ప్రభన్యూస్

AP and Telangana News Live: నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు | తెలంగాణ వార్తలు

నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలోని విద్యాసంస్థలకు శుక్రవారం కలెక్టర్ రాజర్షిషా సెలవు ప్రకటించారు. నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఈ సెలవును ఆగస్టు ఎనిమిదో తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణించాలని సూచించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. వర్షాల దృష్ట్యా విద్యార్థులు…

Read Full News

CJP Launches 'Saakshi' Platform : ప్రొటెస్టర్లకు కొత్త అండ!

నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, దాష్టీకాలను అరికట్టేందుకు సిజెపి (CJP) నూతనంగా ‘సాక్షి’ (Saakshi) ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులపై లేదా విద్యార్థులపై పోలీసులు బలాన్ని ప్రయోగించినా, హింసకు పాల్పడినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు లేదా సాక్షులు తమ వద్ద ఉన్న ఆధారాలు, ఫోటోలు, వీడియోలను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. Source link

Read Full News

Will Protest Again : రేపటిలోగా కేసులు ఎత్తేయకపోతే మళ్ళీ ఆందోళనలు!

నిరసనకారులపై నమోదు చేసిన కేసులను రేపటిలోగా ఉపసంహరించుకోకపోతే, విద్యార్థులను విడుదల చేయకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి ఆశుతోష్ రంకా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఒప్పందానికి విరుద్ధంగా బీహార్, బెంగాల్, ఢిల్లీలలో విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీసుల వేధింపులకు గురిచేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Source link

Read Full News

Russian Missile Attack : నివాస గృహాలపై రష్యా మిస్సైల్స్..!

ఉక్రెయిన్లోని లవివ్ (Lviv) నగరంపై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులకు తెగబడింది. రష్యన్ మిస్సైళ్లు నేరుగా నివాస సముదాయాలపై పడటంతో పలు బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో భవనాల్లో ఉన్న పలువురు పౌరులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సహాయక బృందాలు (Rescue Teams) శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాయి. Source link

Read Full News

Wildfire Threatens Homes : గ్రీస్లో చెలరేగిన తీవ్ర కార్చిచ్చు!

గ్రీస్లోని లెస్బోస్ దీవిలో భారీ కార్చిచ్చు చెలరేగి తీర ప్రాంత పట్టణాలకు ముప్పుగా మారింది. వేగంగా వ్యాపిస్తున్న మంటల కారణంగా నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు Source link

Read Full News

PM Modi: పరీక్షలపై మోదీ భారీ ప్రకటన.. పేపర్ లీక్ ముఠాలకు ఇక గట్టి షాక్! |

Last Updated:Jul 30, 2026 11:07 PM IST దేశంలో పరీక్షల పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. News18 దేశంలో పరీక్షల నిర్వహణను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకు విద్యా రంగంలో సంస్కరణలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తన…

Read Full News

IT Professional Marries Transgender : 7 ఏళ్ల ప్రేమ బంధం.. గెలిచిన ప్రేమ!

లింగ భేదాలను, సామాజిక అడ్డంకులను దాటుకుని తమ ఏడేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు ఐటీ ఉద్యోగి ప్రవీణ్ రాజ్, ట్రాన్స్జెండర్ కాయల్విళి. తమిళనాడుకు చెందిన వీరిద్దరికీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకత, అనేక అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ ఒకరినొకరు విడువకుండా నిలబడ్డారు. Source link

Read Full News

IASV Triveni: భారత మహిళా దళ సాహసానికి ప్రపంచం సెల్యూట్.. ఇది కదా మన దేశమంటే.. |

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, 314 రోజుల పాటు దాదాపు 25,500 నాటికల్ మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసి, నాలుగు మహాసముద్రాలను దాటడం అసాధారణ విజయమని ప్రశంసించారు. ఈ యాత్ర దేశంలోని ప్రతి యువతికి స్ఫూర్తిగా నిలుస్తుందని, “నారీ శక్తి” సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. Felicitated the nine women officers of the three Services, who returned home after successfully completing the first-ever Tri-service all-women…

Read Full News

PM Modi: పశ్చిమాసియా సంక్షోభంపై మోదీ అత్యవసర సమీక్ష.. ఇంధనం, ఎరువులు, భారతీయుల భద్రతపై కీలక ఆదేశాలు |

Last Updated:Jul 30, 2026 8:08 PM IST పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగోసారి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించారు. ఇంధనం, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, ఎరువుల సరఫరా, సముద్ర కార్మికుల భద్రత, భారతీయుల రక్షణ, పునరుత్పాదక ఇంధనాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. PM Modi Chairs 4th CCS Meeting on West Asia Crisis (ANI Image) పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో…

Read Full News