ప్రభన్యూస్

AP and Telangana Live News: పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలోని దక్షిణ తీర రైల్వే డివిజన్ కొన్ని గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జులై 23న కాచిగూడ నుంచి తిరుచానూరుకూ, తిరిగి జులై 24న తిరుచానూరు నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే ఆగస్టు 14, 21, 28 తేదీల్లో కొల్లం నుంచి చర్లపల్లికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.రైళ్లు ఆగే స్టేషన్ల వివరాలు:కాచిగూడ…

Read Full News

CM Revanth: నేడు కొడంగల్‌కి సీఎం రేవంత్.. 2 రోజుల టూర్.. అభివృద్ధి పనుల సమీక్ష | తెలంగాణ వార్తలు

మొదటి రోజు (జులై 21) పర్యటన వివరాలు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జులై 21) సాయంత్రం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలంలోని హకీంపేట్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ శరవేగంగా నిర్మాణంలో ఉన్న ‘ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్’ పనులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంత విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఎడ్యుకేషన్ హబ్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత,…

Read Full News

Traffic Alert: బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలు.. జూలై 21, 22న హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు | తెలంగాణ వార్తలు

ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఫతేనగర్ ఫ్లైఓవర్, ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్ నగర్ ‘టీ’ జంక్షన్ వద్ద నుంచి కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకే గూడ క్రాస్ రోడ్, శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ మీదుగా సనత్‌నగర్, ఫతేనగర్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపు వాహనాలకు అనుమతి ఉండదు….

Read Full News

Top 10 News: టాప్ 10 న్యూస్ అప్‌డేట్స్.. మోదీ నుంచి మహేశ్‌బాబు వరకు ఈరోజు హైలెట్స్

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link

Read Full News

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 20, 2026 1:21 PM IST కష్టపడి సివిల్స్ కొట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన ఆత్మహత్యకు యత్నించడం మరో ట్విస్టుగా మారింది. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌‌లో.. ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం…

Read Full News

మహిళా ట్రైనీపై లైంగిక వేధింపులు, దాడులు.. కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 20, 2026 7:02 AM IST కష్టపడి సివిల్స్ కొట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దర్యాప్తు ప్రారంభం కావడంతో.. ఈ కేసు ఏపీ, తెలంగాణ, కర్ణాటకతోపాటూ.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రతీకాత్మక చిత్రం హైదరాబాద్‌.. శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA / NPA)లో.. ట్రైనీ ఐపీఎస్ అధికారుల మధ్య లైంగిక వేధింపులు, శారీరక దాడులు, బ్లాక్‌మెయిల్…

Read Full News

సింగరేణి కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలి: కపిలవాయి దిలీప్ కుమార్.

సింగరేణి కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలి: కపిలవాయి దిలీప్ కుమార్ రైతు సమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి.. సెప్టెంబర్ 26న జాబ్ మేళా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి దిగనున్నట్లు ప్రకటన ప్రభ న్యూస్, స్టేట్ బ్యూరో, ఖమ్మం, జూలై 19 : సింగరేణి సంస్థలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు…

Read Full News

Ration News: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఒకేసారి భారీగా తీసుకోండి!

Ration News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రేషన్ కార్డు లబ్దిదారులకు మేలు జరిగేలా ప్లాన్ చేసింది. ఇది వారికి అనుకూలమైన నిర్ణయం. ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తుంది. ఆ ప్రకారం దీన్ని ఉపయోగించుకునేందుకు ప్రజలు ప్లాన్ చెయ్యవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

Revanth Reddy Khammam visit: తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. నేడు గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం | తెలంగాణ వార్తలు

ప్రాజెక్టు వివరాలు, పెట్టుబడి: గోద్రేజ్ అగ్రోవెట్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ సమీకృత కాంప్లెక్స్‌ని నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం 113.5 ఎకరాల భూమిని కేటాయించగా, అదనంగా 35-40 ఎకరాలు సీడ్ గార్డెన్ కోసం కేటాయించాలని కంపెనీ అధికారులు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పని చేయడానికి సిద్ధమైంది. ఈ ఫ్యాక్టరీ దేశంలోనే తొలిసారిగా…

Read Full News

AP and Telangana Live News: యాదగిరిగుట్ట ఆలయంలో నేడు వరుణ యాగం | తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 మంది ప్రత్యేక అధికారుల నియామకం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతికూల వాతావరణ (సీజనల్) పరిస్థితులను పర్యవేక్షించేందుకు, ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు:* హైదరాబాద్ – జయేష్ రంజన్, ఐఏఎస్* రంగారెడ్డి – వికాస్ రాజ్, ఐఏఎస్* కరీంనగర్ – బెన్హూర్ మహేష్ దత్ ఎక్కా, ఐఏఎస్* మెదక్ – వాణీ ప్రసాద్, ఐఏఎస్* నిజామాబాద్…

Read Full News