ప్రభన్యూస్

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. ఏపీ రాజకీయాల్లో ఓ అధ్యాయానికి ముగింపు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 14, 2026 7:24 PM IST ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (73) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన రాజకీయ ప్రస్థానం, ప్రజా సేవలు, ఉద్యమ చరిత్రపై పూర్తి వివరాలు తెలుసుకోండి. pc by : wikipedia ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమానికి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,…

Read Full News

Murder Case: రూ.2,200 కోసం దారుణం.. స్నేహితుడినే కత్తితో పొడిచి చంపిన యువకుడు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 14, 2026 10:44 PM IST చిత్తూరు జిల్లా హత్య కేసును 3 రోజుల్లో ఛేదించిన పోలీసులు. రూ.2,200 కోసం సంతోష్‌ను హత్య చేసిన రోహిత్ భాస్కర్ ఖడ్గి అరెస్ట్. ఎస్పీ తుషార్ డూడి పోలీసు బృందాన్ని అభినందించారు. News18 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఠగ్గువారిపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న సంచలన హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పూర్ జిల్లాకు చెందిన…

Read Full News

SIR: ఓటర్లకు అలర్ట్.. ఏపీలో ‘సర్’ పొడిగింపు.. అప్పటిలోపు ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించవచ్చు

SIR: తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఉపశమనాన్ని కలిగించింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. Source link

Read Full News

Andhra Pradesh: తొలుత పట్టణాలకే ఎన్నికలు.. ఆ తర్వాతే పంచాయతీలు! .. ఏపీలో త్వరలో మోగనున్న ఎన్నికల నగారా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 15, 2026 5:40 AM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక కసరత్తు ప్రారంభించింది. ఫైల్ ఫోటో రాష్ట్రంలో మొదట మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాతే గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పురపాలక శాఖ పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ…

Read Full News

West Godavari: క్షణికావేశంలో దారుణం.. భార్యను కొట్టి చంపిన భర్త! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 15, 2026 5:45 AM IST West Godavari: ఆస్తి గొడవలు, కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంతో ఓ భర్త కన్నబిడ్డల తల్లి అని కూడా చూడకుండా భార్యను కడతేర్చిన అమానుష ఘటన మంగళవారం ధవళేశ్వరంలో చోటు చేసుకుంది. ప్రతీకాత్మక చిత్రం దక్షిణ మండల డీఎస్పీ కేవీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనాడు కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం గ్రామీణ శివారు రాజోలు కోనేరు వీధికి…

Read Full News

Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల వాతావరణం ఎలా ఉండబోతోందో తెలుసా..? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 14, 2026 11:08 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 3 రోజులు మిశ్రమ వాతావరణం, బలమైన గాలులు, వర్షాలు. News18 ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ…

Read Full News

ఆమెను దేవతగా కాదు.. ఇంటి ఆడబిడ్డగా కొలుస్తారు.. గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం మరిడమ్మ తల్లి..! Sri Maridamma Talli Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jul 14, 2026 6:33 PM IST పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. + News18 ఆమెను భక్తులు కేవలం ఒక దేవతగా మాత్రమే చూడరు.. తమ ఇంటి ఆడబిడ్డగా, కుటుంబ సభ్యురాలిగా భావించి కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం ఎదురైనా తమను కంటికి రెప్పలా కాపాడే తల్లిగా నమ్ముతారు. అందుకే ఏడాదికి ఒక్కరోజు కాదు…..

Read Full News

ఓటు హక్కుపై పెద్ద అపోహకు చెక్.. కలెక్టర్ చెప్పిన మాట ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ పర్యటనలో నవీన్ కుమార్ కాణిపాకం, చిన్నకంపల్లి, కొత్తపల్లి, వడ్డేరామాపల్లి, దొడ్డిపల్లి, గాయత్రి నగర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, డిజిటలైజేషన్ ప్రక్రియ ఎలా సాగుతోందో స్వయంగా పరిశీలించారు. అలాగే ఇంటింటా సర్వే నిర్వహిస్తున్న బీఎల్ఓలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి అర్హుడైన…

Read Full News

ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపిన తల్లి.. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 14, 2026 12:24 PM IST ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపిన అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. News18 ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఓ…

Read Full News