ప్రభన్యూస్

Russia Drone Strike On Kyiv : ఉక్రెయిన్ పై రష్య భీకర దాడి..!

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అర్ధరాత్రి వేళ రష్యా జరిపిన ఈ భీకర దాడిలో కీవ్ నగరం అతలాకుతలమైంది. ఈ ఘోర దాడిలో భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుళ్ల ధాటికి తీవ్రంగా గాయపడిన బాధితులను కాపాడేందుకు పారామెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి పరుగులు తీశారు.rus Source link

Read Full News

PM Modi: జపాన్‌తో భారత్ రక్షణ సహ-అభివృద్ధి ఒప్పందాలు.. పీఎం సనాయే తన “చెల్లెలు”గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. |

16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జపాన్ ప్రధానమంత్రిగా సనాయే తకైచి భారత్‌కు తొలిసారి రావడం పట్ల స్వాగతం పలికారు. ఈ పర్యటనతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో “కొత్త అధ్యాయం” ప్రారంభమైందని ఆయన అన్నారు. “భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం తొలిసారి భారత్‌కు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి, నా చెల్లెలు సనాయే తకైచికి హృదయపూర్వక స్వాగతం. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి మాత్రమే కాకుండా…

Read Full News

సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్‌లో జగన్నాథుడు! |

Last Updated:Jul 02, 2026 5:59 PM IST రథయాత్రకు ముందే జగన్నాథ స్వామి వినూత్న ప్రయాణం చేశారు. సామాన్యుడిలా లోకల్ ట్రైన్‌లో కూర్చున్న ఆయన్ను చూసి ప్రయాణికులు పులకించిపోయారు. + సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్‌లో జగన్నాథుడు! రథయాత్రలో అలంకరించిన రథంపై కొలువుదీరడానికి ముందే జగన్నాథ స్వామి ఓ వినూత్న ప్రయాణం చేశారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన లోకల్ ట్రైన్‌లో ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచారు. స్వామివారి విగ్రహానికి కూడా ప్రత్యేకంగా రైలు టికెట్ కొనుగోలు చేయడం…

Read Full News

Top 10 News:తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు.. ఈరోజు 10 ముఖ్య వార్తలు ఒకే చోట

తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా సమాచారాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం…. Source link

Read Full News

GK: ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్… వీటిలో ఏది భారత పౌరసత్వానికి అసలైన గుర్తింపు కార్డు? మీకు తెలుసా? |

భారతీయ పౌరసత్వాన్ని నిరూపించడానికి అన్ని సందర్భాల్లో పుట్టిన ధ్రువీకరణ పత్రం ఒక్కటే సరిపోదు. కాలానుగుణంగా పౌరసత్వ చట్టాల్లో మార్పులు రావడంతో ప్రతి వ్యక్తికి ఒకే నిబంధన వర్తించదు. అందుకే కోర్టులు ఒకే పత్రంపై ఆధారపడకుండా, పుట్టిన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పత్రాలు, పాత పాఠశాల రికార్డులు, భూమి రికార్డులు, స్థానిక సంస్థల నమోదులు, ఓటరు జాబితాలు, పాస్‌పోర్టులు, నివాస రికార్డులు, కుటుంబ వంశపారంపర్య పత్రాలు వంటి అనేక ఆధారాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. Source link

Read Full News

Ketan Agarwal Murder Case: కేతన్ మర్డర్ కేసులో సియాను సీక్రెట్‌గా అక్కడికి తీసుకెళ్లిన పోలీసులు.. ఆ టెస్ట్ చేయాలని కోర్టుకు అప్పీల్ |

Last Updated:Jul 02, 2026 3:40 PM IST Ketan Agarwal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాల నమోదు) నిర్వహించేందుకు సియాను ఆమె ఇంటికి తీసుకురావడం ద్వారా పోలీసులు ఒక కీలక అడుగు వేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వారు జాగ్రత్త వహించారు. Pune Ketan Agarwal Case Ketan Agrawal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా…

Read Full News

PM Modi: మోదీ–జపాన్ ప్రధాని భేటీ.. 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులు, కొత్త భాగస్వామ్యాలకు శ్రీకారం |

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న అన్ని రంగాల సహకారాన్ని సమీక్షించడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే భవిష్యత్‌లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు నాయకులు ఇంధనం, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి,…

Read Full News

Iran-Israel: అవసరమైతే ఇరాన్‌పై మూడోసారి సైనిక దాడికి సిద్ధం: నెతన్యాహు హెచ్చరిక |

Last Updated:Jul 01, 2026 12:09 PM IST తాను అధికారంలో ఉన్నంత కాలం టెహ్రాన్ (ఇరాన్) అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు. Benjamin Netanyahu Iran-Israel: ఇరాన్‌పై అవసరమైతే మరోసారి సైనిక చర్యకు వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను అధికారంలో ఉన్నంత కాలం టెహ్రాన్ (ఇరాన్) అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు. హీబ్రూ భాషా ఛానల్ ‘ఛానల్…

Read Full News

Dog Black Cobra Fighting: యజమానిని కాపాడటానికి నాగుపాముతో ఫైట్ చేసిన కుక్క.. సీసీ కెమెరాలో రికార్డైన జిమ్మీ వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Jul 01, 2026 12:28 PM IST Dog Black Cobra Fighting: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు. అందులో ఎక్కువగా విశ్వాస జంతువుగా భావించే కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఈ అలవాటే ఓ ఇంటి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ పెంపుడు కుక్క. News18 Viral Video: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు….

Read Full News

Congress Workers Protest : క్యాంపస్లో కాంగ్రెస్ భారీ ధర్నా.!

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఉన్న ‘ఆచార్య నరేంద్ర దేవ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ’ క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా యూనివర్సిటీ లోపలికి దూసుకెళ్లి భారీ నిరసన, ధర్నాకు దిగారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి క్యాంపస్ ప్రాంగణంలో భారీగా మోహరించారు. Source link

Read Full News