ప్రభన్యూస్

SBI Green Car Loan: ఎలక్ట్రిక్ కార్‌కు 100 శాతం వరకు లోన్… తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ ఈవీ లోన్స్ | SBI Green Loan Makes It Easy and Affordable to buy EV | బిజినెస్

అర్హత నిబంధనలు, గరిష్ట లోన్ మొత్తం సాలరీ పొందే ఉద్యోగులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ లో పని చేసే వారు, మహారత్న, నవరత్న, మినిరత్న కంపెనీలు, డిఫెన్స్ సాలరీ ప్యాకేజ్, పారా మిలిటరీ సాలరీ ప్యాకేజ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్యాకేజ్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు అందరూ అర్హులు. వీరి కనీస వార్షిక ఆదాయం 3,00,000 రూపాయలు కావాలి. వీరికి గరిష్ట లోన్ మొత్తం నెలవారీ నికర ఆదాయం 48 రెట్లు వరకు ఉంటుంది….

Read Full News

Final Journey with State Honours | ప్రభుత్వ లాంఛనాలతో భాగ్యరాజ్‌కు తుది వీడ్కోలు |

Last Updated: Jun 28, 2026, 10:24 IST ప్రముఖ సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ప్లే’గా గుర్తింపు పొందిన ఆయన మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచిన పార్థివ దేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ నటీనటులు నివాళులర్పించారు. కాగా, భాగ్యరాజ్ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన అంత్యక్రియలను…

Read Full News

Cancer: 2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్… ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్!

Cancer: భారతీయులలో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు! 2030 నాటికి దేశంలో 20 లక్షల కొత్త కేసులు నమోదవుతాయంటూ ఎయిమ్స్, ఐసీఎమ్‌ఆర్ డాక్టర్ల షాకింగ్ నివేదిక తెలిపింది… Source link

Read Full News

Mann Ki Baat 135th Episode: బంగారం కొనవద్దు.. మన్ ‌కీ బాత్‌లో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు |

“ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో అనేక అభివృద్దులు జరిగాయి. దేశ భద్రత, ఆత్మనిర్భరత విషయంలో చాలా ముందు అడుగులు పడ్డాయి. ముఖ్యంగా భారత నౌకా దళంలోకి మూడు కీలక యుద్ధ నౌకలు చేరాయి. నౌకుల తయారీ, డిజైన్ అంతా దేశీయంగా జరిగింది. జూన్ నెలలో వైమానిక రంగంలో కూడా అభివృద్ధి జరిగింది. C-295 15 A అనే యుద్ధ విమానం.. ఇండియాలో తయారైంది. అది పూర్తి స్థాయిలో ఆకాశంలో ఎగిరింది. ఇప్పుడు అలాంటి 40 యుద్ధ…

Read Full News

Anant Ambani Tirumala Visit: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో అనంత్ అంబానీ..

తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో సుమారు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా…

Read Full News

Nitin Nabin: తెలంగాణకి వస్తున్న బీజేపీ బాస్ నితిన్ నబీన్.. నెక్ట్స్ అధికారమే టార్గెట్.. ఛాన్స్ ఉందా? | తెలంగాణ వార్తలు

2019లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి అద్భుతం సృష్టించింది. అధికార కాంగ్రెస్ కూడా 8 సీట్లే సాధించగా.. AIMIM ఒకటి పొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 35శాతానికి పెరిగింది. సికింద్రాబాద్ (జి. కిషన్ రెడ్డి), మల్కాజ్‌గిరి (ఈటల రాజేందర్), మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ మొదలైన స్థానాలు బీజేపీకి దక్కాయి. అలాంటి బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 8 సీట్లే సాధించింది. అంటే.. అసెంబ్లీ…

Read Full News

Petrol Rate: అమెరికా, ఇరాన్ దాడులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. నేటి రేట్లు ఇవీ! | బిజినెస్

Last Updated:Jun 28, 2026 6:48 AM IST Petrol Rate: మనకు జూన్ నెల బాగా ఇబ్బంది పెట్టింది. ఖర్చులు బాగా పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం అదనపు ఖర్చులు అయ్యాయి. జులై కూడా కొంపముంచే పరిస్థితి ఉంది. కారణం అమెరికా, ఇరాన్ దాడులే. కాబట్టి.. మనం ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు చూద్దాం. ప్రతీకాత్మక చిత్రం హైదరాబాద్, విశాఖ, విజయవాడ.. ఏరియా ఏదైనా…..

Read Full News

Aadarsha Kutumbam AK47: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ హౌస్ నెం.47 రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండుగకి బాక్సాఫీస్‌పై దండయాత్ర! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 28, 2026 12:38 PM IST వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ చిత్రానికి విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర కొత్త పోస్టర్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. News18 టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ (AK47)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ…

Read Full News

Mansoon Beauty Tips: వర్షాకాలంలో ఫేషియల్ స్టీమింగ్ చేస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌కు చెక్!

గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల చర్మం జిడ్డుగా మారడం, ముఖంపై దుమ్ము, మురికి పేరుకుపోవడం, రంధ్రాలు (పోర్స్) మూసుకుపోవడం, మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. Source link

Read Full News

Mumbai: పెయిన్ కిల్లర్ అంటూ 15 వేల మందిని చంపడమే లక్ష్యం! ముంబై విషప్రయోగం ప్లాన్ ఘటనలో సంచలన విషయాలు |

Last Updated:Jun 28, 2026 2:14 PM IST బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. PC: X.com Mumbai: అత్యంత విషపూరితమైన, ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్‌ను పంపిణీ చేసి, మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా…

Read Full News