ప్రభన్యూస్

Food Safety: దేశంలో కల్తీ ఆహారంపై కేంద్రం షాకింగ్ రిపోర్ట్.. FSSAI పరీక్షల్లో 40వేలపై ఫుడ్ ప్రోడక్ట్స్ ఫెయిల్ |

Last Updated:Jul 31, 2026 4:16 PM IST దేశంలో ఆహార భద్రతపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక వివరాలు వెల్లడించింది. 2025-26లో పరీక్షించిన 2,23,808 ఆహార నమూనాల్లో 40,023 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిపింది. PC: ANI దేశంలో ఆహార భద్రత అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక వివరాలను వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆహార పదార్థాలు, పానీయాలు, కెఫిన్ కలిగిన పానీయాలకు సంబంధించిన మొత్తం 2,23,808 నమూనాలను పరీక్షించగా, వాటిలో…

Read Full News

Parliament: లోక్ సభలో విపక్షాల వీధి నాటకం.. రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలపై నెటిజన్ల ఫైర్! |

Last Updated:Jul 31, 2026 2:48 PM IST గోదావరి నదికి అకస్మాత్తుగా వరద పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక క్వారీలో 38 మంది కూలీలు చిక్కుకుపోయారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. credit: NBT దేశ అత్యున్నత చట్టసభ.. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వేదిక. అక్కడ ఏం జరిగినా దేశవ్యాప్తంగా పెద్ద వార్తే. కానీ, ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్…

Read Full News

PM Modi: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ? ఎస్‌సీఓ సదస్సుకు పిలిచే యోచనలో దాయాది దేశం! |

Last Updated:Jul 31, 2026 1:10 PM IST ఇస్లామాబాద్ వేదికగా 2027లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ సంకేతాలిచ్చింది. ఎస్‌సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపుతామని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఉగ్రవాదానికి మద్దతు పలుకుతూ భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే దాయాది దేశం పాకిస్థాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై…

Read Full News

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మార్చిన రూల్స్ పాటించకపోతే నేటి నుంచి 6 రెట్లు ఫైన్..!

Indian Railways: రైల్లో నిత్యం కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్లాలనుకునే వారు తమ లగేజీని కూడా ట్రైన్లలో క్యారీ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇండియన్ రైల్వే అద్భుతమైన సదుపాయం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు అదనపు లగేజీని తీసుకెళ్లేవారి కోసం రైల్వే శాఖ సరికొత్త ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. Source link

Read Full News

Suicide Case: “నిన్ను బ్లూ డ్రమ్‌లో నింపేస్తా!” భార్య చంపేస్తుందని భయపడి భర్త ఆత్మహత్య.. షాకింగ్ ఘటన |

Last Updated:Jul 31, 2026 1:17 PM IST భార్య నుంచి బెదిరింపులు, దాంపత్య విభేదాల కారణంగా మానసిక ఒత్తిడికి గురైన యువకుడు ఉత్తరప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా, కేసు నమోదు కోసం ఫిర్యాదు కోసం ఎదురుచూస్తున్నారు. News18 ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్య నుంచి తరచూ వస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న బెదిరింపులు, దాంపత్య విభేదాల కారణంగా తీవ్ర మానసిక…

Read Full News

Maharashtra Building Collapse: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 9 మంది మృతి! |

Last Updated:Jul 31, 2026 12:14 PM IST మహారాష్ట్రలోని భివాండిలో గురువారం రాత్రి ఒక నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. AI Gen మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ ఏరియాలో ఉన్న కోహినూర్ అపార్ట్‌మెంట్ అనే నాలుగంతస్తుల భవనంలో ఒక…

Read Full News

Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. గాజాలో యుద్ధానికి చెక్! |

Last Updated:Jul 31, 2026 10:45 AM IST గాజాలో శాంతి స్థాపన దిశగా చారిత్రక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హమాస్ సహా ఇతర సాయుధ వర్గాల పూర్తి నిరాయుధీకరణకు అంగీకారం కుదిరిందని, త్వరలో ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. News18 దశాబ్దాలుగా రగులుతున్న గాజాలో శాంతి స్థాపనకు కీలక ముందడుగు పడింది. హమాస్ సహా ఇతర సాయుధ వర్గాల పూర్తి నిరాయుధీకరణ కోసం తమ ‘బోర్డ్…

Read Full News

ప్రధాని మోదీ మార్ఫింగ్ వీడియోల కలకలం.. హైదరాబాద్‌లో మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు |

Last Updated:Jul 31, 2026 11:16 AM IST ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. News18 ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకరమైన చిత్రాలు షేర్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ…

Read Full News

Assam Floods: అస్సాం వరదలకు 80మంది బలి.. బాధితులకు EMI చెల్లింపులకు 6 నెలల మినహాయింపు |

అస్సాంలో వరద బాధితుల కోసం సహాయం, పునరావాసం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, జీవనోపాధి పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అస్సాం ప్రభుత్వం కోరింది. నష్టం అంచనా , సహాయం అందించే ప్రక్రియలో మరింత సరళమైన చర్యలు చేపట్టే వీలు కల్పించేలా, ఈ వరదను “అసాధారణమైన, అత్యంత తీవ్రమైన, వేగంగా పరిణమించిన విపత్తు”గా గుర్తించాలని కోరింది ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో నిధులు కోరామనే విషయాన్ని వెల్లడించలేదు. Source…

Read Full News

Donald Trump: భారతీయ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్.. ఉద్యోగం చేయాలంటే ఇన్ని లక్షలు కట్టాల్సిందే! |

Last Updated:Jul 31, 2026 8:28 AM IST అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఓపీటీ (OPT) ద్వారా పనిచేసే వారిపై ఏకంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించాలని యోచిస్తోంది. దీనివల్ల భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. News18 అమెరికాలో ఉన్నత విద్య చదివి, అక్కడే స్థిరపడాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు, ఇతర విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పిడుగు…

Read Full News