AP and Telangana News Live: వేములవాడలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వేములవాడలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో గురువారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి వారిని మంత్రులు దర్శించుకుంటారు. అనంతరం 8 గంటలకు ఆలయంలో జరిగే వరుణ యాగంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి పాల్గొంటారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9 గంటలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. వేములవాడ గుడి చెరువు…

Read Full News

శ్రీ సత్యసాయి యూనివర్శిటీ కొత్త చరిత్ర.. రైతులకు ‘కృషి – ఋషి’ సర్టిఫికెట్లు

దేశంలోనే తొలిసారిగా 138 మంది రైతులకు ‘కృషి-ఋషి’ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన శ్రీ సత్యసాయి యూనివర్శిటీ కొత్త చరిత్ర సృష్టించింది. Source link

Read Full News

Top 10 News: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు.. ఈరోజు టాప్ 10 హైలైట్స్

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link

Read Full News

Shocking News: అమ్మాయిని కాల్చి చంపి.. వాహనంపై ఊరేగించిన నరరూప రాక్షసులు |

Last Updated:Jul 29, 2026 9:53 PM IST బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యంపై కొత్త ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ వీడియో, బలూచిస్థాన్‌లో జరిగిన ఘటనలు, PoKలో ఉద్రిక్తతలు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. News18 బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం చేపడుతున్న చర్యలపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా అక్కడ ఓ అమాయక యువతిని పాకిస్థాన్ సైనికులు కాల్చిచంపి, అనంతరం ఆమె మృతదేహాన్ని సాయుధ వాహనం ముందు భాగంలో ఉంచి వీధుల్లో…

Read Full News

GK: ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్.. ఏది నిజంగా భారత పౌరసత్వాన్ని నిరూపిస్తుంది? |

భారత చట్టాల ప్రకారం ప్రతి సందర్భంలోనూ భారత పౌరసత్వాన్ని నిర్ధారించే ఒకే ఒక్క సార్వత్రిక పత్రం (Universal Document) లేదు. సాధారణంగా ఉపయోగించే పలు గుర్తింపు కార్డులు వ్యక్తి గుర్తింపు, చిరునామా లేదా ఓటు హక్కును నిరూపించినప్పటికీ, అవి ఒక్కటే భారత పౌరసత్వానికి తుది ఆధారంగా పరిగణించబడవు. ఆధార్ కార్డు వ్యక్తి గుర్తింపు, నివాస వివరాలను నమోదు చేసే పత్రం మాత్రమే. ఇది భారత పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రంగా చట్టం గుర్తించలేదు. అదే విధంగా పాన్ కార్డు…

Read Full News

Donald Trump: ట్రంప్‌కు బిగ్ షాక్.. 70 శాతం సొంత దేశ ప్రజలే ఛీ కొడుతున్నారుగా! |

Last Updated:Jul 29, 2026 8:27 PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణత, పెరుగుతున్న ధరలు, ఇరాన్ యుద్ధం కారణంగా ఆయన రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని సీఎన్ఎన్ తాజా సర్వేలో స్పష్టమైంది. News18 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎస్ఎస్ఆర్ఎస్ సంస్థతో కలిసి సీఎన్ఎన్ జూలై 23 నుంచి 27 వరకు…

Read Full News

Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 75కి చేరిన మృతుల సంఖ్య! |

Last Updated:Jul 29, 2026 7:45 PM IST అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 75కి చేరింది. ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది బాధితులు ఉండగా, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. News18 అసోం రాష్ట్రాన్ని వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో శివసాగర్ జిల్లాలోని నజీరా రెవెన్యూ సర్కిల్‌లో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం…

Read Full News

IMD Yellow Alert: జూలై 30 కుండపోత వర్షాలు, పర్వత ప్రాంతాల్లో వెరీ డేంజర్.. లిస్టులో మీ నగరం ఉందేమో చూసుకోండి

IMD Yellow Alert: దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ (Delhi-NCR) ప్రాంతంలో భారీ వర్షాలు, తుఫానుల నేపథ్యంలో వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా 30 తేదీన వాతావరణ పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం,ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తి ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. Source link

Read Full News

వందేమాతరం పాడేటప్పుడు ఈ తప్పు చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష.. కొత్త చట్టం వచ్చేసింది.. |

Last Updated:Jul 29, 2026 4:53 PM IST రాజ్యసభలో ‘రాష్ట్ర గౌరవ అవమాన నివారణ (సవరణ) బిల్లు–2026’కు ఆమోదం లభించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వందేమాతరం గానం సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పించడం లేదా అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి చర్యలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఏఐ చిత్రం Vande Mataram Bill: పార్లమెంట్‌లో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ…

Read Full News

Vijay Inspects Ongoing Chennai Metro Works | చెన్నై మెట్రో పనులు పరిశీలించిన విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ చెన్నై నందనం మెట్రో రైలు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, కొనసాగుతున్న మెట్రో పనుల పురోగతిని సమీక్షించారు. Source link

Read Full News