Anant Ambani Visits Tirumala: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jun 28, 2026 8:08 AM IST Anant Ambani Visits Tirumala: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకొని.. తలనీలాలు సమర్పించారు. భారీ విరాళం ప్రకటించారు. శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఆదివారం వేకువజామున దర్శించుకున్నారు. ఈ దర్శనం…
