ప్రభన్యూస్

TGPSC Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.. రూ.1.27 లక్షల జీతం | తెలంగాణ వార్తలు

ఈ నియామక ప్రక్రియకు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 7, 2026 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు కేవలం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)  ద్వారానే స్వీకరించబడతాయని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన శ్రేణిని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు జీతం లభించనుంది. దీంతో వ్యవసాయ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా…

Read Full News

Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? | Ratnadeep Retail Files DRHP for Rs 400 Crore IPO to Expand Stores | బిజినెస్

Last Updated:Jul 02, 2026 5:55 PM IST Ratnadeep IPO | తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సూపర్‌మార్కెట్ చైన్‌గా గుర్తింపు పొందిన రత్నదీప్ రిటైల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త స్టోర్ల విస్తరణ కోసం రూ.400 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో కంపెనీ సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? (image: Ratnadeep) తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం ఉన్న…

Read Full News

Amitabh Bachchan: ఆర్జీవీ చేసిన ఆ పెద్ద తప్పు.. అమితాబ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిగ్రెట్.. బిగ్ బీ షాకింగ్ కామెంట్స్! |

1975లో దర్శకుడు రమేష్ సిప్పీ తెరకెక్కించిన ‘షోలే’ చిత్రం భారతీయ సినిమాకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమా మాలిని, జయా భదురి, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్ వంటి దిగ్గజ నటీనటులు నటించిన ఈ సినిమా విడుదల సమయంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా సినిమాలోని పాత్రలు, డైలాగులు, సంగీతం, భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. Source link

Read Full News

Ghee: మీరు తింటున్న నెయ్యి మంచిదేనా?.. ఇలా చెక్ చేస్తే 2 నిమిషాల్లో నిజం తెలిసిపోతుంది! |

నెయ్యి అంటే రుచి, సువాసన, ఆరోగ్యం అనే మూడు విషయాలు వెంటనే గుర్తుకు వస్తాయి. భారతీయ వంటల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. పప్పు, చపాతీ, ఖిచిడీ, హల్వా వంటి ఎన్నో వంటకాలు నెయ్యి లేకుండా పూర్తి కావు. అందుకే దాదాపు ప్రతి ఇంట్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. నెయ్యిలో కూడా కొంతమంది లాభాల కోసం చవక నూనెలు, వనస్పతి, ఇతర కొవ్వు పదార్థాలు కలుపుతున్నారు….

Read Full News

సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్‌లో జగన్నాథుడు! |

Last Updated:Jul 02, 2026 5:59 PM IST రథయాత్రకు ముందే జగన్నాథ స్వామి వినూత్న ప్రయాణం చేశారు. సామాన్యుడిలా లోకల్ ట్రైన్‌లో కూర్చున్న ఆయన్ను చూసి ప్రయాణికులు పులకించిపోయారు. + సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్‌లో జగన్నాథుడు! రథయాత్రలో అలంకరించిన రథంపై కొలువుదీరడానికి ముందే జగన్నాథ స్వామి ఓ వినూత్న ప్రయాణం చేశారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన లోకల్ ట్రైన్‌లో ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచారు. స్వామివారి విగ్రహానికి కూడా ప్రత్యేకంగా రైలు టికెట్ కొనుగోలు చేయడం…

Read Full News

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 02, 2026 7:27 PM IST ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులు వర్షాలు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. + News18 ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ…

Read Full News

Cancer Symptoms: పిల్లల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు..! | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 02, 2026 6:45 PM IST పిల్లల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. లుకేమియా, లింఫోమా వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. జన్యుపరమైన లోపాలు ప్రధాన కారణం. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులువు. + News18 ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరిగి ఇతర అవయవాలకు వ్యాపించే వ్యాధినే క్యాన్సర్‌గా పరిగణిస్తారు. పెద్దలకే పరిమితమని భావించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నారుల్లో…

Read Full News

Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు | TGTDC Introduces One-Day Tour | బిజినెస్

Last Updated:Jul 02, 2026 6:50 PM IST Tour Package | తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హ్యాండ్‌లూమ్ కళలను ఒకే రోజులో చూసే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి సౌకర్యంగా, తక్కువ ఖర్చుతో తెలంగాణ ప్రత్యేకతను ఆస్వాదించాలనుకునే వారికి ఈ కొత్త టూర్ ప్యాకేజీ మంచి ఆప్షన్. Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు తెలంగాణ…

Read Full News

Kajal Aggarwal: పెళ్లికి ముందే కాజల్‌కు ఇండస్ట్రీలో బ్రేకప్.. టాలీవుడ్‌లో ఈ బ్యూటీని మోసం చేసింది ఎవరో తెలుసా..

పెళ్లికి ముందు తన జీవితంలో ఎదురైన పెద్ద హార్ట్‌బ్రేక్, సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న మోసాల గురించి కాజల్ అగర్వాల్ భావోద్వేగంగా మాట్లాడారు. Source link

Read Full News

Fridge Tips: ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తోందా?.. వెంటనే ఈ తప్పులను సరిచేయండి!

చాలామంది ఫ్రిజ్ శుభ్రం చేయకపోవడం వల్లే ఇలా జరుగుతుందని అనుకుంటారు. కానీ దుర్వాసనకు కేవలం మురికే కారణం కాదు. మనం తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లు కూడా ఈ సమస్యకు దారి తీస్తాయి. వాటిని సరిచేస్తే ఫ్రిజ్ తాజాగా, పరిశుభ్రంగా ఉంటుంది. Source link

Read Full News