ప్రభన్యూస్

Floods: అస్సాం, కేరళ, ఒడిశాలను ముంచెత్తిన భారీ వరదలు.. 88కి చేరిన మృతుల సంఖ్య! |

Last Updated:Aug 01, 2026 9:17 PM IST దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాం, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వరద పరిస్థితులు భయంకరంగా మారాయి. డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కష్టకాలంలో బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. AI Gen దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో శనివారం నాటికి వరద పోటెత్తడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి….

Read Full News

Heavy Rains in Shimla : హిమాచల్లో భారీ వర్షాల బీభత్సం!

హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరసగా పడుతున్న వర్షాల ధాటికి భారీ వృక్షం నేలకూలి ప్రధాన రహదారిపై పడటంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో పలు నివాస ప్రాంతాలు చీకట్లో అలమటించాయి. Source link

Read Full News

PM Narendra Modi : మైసూరులో మోదీ పవర్ ఫుల్ స్పీచ్

కర్ణాటకలోని మైసూర్ శారదా మఠంలో (శ్రీ రామకృష్ణ ఆశ్రమం) గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పర్యటించారు. స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం ‘వివేక స్మార్క్’ (Viveka Smaraka)ను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మోదీ, అనంతరం నిర్వహించిన సభలో దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. Source link

Read Full News

Iran US War: ‘కోలుకోలేని దెబ్బ తీస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఏ క్షణమైనా దాడులు! |

Last Updated:Aug 01, 2026 3:34 PM IST Iran US War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై మరింత తీవ్రమైన దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిలిటరీని ఆదేశించారు. ఈ వారాంతంలోనే ఇరాన్‌కు చెందిన విద్యుత్, ఇంధన కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. News18 కాల్పుల విరమణ కోసం ఒకపక్క చర్చలు జరుగుతుండగానే.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన…

Read Full News

Ruchika Singh: దేశానికి క్షమాపణ చెప్పిన రుచికా సింగ్.. మోదీపై వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా? |

అసలు వివాదం ఏమిటి? జులై 23న జంతర్ మంతర్ దగ్గర నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు, CJP అధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సమయంలో రుచికా సింగ్ అనే యువతి ప్రధాని మోదీపై అసభ్యకరమైన భాష వాడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయనీ, ప్రజా శాంతిని భంగపరిచేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ కంప్లైంట్ ఇవ్వడంతో…..

Read Full News

Top 10 News: ట్రెండింగ్ టాప్ 10 న్యూస్.. రాజకీయాలు, వినోదం, అంతర్జాతీయ వార్తలు ఒకేచోట |

పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నర్సంపేటలో జరుగుతున్న ఆయన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ శోకసంద్రంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలముకుంది. పలువురు నివాళులర్పించారు. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల దుర్వినియోగం అభియోగాల…

Read Full News

Migrants Overwhelm Police At Spain : స్పెయిన్ సరిహద్దుల్లో భారీగా చొరబడిన శరణార్థులు!

మోరాకో నుండి స్పెయిన్కు చెందిన సెయుటా (Ceuta) ప్రాంతానికి వేలాది మంది వలసదారులు/శరణార్థులు భారీగా చొరబడ్డారు. బోర్డర్ వద్ద ఉన్న ఫెన్సింగ్ను దాటుకుని మరియు సముద్రం గుండా ఈదుకుంటూ పోలీసులను దాటుకొని లోపలికి వచ్చారు. వారిని అదుపు చేయడంలో గార్డియా సివిల్ (Guardia Civil) పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Source link

Read Full News

Xi Jinping India Visit: గాల్వన్ ఘర్షణల తర్వాత.. తొలిసారి భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్! |

Last Updated:Jul 31, 2026 5:08 PM IST గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ చారిత్రక పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Image credit – Reuters చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణ తర్వాత…

Read Full News

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్, పీఎం సూర్య సరోవర్ పథకాలకు కోట్ల రూపాయల నిధులు |

Last Updated:Jul 31, 2026 5:50 PM IST కేంద్ర మంత్రివర్గం రూ.4.50 లక్షల కోట్ల విలువైన ఐదు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 వరకు మరో ఐదేళ్లు పొడిగించడంతో పాటు రూ.3.15 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. పీఎం మోదీ ఫైల్ ఫోటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి కీలకమైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.4.50 లక్షల…

Read Full News

మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గర్భిణులకు ఉచిత వైద్యం.. ఈ మోదీ పథకం గురించి మీకు తెలుసా? |

ఎవరు అర్హులు? ఈ పథకం కింద గర్భధారణ రెండో లేదా మూడో త్రైమాసికంలో, అంటే నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఉన్న గర్భిణులందరూ అర్హులు. ఆదాయ పరిమితి లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి గర్భిణీ ఈ సేవలను పొందవచ్చు. బీపీఎల్‌ కార్డు లేదా ఇతర ప్రత్యేక రేషన్ కార్డు తప్పనిసరి కాదు. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు, గత ప్రసవాల్లో సమస్యలు ఎదుర్కొన్న వారు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు…

Read Full News