ప్రభన్యూస్

Tirupati Trains: తిరుమల వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్తగా స్పెషల్ ట్రైన్స్! |

నిజామాబాద్ దాటిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తూ సాయంత్రం 6 గంటలకు రైలు ఆర్మూర్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాల పాటు రైలు హాల్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్మూర్ నుంచి బయలుదేరి కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి స్టేషన్ల మీదుగా సాఫీగా ప్రయాణిస్తుంది.  అలాగే జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది. ఈ ప్రధాన స్టేషన్ల గుండా సాగే ఈ ప్రత్యేక రైలు…

Read Full News

TTD Warns Devotees | దళారులను నమ్మొద్దు.. భక్తులకు టీటీడీ అలెర్ట్!

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు (Accommodation), మరియు ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులారా.. ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరుతో, శ్రీవారి ఆలయ ఫోటోలతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి కొందరు కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.#tirumala #tirumalatemple #tirumalanews Source link

Read Full News

సెకను ఆలస్యం అయితే శవాలుగానే.. వైజాగ్ బీచ్‌లో కెమెరాకు చిక్కిన భయానక దృశ్యాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 15, 2026 3:14 PM IST మృత్యువు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చారు.. ఆర్కే బీచ్‌లో జరిగిన షాకింగ్ ఘటన. + News18 విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం రామకృష్ణ బీచ్‌లో (ఆర్కే బీచ్) ఘోర విషాదం తృటిలో తప్పింది. సముద్ర స్నానానికి దిగి రాక్షస అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోతున్న ఐదుగురు పర్యాటకులను కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు ప్రాణాలకు తెగించి రక్షించారు. క్షణాల వ్యవధిలో మెరైన్ సిబ్బంది సమయస్ఫూర్తితో…

Read Full News

కళ్లెదుటే చెల్లికి అవమానం.. రక్తం మరిగిన అన్న! ఆ తర్వాత జరిగిన దారుణం మీ ఊహకు కూడా అందదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 12:38 PM IST చెల్లిని ఏడిపిస్తున్నారని అడిగిన పాపానికి.. ఆ ఉన్మాదులు ఎంతటి ఘాతుకానికి పాల్పడ్డారో చూస్తే వణికిపోతారు! కళ్లెదుటే చెల్లికి అవమానం.. రక్తం మరిగిన అన్న! ఆ తర్వాత జరిగిన దారుణం మీ ఊహకు కూడా అందదు! బాధలో ఉన్న ఆ కుటుంబానికి మరో కోలుకోలేని విషాదం ఎదురైంది. అమ్మమ్మను కడసారి చూసుకుని, కన్నీటి వీడ్కోలు పలుకుదామనుకున్న ఆ యువకుడికి అదే స్మశానం కాటికెళ్లే దారిగా మారింది. సొంత చెల్లిని…

Read Full News

ముద్రగడ పద్మనాభంకు కన్నీరుతో వీడ్కోలు.. పాడె మోసిన మాజీ సీఎం జగన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గ హక్కుల కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, ప్రజా సమస్యలపై తీసుకున్న వైఖరి, కాపు ఉద్యమానికి అందించిన నాయకత్వాన్ని ఈ సందర్భంగా పలువురు స్మరించారు. ముద్రగడ పాడె మోస్తున్న వైఎస్ జగన్ కిర్లంపూడిలో కాపు ఉద్య‌మ నేత‌, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/liOul040rW — Telugu Feed…

Read Full News

రోజుకు 30 కి.మీ సైకిల్ తొక్కి.. పసిడి పతకాలు కొల్లగొట్టిన తెలుగు తేజం! ఈమె స్టోరీ తెలిస్తే సలామ్ కొడతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 12:23 PM IST ఎండ లేదు, వాన లేదు.. ఆ పట్టుదలే ఆమెను ఛాంపియన్‌ను చేసింది! ఈ అమ్మాయి ప్రయాణం కంటతడి పెట్టిస్తుంది! రోజుకు 30 కి.మీ సైకిల్ తొక్కి.. పసిడి పతకాలు కొల్లగొట్టిన తెలుగు తేజం! ఈమె స్టోరీ తెలిస్తే సలామ్ కొడతారు! లక్ష్యం ముందు అడ్డంకులు తలవంచక తప్పదు అనడానికి ఈ యువతే నిలువెత్తు నిదర్శనం. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ప్రతిబంధకాలు దారికి అడ్డువచ్చినా తన అలుపెరగని…

Read Full News

భక్తులకు కళ్లుచెదిరే శుభవార్త.. ఇకపై ఆ గుడికి వెళ్లాలంటే జేబులోంచి రూ.1 తీయాల్సిన పనిలేదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 15, 2026 5:08 PM IST శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు.. సొంత ఖర్చులతో ఈ శివభక్తుడు చేస్తున్న సేవ చూస్తే చేతులెత్తి దండం పెడతారు! + News18 ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి సమాజం మొత్తం మెచ్చుకునే గొప్ప సేవామూర్తిగా ఎదగడం బహుశా దైవ సంకల్పమేనేమో. పలమనేరు పట్టణం గంటావూరు బీసీ కాలనీకి చెందిన మురుగన్ జీవన ప్రయాణం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఒకప్పుడు కేవలం చుట్టుపక్కల…

Read Full News

ఆస్తులు కొనేవారికి బిగ్ షాక్.. 12 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎందుకో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 12:04 PM IST రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తున్నారా? అయితే వెంటనే ఈ న్యూస్ తెలుసుకోవాల్సిందే. ఆస్తులు కొనేవారికి బిగ్ షాక్.. 12 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎందుకో తెలుసా? ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 369ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెకు సమాయత్తం అయ్యారు. ఇందులో…

Read Full News

చిత్తూరులో సీజ్ చేసిన 76 టన్నుల రేషన్ బియ్యాన్ని.. ఏం చేస్తున్నారో తెలుసా.. వాళ్లకి పండగే..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 15, 2026 7:29 PM IST చిత్తూరు జిల్లాలో సీజ్ చేసిన 76.383 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం జూలై 25న బహిరంగ వేలం. News18 చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యంపై అధికారులు తీసుకున్న చర్యల అనంతరం సీజ్ చేసిన భారీ మొత్తంలో బియ్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (కంట్రోల్) ఆర్డర్–2018 నిబంధనలను…

Read Full News

మల్లప్ప కొండలో మర్డర్.. హత్య తర్వాత భార్య, చిన్నారి అదృశ్యం.. ఈ కేసులో అసలు మిస్టరీ ఏంటంటే..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 15, 2026 7:51 PM IST మల్లప్ప కొండలో రమేష్ హత్య: భార్య, చిన్నారి అదృశ్యం. వ్యక్తిగత విభేదాలు, వివాహేతర సంబంధం కోణంలో పోలీసుల దర్యాప్తు. News18 ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులోని కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లప్ప కొండలో జరిగిన దారుణ హత్య రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సూలగిరికి చెందిన రమేష్ అనే యువకుడు తన భార్య, చిన్నారి కుమారుడితో కలిసి శ్రీ మల్లేశ్వరస్వామి…

Read Full News