ప్రభన్యూస్

పండుగ సీజన్‌లో గోల్డ్ రేటు ఎలా ఉండబోతోంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక రిపోర్ట్! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 6:15 PM IST పండుగల సీజన్ దగ్గరపడుతోంది.. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది! భారత్‌లో గోల్డ్ మార్కెట్‌పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. News18 భారత్‌లో బంగారం మార్కెట్ మరోసారి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో నగల కొనుగోళ్లు పెరుగుతుండటంతో పాటు పెట్టుబడి ఆసక్తి కొనసాగడం, బంగారం…

Read Full News

Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన… 63 రెట్లు సబ్‌స్క్రైబ్ | Lalithaa Jewellery IPO Fully Subscribed 63x | బిజినెస్

Last Updated:Aug 19, 2026 5:54 PM IST లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. ఈ ఐపీఓ 63 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. లిస్టింగ్ రోజున 20% లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అంచనా. Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన… 63 రెట్లు సబ్‌స్క్రైబ్ (ప్రతీకాత్మక చిత్రం) లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. రూ.1,700 కోట్ల విలువైన ఈ ఐపీఓ చివరి రోజు ముగిసే…

Read Full News

ఇక ఈవీ ఛార్జర్ వేడెక్కదు… లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తీసుకొచ్చిన ఎక్సికామ్ | Exicom Begins Manufacturing Liquid-Cooled AC and DC Power Modules | బిజినెస్

Last Updated:Aug 19, 2026 5:21 PM IST ఎక్సికామ్ టెలీ-సిస్టమ్స్ హైదరాబాద్‌లో లిక్విడ్-కూల్డ్ పవర్ మాడ్యూల్స్ తయారీని ప్రారంభించింది. ఇవి ఈవీ ఛార్జింగ్‌లో వేడి సమస్యను తగ్గిస్తాయి. ఇక ఈవీ ఛార్జర్ వేడెక్కదు… లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తీసుకొచ్చిన ఎక్సికామ్ (image: Exicom) ఈవీ ఛార్జింగ్ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. దేశంలో తొలిసారిగా లిక్విడ్-కూల్డ్ పవర్ మాడ్యూల్స్‌ను తయారు చేసే సంస్థగా ఎక్సికామ్ టెలీ-సిస్టమ్స్ నిలిచింది. హైదరాబాద్‌లోని తన స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్…

Read Full News

SBI Charges: ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్నవారికి బిగ్ షాక్… అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు

SBI Charges | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీ) ఉన్నవారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

New SIM Rules: కొత్త సిమ్ తీసుకునే వారికి షాక్… ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రూల్స్ ఇవే!

New SIM Rules | డిజిటల్ అరెస్ట్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త సిమ్ కార్డుల జారీపై మరింత కఠినమైన వెరిఫికేషన్ తీసుకురానుంది. సిమ్ యాక్టివేట్ చేసే ముందే అనుమానాస్పద వివరాలను గుర్తించి, మోసాలకు ఉపయోగించే నంబర్లను అడ్డుకునేలా కొత్త విధానం ఉండనుంది. Source link

Read Full News

Mobile App: లీవ్స్ నుంచి రీఇంబర్స్‌మెంట్ వరకు… ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక మొబైల్ యాప్

Mobile App | ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్ 2.0 మొబైల్ యాప్ ద్వారా పే స్లిప్, సెలవులు, రీయింబర్స్‌మెంట్ వంటి పలు సేవలను ఉద్యోగులు తమ స్మార్ట్‌ఫోన్‌లోనే పొందొచ్చు. Source link

Read Full News

Indian Railway: ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 90 కి.మీ మేర కొత్త రైల్వే లైన్లు | బిజినెస్

Last Updated:Aug 19, 2026 3:55 PM IST Railway Projects: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ–తమిళనాడు మధ్య కీలకమైన గుమ్మిడిపూండి–గూడూరు రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 90 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ఏపీ నుంచి తమిళనాడు, దక్షిణ భారతంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు, సరకు రవాణాకు మరింత…

Read Full News

PIB Fact Check: ఆధార్ ఉంటే స్కూటర్, మొబైల్ ఫ్రీ అంటూ వైరల్.. నమ్మొద్దంటున్న కేంద్రం! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 2:59 PM IST PIB Fact Check: ఆధార్ కార్డు ఉంటే ఉచిత స్కూటర్, మొబైల్ ఫోన్, మొబైల్ రీఛార్జ్ అందిస్తామంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన AI-సృష్టిత వీడియోలను ఉపయోగించి జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ఆఫర్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం లేదా…

Read Full News

Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కొనేయండి.. త్వరలోనే ఆకాశాన్ని తాకనున్న ధరలు! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 2:38 PM IST Samsung Chip Price Hike: స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కీలక అప్‌డేట్. Samsung Electronics తన అధునాతన కాంట్రాక్ట్ చిప్‌మేకింగ్ సేవల ధరలను కొన్ని విభాగాల్లో 15 శాతం వరకు పెంచినట్లు రాయిటర్స్ వెల్లడించింది. AI చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, సెమీకండక్టర్ తయారీ సామర్థ్యంపై ఒత్తిడి ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అన్ని ఫోన్ల ధరలు వెంటనే పెరగకపోయినా.. చిప్ తయారీ ఖర్చుల…

Read Full News

400 గ్రాముల పెరుగులో 25 గ్రాముల ప్రోటీన్… హెరిటేజ్ నుంచి కొత్త ప్రొడక్ట్ | Heritage Foods Launches High Protein Curd with 25g Protein per 400g Pack | బిజినెస్

Last Updated:Aug 19, 2026 2:19 PM IST హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కొత్త హై ప్రోటీన్ పెరుగు లాంఛ్ అయింది. 400 గ్రాముల ప్యాక్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 400 గ్రాముల పెరుగులో 25 గ్రాముల ప్రోటీన్… హెరిటేజ్ నుంచి కొత్త ప్రొడక్ట్ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను సులభంగా పెంచుకునేలా హెరిటేజ్ ఫుడ్స్ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. 400 గ్రాముల ప్యాక్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉండేలా రూపొందించిన నౌరిష్+ హై…

Read Full News