఎలెక్ట్రిసిటీ స్టోర్ హమాలీ యూనియన్ (UESHU-CITU) ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్మికులు భారీ రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించారు.#vijayawada #andhrapradesh #apnews Source link

Read Full News