ప్రభన్యూస్

Heavy Rain Lashes Mumbai : ముంబైని ముంచెత్తిన భారీ వర్షం!

భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా సౌత్ ముంబై పరిధిలో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) వీఐపీ గేట్ నంబర్ 3 వెలుపల భారీగా వరద నీరు చేరడంతో మోకాళ్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్కు వచ్చే పలు వాహనాలు వరద నీటిలోనే ఆగిపోయాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Source link

Read Full News

PM Modi: కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై కీలక చర్చ |

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల కుదిరిన అవగాహనను స్వాగతిస్తూ, అన్ని వివాదాస్పద అంశాలకు సంభాషణ, దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని భారత్ ఎప్పటినుంచో చెబుతున్న విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు అన్ని దేశాలు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సముద్ర…

Read Full News

US-Iran: శాంతి చర్చలపై ట్రంప్ ఒకలా.. ఇరాన్ మరోలా!

వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఈ ప్రతిపాదిత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం “ఇరాన్ అణ్వాయుధ రహితీకరణ” అని, దీని ఫలితంపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. Source link

Read Full News

Louisiana Couple Dog: పెంపుడు కుక్కతో దంపతులు గలీజ్ పనులు.. సెల్‌ఫోన్‌లో బయటపడ్డ రహస్య వీడియోలు | ట్రెండింగ్

Last Updated:Jun 29, 2026 9:01 PM IST Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు అక్కడి పోలీసుసు. 28 ఏళ్ల ఫిలిప్ బాబిన్ ,34 సంవత్సరాల హేలీ మేయర్‌ ఓ కుక్కను పెంచుకుంటున్నారు. Louisiana Couple Dog Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు…

Read Full News

Ghost Marriage: 25 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి, అబ్బాయికి పెళ్లి.. ఎలా..? ఎందుకు చేశారో తెలుసా..?

Ghost Marriage: కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు, తమ పూర్వీకుల ఆత్మలను శాంతింపజేయడానికి అలాగే తమ కుటుంబానికి సంభవించిన దురదృష్టాలను తొలగించుకోవడానికి, దశాబ్దాల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు వివాహం జరిపించాయి. Source link

Read Full News

Venezuela Earthquake : భూకంపంతో శ్మశానంగా మారిన నగరం!

వెనిజులాను వణికించిన భారీ భూకంపం సృష్టించిన భీభత్సం డ్రోన్ కెమెరా విజువల్స్ ద్వారా బయటికొచ్చింది. ముఖ్యంగా అత్యంత ఘోరంగా దెబ్బతిన్న తీరప్రాంత నగరం ‘లా గుఐరా’ (La Guaira) లోని పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గగనతలం (Drone) నుండి తీసిన ఈ దృశ్యాలలో భారీ భవనాలు కుప్పకూలిపోవడం, రహదారులు ధ్వంసం కావడం స్పష్టంగా కనిపిస్తోంది. Source link

Read Full News

Ketan Agrawal Family Holds Emotional Prayer Meet : కేతన్ అగర్వాల్కు కన్నీటి నివాళి!

లోహగడ్ కోట వద్ద అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కేతన్ అగర్వాల్కు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి పుణేలో ప్రత్యేక ప్రార్థనా సభ నిర్వహించారు. కేతన్కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు కొనసాగుతున్నాయి. Source link

Read Full News

Iran News: హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్, క్షిపణి స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులు! |

Last Updated:Jun 27, 2026 4:17 AM IST Iran News: మొన్ననే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. అంతా బాగుందని అనుకునేలోపు.. మళ్లీ యుద్ధం మొదలైంది. దీనికి ఇరానే కారణం అని అమెరికా అంటోంది. కానీ.. ఈ దాడులు చూస్తుంటే.. ఇక ఇరాన్ కూడా గట్టిగా రియాక్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్ (Image credit – reuters) ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధి (Strait…

Read Full News

PM Modi Seychelles Visit 2026: నేడు ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన.. భారత్‌కు కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇవే! |

మోదీ పర్యటన షెడ్యూల్ ఏంటి? ఈ పర్యటన జూన్ 27 నుంచి జూన్ 29 వరకు సాగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతేకాదు, సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించబోయే తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. జూన్ 28న అక్కడ నివసిస్తున్న 15,000 మందికి పైగా ఉన్న భారతీయ సంతతితో (Indian Diaspora) ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు….

Read Full News

PM Modi: దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకో తెలుసా? |

జూన్ 29న మన్ కీ బాత్‌ రేడియో కార్యక్రమం 135వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బంగారం కొనవద్దనీ, కార్ పూలింగ్ చెయ్యాలని చెప్పాననీ, అలాగే.. విదేశీ పర్యటనలను మానుకోవాలని కోరాననీ, వ్యవసాయంలో కూడా ఎరువుల వాడకం తగ్గించాలని కోరగా.. ప్రజలు ఇవన్నీ పాటించారనీ.. దీని వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందని మోదీ అన్నారు. ఇలా తన పిలుపును పాటిస్తూ.. ఈ ఇరాన్ యుద్ధ సంక్షోభ కాలంలో కేంద్ర ప్రభుత్వానికీ, దేశానికీ…

Read Full News