ప్రభన్యూస్

Akhil Raj Reacts to Delivery Boy Assault Controversy : మద్యం మత్తులో మా అమ్మను తిట్టాడు..!

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర హీరో అఖిల్ రాజ్, ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంపై నటుడు అఖిల్ రాజ్ స్పందిస్తూ తన వెర్షన్ను వెల్లడించారు. సదరు డెలివరీ బాయ్ తప్పుడు అడ్రస్కు పార్సిల్ ఇచ్చి వెళ్లి, ఆ తర్వాత మళ్లీ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆరోపించారు. అంతేకాకుండా ఆ డెలివరీ బాయ్ మద్యం మత్తులో తన తల్లిని కూడా దుర్భాషలాడాడని,…

Read Full News

Kitchen Tips: పప్పు త్వరగా ఉడకట్లేదా?.. ఈ 6 చిట్కాలతో నిమిషాల్లో రెడీ! | లైఫ్ స్టైల్

Last Updated:Jun 30, 2026 4:01 PM IST కొందరు త్వరగా ఉడికించేందుకు రకరకాల మార్గాలు ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం వల్ల కొన్నిసార్లు పప్పు రుచి, రంగు, మెత్తదనం తగ్గిపోతాయి. అయితే కొన్ని సులభమైన వంట చిట్కాలు పాటిస్తే పప్పు తక్కువ సమయంలోనే ఉడికిపోతుంది. అంతేకాదు, దాని అసలు రుచి కూడా అలాగే ఉంటుంది. News18 భారతీయుల రోజువారీ ఆహారంలో పప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నంలో అయినా, రోటీతో అయినా, ఖిచిడీ రూపంలో అయినా…

Read Full News

Heavy Rain Lashes Mumbai : ముంబైని ముంచెత్తిన భారీ వర్షం!

భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా సౌత్ ముంబై పరిధిలో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) వీఐపీ గేట్ నంబర్ 3 వెలుపల భారీగా వరద నీరు చేరడంతో మోకాళ్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్కు వచ్చే పలు వాహనాలు వరద నీటిలోనే ఆగిపోయాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Source link

Read Full News

Insect Attack: చిత్తూరులో వింత పురుగు కలకలం.. చెట్టు కింద ఆడుకున్న 20 మంది విద్యార్థులకు అస్వస్థత..! Chittoor school insect attack. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jun 30, 2026 10:53 PM IST చిత్తూరు జిల్లా డి.ఎం.పురం ప్రభుత్వ హైస్కూల్‌లో మామిడి చెట్టు నుంచి పడిన పురుగులతో 20 మంది విద్యార్థులకు దురద, మంటలు, ఆస్పత్రిలో చికిత్స, ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు + News18 చిత్తూరు జిల్లాలో ఓ వింత పురుగు దాడి కలకలం రేపింది. పాఠశాల విరామ సమయంలో మామిడి చెట్టు కింద ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు నుంచి ఒక్కసారిగా పడిన పురుగుల కారణంగా దాదాపు 20…

Read Full News

Fruits: ఆ పండ్లు ఎక్కువగా కాస్తే కరువు వస్తుందా? ప్రకృతి ఇస్తున్న ‘సీక్రెట్ సిగ్నల్’ ఇదేనా..? allaneredu fruits, drought belief. |

Last Updated:Jun 30, 2026 10:14 PM IST ఆదిలాబాద్ లో అల్లనేరేడు పండ్లు విరివిగా కాసి, కిలో ధర 150-200 రూపాయలు, పెద్దలు దీన్ని కరువు సంకేతంగా చూస్తుండగా శాస్త్రవేత్తలు వాతావరణ ఒత్తిడి కారణమని చెబుతున్నారు + News18 ప్రస్తుతం ఎటు చూసినా అల్లనేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లలో పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతుండగా, గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఈసారి దాదాపు ప్రతి చెట్టూ పండ్లతో కళకళలాడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కిలో అల్లనేరేడు పండ్లు…

Read Full News

Smart TV Offer: లక్షా 20 వేల స్మార్ట్ టీవీ రూ.40 వేలకే… అమెజాన్‌లో అదిరిపోయే డీల్… ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు |

ప్రీమియం టీవీ అనుభవం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. సినిమాలు చూసే వారు, ఓటిటి యూజర్లు, పాత టీవీ నుంచి అప్‌గ్రేడ్ కావాలనుకునే కుటుంబాలు, కేజువల్ గేమర్స్, స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కు ఇది బాగా సరిపోతుంది. సుమారు రూ.40,000 ధరలో మినీ ఎల్‌ఈడి టెక్నాలజీ రావడం పెద్ద ఆకర్షణ. ప్రీమియం మినీ ఎల్‌ఈడి డిస్‌ప్లే, మంచి 4కె హెచ్‌డిఆర్ పనితీరు, విజన్ ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన 30 వాట్స్ ఆడియో, క్యూ-సింఫనీ, టైజెన్ స్మార్ట్ ప్లాట్‌ఫామ్, అలెక్సా,…

Read Full News

Lawrence Big Clarification : ఉప ఎన్నికపై లారెన్స్ సంచలన ప్రకటన!

తమిళనాడు రాజకీయాల్లో అలాగే తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికపై వస్తున్న ఊహాగానాలకు ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ తెరదించారు. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. Source link

Read Full News

Lawyer vs Advocate: లాయర్ అంటే ఎవరు? అడ్వకేట్ అంటే ఎవరు? చాలా మందికి ఈ తేడాలు తెలియవు!

Lawyer vs Advocate: నల్ల కోటు వేసుకున్న ప్రతి ఒక్కరూ కోర్టులో కేసులు వాదించలేరని మీకు తెలుసా? లాయర్ కు, అడ్వకేట్ కు మధ్య చట్టం నిర్దేశించిన ఆ షాకింగ్ రూల్స్, అసలు తేడాలు ఇక్కడ చూడండి.. Source link

Read Full News

PM Modi: కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై కీలక చర్చ |

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల కుదిరిన అవగాహనను స్వాగతిస్తూ, అన్ని వివాదాస్పద అంశాలకు సంభాషణ, దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని భారత్ ఎప్పటినుంచో చెబుతున్న విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు అన్ని దేశాలు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సముద్ర…

Read Full News