ప్రభన్యూస్

Kasibugga Road Accident: రాజకీయ రచ్చ రేపుతున్న గొర్రెల కాపరి మృతి కేసు.. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ సరెండర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 14, 2026 8:43 AM IST Kasibugga Road Accident: కాశీబుగ్గ రోడ్ యాక్సిడెంట్ కేసు ఏపీలో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ సరెండర్ అవ్వడంతో.. ఇప్పుడు సీదిరి అప్పలరాజును టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఇది వైసీపీకి మరో సమస్యగా మారుతోంది. కీలకంగా మారిన సీసీటీవీ దృశ్యాలు శ్రీకాకుళం జిల్లా.. పలాస మండలం.. కాశీబుగ్గలో జులై 10 రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రాజకీయ సంచలనం…

Read Full News

Fishermen Welfare: మత్స్యకారుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ టూర్‌కి ముందే..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రభుత్వం ప్రకారం, 2026-27 సంవత్సరానికి ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకారులకు రూ. 256.776 కోట్లు, రెండో విడతలో మిగిలిన 5,910 మందికి రూ.11.82 కోట్లు మంజూరు అయ్యాయి. మొత్తం 1,34,298 మంది మత్స్యకార కుటుంబాలకు సుమారు రూ. 268.596 కోట్లు ఆర్థిక సహాయం అందనుంది. ఈ మొత్తాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఒక్కో మత్స్యకార కుటుంబానికీ రూ.20వేలు వస్తాయి. ఈ పథకం సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల…

Read Full News

Top 10 News: టూడే టాప్ న్యూస్.. 5 నిమిషాల్లో అన్ని విషయాలు తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలను ఈ స్టోరీలో తెలుసుకుందాం…. Source link

Read Full News

Weather update: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండలు.. నేడు కూడా తీవ్ర ఉక్కపోత.. అప్పటి వరకు ఇలానే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 13, 2026 5:01 AM IST Weather update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫైల్ ఫోటో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు గాలిలో తేమ శాతం పెరగడం వల్ల వేసవిని తలపించేలా తీవ్రమైన ఉక్కపోత (Humidity) కొనసాగుతోంది. సోమవారం కూడా వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, ఇదే రకమైన పొడి వాతావరణం మరికొద్ది రోజులు…

Read Full News

AP and Telangana Live News: విద్యార్థులకు అలర్ట్. రేపు కాలేజీల బంద్? పిలుపిచ్చిన ABVP | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

Chandrababu visit: నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. కాటన్ బ్యారేజీ పనుల ప్రారంభం, పోలవరం సందర్శన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ ప్రాముఖ్యం: బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ డిజైన్ చేసిన ఈ బ్యారేజీ మొదట 1852లో ప్రారంభమైంది. తర్వాత 1969లో ప్రస్తుత బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఇది గోదావరి డెల్టాలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతో బ్యారేజీ గేట్లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.152.95 కోట్ల భారీ బడ్జెట్‌తో…

Read Full News

Top 10 News: హాస్పిటల్‌కు సీఎం చంద్రబాబు.. వైజాగ్‌‌లో కంపించిన భూమి.. టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్వరసామ్రాజ్ఞి ఎస్‌.జానకి అంత్యక్రియలు ముగిశాయి. శనివారం రాత్రి ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కర్ణాటక ప్రభుత్వం మైసూరులో అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించింది.జానకి మనవరాలు అప్సర విద్యుల ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. వేలాది పాటలతో అలరించిన జానకమ్మను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 2. పవన్ కళ్యాణ్‎కు సర్జరీ.. హాస్పిటల్‌కు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్…

Read Full News

అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ కుప్పకూలిన మహిళ..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 12, 2026 4:41 PM IST వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందింది. News18 వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాల్సిన విహారయాత్ర క్షణాల్లోనే విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు…

Read Full News

Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు, ‘‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం, నేతలపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 2.పవన్‌కు మూడున్నర గంటల శస్త్రచికిత్స! ‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో, అలాగే 2019 రాయలసీమ పర్యటన, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది…

Read Full News

AP and Telangana Live News: వియత్నాం బోటు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News