ప్రభన్యూస్

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! |

Last Updated:Jun 27, 2026 6:16 PM IST ఈ దృశ్యాలలో పీఎమ్‌ఎమ్‌ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో జరిగిన ఒక విషాదం ఇప్పుడు రాజకీయంగా, అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి…

Read Full News

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ.. సముద్ర దేశంతో బలపడిన బంధం! |

మొదటి రోజు (జూన్ 27) కార్యక్రమాలు: ప్రధాని మోదీ విక్టోరియా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అధ్యక్షుడు హెర్మినీ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలు, సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్‌తో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించి, ప్రపంచంలోనే అతి ప్రాచీన జీవి జానతాన్ అనే టార్టాయిజ్‌ను చూశారు. అక్కడ చెట్టు నాటడం, సీషెల్స్ తీర సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ నేవీ నుంచి తయారైన ఫాస్ట్ పెట్రోల్ వెసల్…

Read Full News

Mumbai: ముంబైలో భారీ కుట్ర భగ్నం! మొహర్రం ఊరేగింపులో విషప్రయోగం ప్లాన్.. 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం |

Last Updated:Jun 27, 2026 7:27 PM IST ఈ దాడులలో ఎలకల మందుతో నింపబడిన వేలాది క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ పంపిణీ కుట్రకు పూనుకున్న ఒక ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. PC: X.com Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెను కలకలం రేగింది. రాబోయే మొహర్రం ఊరేగింపుల (Muharram Processions) సమయాన్ని టార్గెట్ చేసుకుని, ఊరేగింపులో పాల్గొనే భారీ జనసమూహంపై విషప్రయోగం చేయడానికి పన్నిన ఒక దారుణమైన కుట్రను…

Read Full News

Earthquake: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత.. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ‌లో కంపించిన భూమి! |

Last Updated:Jun 27, 2026 7:34 PM IST Earthquake: అఫ్గానిస్తాన్‌లో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం అఫ్గానిస్తాన్‌లో భూమి కంపించినప్పటికీ, దాని ప్రభావంతో భారతదేశంలోని రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-NCR, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బలమైన ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల…

Read Full News

Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త టిస్టులు.. సీన్ రీక్రియేషన్‌లో బయటపడిన నిజాలు! |

పోలీసులు సీన్ రీక్రియేషన్ చేపట్టారు. సియా గోయల్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ఘటనను రీక్రియేట్ చేశారు. అక్కడికి కేతన్ ప్లేసులో ఓ డమ్మీని తీసుకెళ్లారు. ఆ రోజు కేతన్, సియా ఏమేం చేశారో.. పూర్తిగా రీక్రియేషన్ చేయించారు. చేతన్‌ను కూడా విడిగా తీసుకెళ్లి.. సీన్ రీక్రియేషన్ చేయించాలని పోలీసులు నిర్ణయించారు. అందువల్ల ఇవాళో, రేపో అతన్ని కూడా తీసుకెళ్తారు. చేతన్, సియా.. తమ ఫోన్ కాల్స్, చాట్స్ డిలీట్ చేశారు. రీసైకిల్ బిన్ నుంచి కూడా తొలగించారు….

Read Full News

Anatomy Of An Energy Crisis: హార్మోజ్ దిగ్బంధం.. చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లాడినా భారత్‌కు రాని ముప్పు.. ఇంధన సమస్యను దేశం గెలిచిన తీరిది! |

ఈ సంక్షోభం కారణంగా కేవలం నాలుగు వారాల్లోనే భారతీయ చమురు బాస్కెట్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి ఏకంగా 120 డాలర్లకు పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 126 డాలర్లను దాటింది. అదే సమయంలో ఎల్పీజీ కోసం సౌదీ కాంట్రాక్ట్ ధర 46 శాతం పెరగడంతో, సాధారణ 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ దిగుమతి ఆధారిత ధర రూ.1,600 దాటింది. యుద్ధ భయాల కారణంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరగడం,…

Read Full News

Modi Honoured At Seychelles National Celebrations | సీషెల్స్ జాతీయ వేడుకల్లో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారం అందుకున్నారు. Source link

Read Full News

Venezuela Earthquake Update : శిథిలాల కింద వేలాది మంది.!

వెనిజులాను భారీ భూకంపం వణికించింది. ఈ ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య 900 దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. భూకంపం కారణంగా అనేక భవనాలు కూలిపోగా, సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. స్పెయిన్కు చెందిన ప్రత్యేక రెస్క్యూ యూనిట్లు కూడా రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. Source link

Read Full News

Iran Makes Key Hormuz Strait Statement | హోర్ముజ్ జలసంధి..బాధ్యత ఇరాన్దే..!

హోర్ముజ్ జలసంధిలో సముద్ర రాకపోకలు పునరుద్ధరించే బాధ్యత తమదేనని అబ్బాస్ అరాఖ్చీ పేర్కొనగా, ఉద్రిక్తతలు తగ్గాలని ఇరాక్ కోరింది. Source link

Read Full News

Thousands Join Candlelight March in Pune : న్యాయం కోసం పుణేలో నిరసన

మహారాష్ట్రలోని పుణే నగరంలో కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ భారీ క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన ప్రజలు, నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. ఈ ఘటన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారగా, బాధితుడికి న్యాయం చేయాలంటూ పలువురు సంఘీభావం వ్యక్తం…

Read Full News