ప్రభన్యూస్

PM Modi Historic Speech : సీషెల్స్ వేదికగా మోదీ కీలక సందేశం!

సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వాతావరణ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో న్యాయం, బాధ్యత, సమానత్వం అనే మూడు సూత్రాలే మార్గదర్శకాలని పేర్కొన్నారు. క్లైమేట్ జస్టిస్ (Climate Justice) స్ఫూర్తితోనే ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమిష్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. Source link

Read Full News

Antarvedi: సప్తనదీ జలాలతో లక్ష్మీనరసింహుడికి మహాభిషేకం.. అంతర్వేదిలో ఆధ్యాత్మిక వైభవం..! Antarvedi Sapthanadi Jalabhishekam. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jun 28, 2026 7:19 PM IST అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సప్తనదీ జలాభిషేకం వైభవంగా జరిగింది, భారీ వర్షాల మధ్య వేలాది భక్తులు పాల్గొనగా ఈవో ఎం.కే.టి.ఎన్. వరప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 వర్షాకాలం ఆరంభంలో గోదావరి జిల్లాల్లో నిర్వహించే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సప్తనదీ జలాభిషేకం ఒకటి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ మహోత్సవం కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది…

Read Full News

Telangana Rains: వరుణదేవుడా కరుణించవా.. బతుకమ్మ పాటలతో వర్షాల కోసం మహిళల ప్రత్యేక ప్రార్థనలు..! |

Last Updated:Jun 28, 2026 10:39 PM IST వర్షాభావంతో ఆందోళనలో ఉన్న రైతుల కోసం రాజన్న సిరిసిల్లలో మహిళలు బతుకమ్మతో వరుణ ప్రార్థనలు, కప్పతల్లి, హోమాలు, అభిషేకాలు నిర్వహించగా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ + News18 వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతుండగా, సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు…

Read Full News

Helicopter Crash: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. ఆరామ్‌కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది మృతి! |

Last Updated:Jun 28, 2026 6:26 PM IST Helicopter Crash: సౌదీ అరేబియాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. సౌదీ ఆరామ్‌కో (Saudi Aramco) సంస్థకు చెందిన హెలికాప్టర్ రాస్ తనూరా (Ras Tanura) ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో ప్రయాణిస్తున్న 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరామ్కోరిఫైనరీ ఈ విషయాన్ని సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. “సౌదీ ఆరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 14 మంది…

Read Full News

Tirumala: స్వర్ణ కవచంలో శ్రీవారి దివ్య దర్శనం.. వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు..! Tirumala Jyesthabhishekam. |

ఈ మహోత్సవాల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సదాశివరావు, జానకిదేవి, సుచిత్ర ఎల్లా, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేయడంతో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రశాంతంగా, అత్యంత వైభవంగా ముగిశాయి. Source link

Read Full News

Top 10 News Today: తోడేళ్లలా బావబామ్మర్ది.. పశ్చిమబెంగాల్‌లో జరిగిందే.. తెలంగాణలోనూ.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే

AP and Telangana News Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

AP and Telangana News Live: రగ్బీ విజేతలకు ట్రోఫీని బహూకరించనున్న సీఎం

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News