ప్రభన్యూస్

Sky Diving: స్కైడైవింగ్ ప్రమాదంలో విజయవాడ యువకుడి దుర్మరణం.. ఉద్యోగంలో చేరే ముందు రోజే విధి వంచన.. అమెరికాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 4:55 AM IST Sky Diving: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో ఓ యువకుడిని విధి వెక్కిరించింది. మణిచంద్ర తేజ కొత్త ఉద్యోగంలో చేరడానికి కేవలం ఒక్క రోజు ముందు జరిగిన స్కైడైవింగ్ ప్రమాదం ఓ తెలుగు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఆరెంజ్ పట్టణంలో జరిగిన ఈ దుర్ఘటనలో విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) మృతి…

Read Full News

Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 10:54 AM IST ఎండలు, ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకువచ్చింది. వర్షాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. + Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు! వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలు అయిన ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, జూలై 15 ఉదయం 08.30 గంటలకు వాయువ్య…

Read Full News

దండయాత్ర మొదలుపెట్టిన సూపర్ స్టార్ మనవడు.. జూలై 30న బాక్సాఫీస్ రికార్డులు బద్దలే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 10:43 AM IST ఘట్టమనేని ఫ్యాన్స్‌కు పూనకాలే.. జయకృష్ణకు మహేష్ బాబు నేర్పించిన ఆ విద్యలు ఏంటో తెలుసా? + News18 సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు సుపుత్రుడు ఘట్టమనేని జయకృష్ణ వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నాడు. అతడు నటించిన తొలి ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో సందడి చేయడానికి ఈ సినిమా ముస్తాబైంది. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్…

Read Full News

Murder: మల్లప్ప కొండ మర్డర్‌లో వీడిన మిస్టరీ.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య.. గుడికి తీసుకెళ్లి హత్య! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 5:05 AM IST Murder: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య తన భర్తను నమ్మించి ఆలయానికి తీసుకెళ్లి, ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. ప్రతీకాత్మక చిత్రం హత్య అనంతరం భర్త బైక్‌పైనే నిందితులతో కలిసి ఆమె పరారవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. తమిళనాడులోని శూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్, హోసూరులోని ఒక ప్రైవేట్…

Read Full News

Chittoor: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. రూ. 38 లక్షలతో జాబ్ కన్సల్టెంట్ పరార్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 5:46 AM IST 2024లో పెద్దపంజాణి మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన గడ్డం అనిల్‌కుమార్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను బెంగళూరులో ఒక ప్రముఖ జాబ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నానని, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనిల్‌కుమార్ నమ్మబలికాడు. ప్రతీకాత్మక చిత్రం Chittoor: సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, నిరుద్యోగ యువత నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఒక నకిలీ జాబ్ కన్సల్టెంట్‌పై చిత్తూరు జిల్లా పెద్దపంజాణి…

Read Full News

Visakhapatnam: వీఎంఆర్‌డీఏలో రూ. 70 కోట్ల కలకలం.. కమిషనర్ ఆదేశాల ఉల్లంఘనపై విచారణ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 6:34 AM IST Visakhapatnam: కమిషనర్ ఆదేశాల విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)లో ఏకంగా రూ. 70 కోట్ల నిధుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారుల స్పష్టమైన ఆదేశాలను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరు అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనాడు కథనం ప్రకారం.. కొన్ని నెలల కిందట వీఎంఆర్‌డీఏకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 75…

Read Full News

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రికార్డు స్థాయిలో విరాళాలు.. ఒక్కరోజే రూ. 96.98 కోట్ల విరాళాల వెల్లువ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 6:44 AM IST తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ ఎత్తును విరాళాలు వచ్చాయి. మంగళవారం ఒక్కరోజే మొత్తం 2,460 మంది దాతలు శ్రీవారి ట్రస్టులకు విరాళాలు సమకూర్చారు. తిరుమల TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. శ్రీవారి అనుబంధ ట్రస్టులకు మంగళవారం ఒక్కరోజే భక్తులు అపూర్వ రీతిలో స్పందించి ఏకంగా రూ. 96.98 కోట్ల విరాళాలను అందజేశారు. దాతల ప్రత్యేక సదుపాయాల (ప్రివిలేజెస్) నిబంధనలలో తితిదే…

Read Full News

Mudragada Padmanabham: ‘నా భార్య బొట్టు, గాజులు తీయొద్దు’.. ముద్రగడ పద్మనాభం చివరి లేఖలో భావోద్వేగ సందేశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 15, 2026 8:08 PM IST మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం ఆయన ముందుగానే రాసిన చివరి కోరికల లేఖ వెలుగులోకి వచ్చింది. News18 కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ముగిశాయి. అయితే అంత్యక్రియల అనంతరం ఆయన జీవించి ఉండగానే కుటుంబ సభ్యులకు…

Read Full News

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు.. |

ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో అధికారిక లాంఛనాలను ఆయన సతీమణి తిరస్కరించినప్పటికీ, పోలీసులు వాటిని నిర్వహించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారు.. అంటూ పోలీసులతో వైసీపీ శ్రేణులు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో, అక్కడ ఏర్పడిన తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే ముద్రగడ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముద్రగడ పాడె మోసిన జగన్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత…

Read Full News

మామిడి రైతులకు గుడ్‌న్యూస్.. అర్హులందరికీ సబ్సిడీ అందేలా కలెక్టర్ కీలక ఆదేశాలు..! Mango Crop Subsidy Chittoor | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 15, 2026 9:57 PM IST చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్: మామిడి పంట సబ్సిడీ అర్హులైన రైతులకు చేరాలి. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశం. News18 చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు చేసిన అర్హులైన ఒక్క రైతు కూడా ప్రభుత్వ సబ్సిడీకి దూరం కాకూడదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. రైతులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకే చేరేలా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో…

Read Full News