ప్రభన్యూస్

Rat Steals Gold: వామ్మో ఇది ఎలుకా లేక గజదొంగ! అర్థరాత్రి షాపులో బంగారం దోచుకుపోయింది.. వాటి విలువ ఎంతో తెలుసా.. | ట్రెండింగ్

Last Updated:Jul 30, 2026 3:06 PM IST కర్ణాటకలోని ఓ జ్యువెలరీ షాపులో రూ.10 లక్షల విలువైన బంగారు నగలు మాయమవడంతో కలకలం రేగింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఎలుక గ్లూకు అతుక్కున్న నగలను ఈడ్చుకెళ్లిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. News18 కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఎలుకలు ధాన్యం, నోట్లు లేదా ఇతర వస్తువులను కొరికిన సంఘటనలు చాలానే విన్నాం. కానీ ఈసారి ఏకంగా…

Read Full News

POK: పాకిస్తానీ కశ్మీర్ కాదు, అది పీఓకే.. అమెరికా పత్రికకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! |

Last Updated:Jul 30, 2026 2:02 PM IST పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (PoK) జరుగుతున్న అల్లర్లపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంలోని హెడ్డింగ్‌పై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పాకిస్తానీ కశ్మీర్’ అనే పదం వాడటాన్ని తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. News18 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (POK) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన తప్పుల తడక కథనంపై అమెరికాలోని…

Read Full News

Brics Summit India:ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు.. పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు! |

Last Updated:Jul 30, 2026 12:50 PM IST సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు చైనా, రష్యా, ఇరాన్ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో వారు ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. credit: hindustan times భారత్ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) సదస్సు జరగనుంది. న్యూఢిల్లీలో నిర్వహించే ఈ మెగా…

Read Full News

Shocking Incident: ఊరిలో పాతికేళ్ల యువకుడి సజీవ సమాధి.. 36 గంటల తర్వాత ఏమైందంటే..? | ట్రెండింగ్

Last Updated:Jul 30, 2026 10:58 AM IST Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. బ్రతకడానికి , కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే విన్యాసాలు, సర్కస్ ఫీట్లు పక్కవాళ్లకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి కాని చేసే వాళ్లకు మాత్రం కత్తి మీద సాములా ఉంటుందని చాలా మందికి తెలియదు. హర్యానాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. Haryana Live Burial Stunt Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు…

Read Full News

Heavy Rains In Bangalore |బెంగళూరులో దంచికొట్టిన వర్షం

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. పలుచోట్ల కుండపోత వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Source link

Read Full News

Snake: ఈ పాము కాటు వేస్తే విషం నాడీలోకి వెళ్తుంది.. వర్షాకాలంలో వీటి నుండి మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి |

ఈ పాము కాటుకు గురి కాకుండా ఉండాలంటే వాటిని నివాస పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రిపూట నేల మీద కాకుండా మంచం మీద పడుకోవడం, అటుఇటు తిరిగేటప్పుడు టార్చ్‌లైట్ ఉపయోగించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎలుకల సంఖ్యను తగ్గించడం వంటి జాగ్రత్తలు కూడా ఆయన సూచించారు. పాము కాటు వేసినంత మాత్రాన తప్పక మరణం సంభవిస్తుందనేమీ లేదు. అవగాహన, సకాలంలో ఆసుపత్రిలో చికిత్స, శాస్త్రీయ వైద్య విధానాలు ప్రాణాలను కాపాడటంలో అత్యంత ప్రభావవంతమైన…

Read Full News

CWG Gold Medalist: చెట్టు పైనుంచి పడి చేయి కోల్పోయినా.. పొలం పనులు చేస్తూ గోల్డ్ మెడల్ తెచ్చాడు మన పెద్ది

Dilip Gavit: మనకు కొన్ని సినిమాలు చూసినప్పుడు నిజంగా ఇలాంటి స్టోరీలు జరిగి ఉంటాయా అనే డౌట్ వస్తుంది. కాని కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధిస్తున్న విజువల్ ఛాలెంజ్ ఛాంపియన్లు, అథ్లెట్లను చూసినప్పుడు వామ్మో అనిపిస్తుంది. అలాగే మన దేశానికి చెందిన దిలీప్ గావిట్ గురించి కొద్ది గంటల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. Source link

Read Full News

Iran USA War: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ట్రంప్ అన్నంతపని చేశాడుగా! |

Last Updated:Jul 30, 2026 7:51 AM IST జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం ఇరాన్‌పై భీకర దాడులు చేపట్టింది. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వెంటనే యూఎస్ బలగాలు దాడులకు దిగడం మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. News18 అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై ఇరాన్ సాయుధ దళాలు చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు అమెరికా దీటుగా బదులిచ్చింది….

Read Full News

Most Wanted: టెలిగ్రామ్‌కు షాక్ ఇచ్చిన రష్యా.. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ |

Last Updated:Jul 30, 2026 7:04 AM IST Most Wanted: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram) వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్‌కు రష్యా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పావెల్ దురోవ్ ఆయనను తమ దేశపు అత్యంత ప్రమాదకరమైన ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో చేర్చుతున్నట్లు రష్యా రక్షణ, నిఘా సంస్థ అయిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) అధికారికంగా ప్రకటించింది. టెలిగ్రామ్ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలపై ఈ…

Read Full News

AP and Telangana News Live: వేములవాడలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వేములవాడలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో గురువారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి వారిని మంత్రులు దర్శించుకుంటారు. అనంతరం 8 గంటలకు ఆలయంలో జరిగే వరుణ యాగంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి పాల్గొంటారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9 గంటలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. వేములవాడ గుడి చెరువు…

Read Full News