PM Modi: కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ |
Last Updated:Jul 03, 2026 8:26 AM IST PM Modi: ప్రధాని మోదీ తన ప్రసంగంలో “ఈ రోజు ప్రపంచం అనుభవిస్తున్న అస్థిరతలో పరస్పర విశ్వాసం మనకు అతి పెద్ద స్ట్రాటజిక్ అసెట్” అని తెలిపారు. జపాన్.. భారతదేశ వృద్ధి కథలో అంతర్భాగమైందనీ, సాంకేతిక భాగస్వామ్యం 2 దేశాల సహకారానికి అతి బలమైన స్తంభం అవుతుందని ఆయన అన్నారు. కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ జులై…
