నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, దాష్టీకాలను అరికట్టేందుకు సిజెపి (CJP) నూతనంగా ‘సాక్షి’ (Saakshi) ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులపై లేదా విద్యార్థులపై పోలీసులు బలాన్ని ప్రయోగించినా, హింసకు పాల్పడినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు లేదా సాక్షులు తమ వద్ద ఉన్న ఆధారాలు, ఫోటోలు, వీడియోలను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు.
Source link
CJP Launches 'Saakshi' Platform : ప్రొటెస్టర్లకు కొత్త అండ!
