ప్రభన్యూస్

America Flag: అమెరికాలోనే కాదు.. ఆ దేశ జెండాలోనూ ఎన్నో మార్పులు.. చరిత్రలో ఎలా మారిందో గ్రాఫిక్స్ చూడండి |

అమెరికా పశ్చిమ దిశగా విస్తరిస్తున్న కొద్దీ, తర్వాతి శతాబ్దంలో జెండా పరిణామం చెందుతూనే ఉంది. దేశం స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తూ టెన్నెస్సీ, ఒహియో, లూసియానా, టెక్సాస్, కాలిఫోర్నియా, ఒక్లహోమా, న్యూ మెక్సికో, అరిజోనా, అలాస్కా, హవాయి వంటి రాష్ట్రాల కోసం కొత్త నక్షత్రాలను జోడించారు. Source link

Read Full News

Khamenei Ahead Of Funeral : ఖమేనీకి కన్నీటి వీడ్కోలు!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందే ఆ దేశంలో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి (FM) మరియు దేశంలోని ఇతర అగ్రశ్రేణి ప్రభుత్వ అధికారులు ఖమేనీ పార్థివ దేహానికి కన్నీటి వీడ్కోలు పలికారు. Source link

Read Full News

Delhi Road Tunnel: ఢిల్లీలో రూ.6,969 కోట్ల 6 లేన్ రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్.. ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం |

Last Updated:Jul 02, 2026 11:58 AM IST Delhi Road Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మోదీ ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, గతి శక్తి, నగరాల మెరుగైన కనెక్టివిటీపై ఫోకస్ పెడుతోంది అనేందుకు ఇదో ఎగ్జాంపుల్. ఢిల్లీలో రూ.6,969 కోట్ల 6 లేన్ రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్.. ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం (Image – PIB) ప్రధాన మంత్రి…

Read Full News

Lady MP Golden Underwea: లేడీ ఎంపీ ఇంట్లో బంగారంతో చేసిన బ్రా, ప్యాంటీ సెట్..! వందల కోట్ల క్యాష్, కేజీల్లో గోల్డ్ సీజ్, ఆమె ఎవరో తెలుసా..? |

నివేదికల ప్రకారం ఆమె ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారం లభించాయి. వైరల్ అవుతున్న ఫోటోలతో పాటు, బంగారంతో చేసిన బ్రా , ప్యాంటీలు కూడా ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరాకీ మీడియా, సోషల్ మీడియా వేదికలలో షేర్ చేసిన ఫోటోలలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగదు, బంగారు కడ్డీలు, విలాసవంతమైన వస్తువులు కనిపిస్తున్నాయి. Source link

Read Full News

Heavy Rain Batters Delhi And Noida | ఢిల్లీలో కుండపోత వర్షం

ఢిల్లీలోని మోతి బాగ్, ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Source link

Read Full News

Iran News: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ ఎందుకు రావట్లేదు? అసలు బతికేవున్నారా? |

అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరో 40 మంది దాకా ఇరాన్ కీలక పాలకులు, అధికారులూ, సైనికాధికారులూ మరణించారు. పెద్ద తలకాయలను లేపేస్తే.. యుద్ధంలో తాము గెలవగలం అని అమెరికా అనుకుంది. అందువల్ల మొజ్తబా ఖమేనీని కూడా లేపేయడానికి గట్టిగా ప్రయత్నించి, దాడి చేసింది. ఇప్పటికీ అమెరికా టార్గెట్‌లో మొజ్తబా ఉన్నారనే టాక్ ఉంది. ఒకవేళ అంత్యక్రియలకు మొజ్తబా వస్తే, కచ్చితంగా ఆయన్ని అమెరికా దాడి చేసి చంపేస్తుందనే భయాలు ఇరాన్‌లో…

Read Full News

Actress: ప్రముఖ నటి ఎయిడ్స్‌తో మృతి..! కేవలం 35 ఏళ్ల వయసులో కెరియర్ మటాష్ |

Last Updated:Jul 02, 2026 5:09 PM IST Actress: హాలీవుడ్ నటి డేవీ ఎలిజబెత్ ఛేజ్ కన్నుమూశారు. బాల నటిగా ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం విజయవంతంగా సాగినప్పటికీ, తన చివరి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కష్టాలు ఇప్పుడు విస్తృత చర్చకు దారితీశాయి. Source link

Read Full News

Ayodhya Ram Mandir: రాముడి డబ్బులను కొట్టేసి ఎక్కడ దాచి పెట్టారు? ఏ పనికి ఖర్చు చేశారు? |

Last Updated:Jul 02, 2026 9:36 PM IST అయోధ్య రామ్ జన్మభూమి మందిరం విరాళాల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, ఆస్తులు, డబ్బు లావాదేవీలపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. News18 అయోధ్యలోని రామ్ జన్మభూమి మందిరంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో నిందితులు డబ్బును ఎలా వినియోగించారు? ఎక్కడికి బదిలీ చేశారు? అనే అంశాలను గుర్తించేందుకు పోలీసులు ఇప్పుడు బ్యాంకు…

Read Full News

PM Modi: కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ |

Last Updated:Jul 03, 2026 8:26 AM IST PM Modi: ప్రధాని మోదీ తన ప్రసంగంలో “ఈ రోజు ప్రపంచం అనుభవిస్తున్న అస్థిరతలో పరస్పర విశ్వాసం మనకు అతి పెద్ద స్ట్రాటజిక్ అసెట్” అని తెలిపారు. జపాన్.. భారతదేశ వృద్ధి కథలో అంతర్భాగమైందనీ, సాంకేతిక భాగస్వామ్యం 2 దేశాల సహకారానికి అతి బలమైన స్తంభం అవుతుందని ఆయన అన్నారు. కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ జులై…

Read Full News

Anant Ambani : బాగేశ్వర్ ధామ్లో అనంత్ అంబానీ ప్రత్యేక పూజలు!

మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బాగేశ్వర్ ధామ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ సందర్శించారు. అక్కడ బాగేశ్వర్ బాలాజీ సర్కార్ను దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో అనంత్ అంబానీ భేటీ అయ్యారు. Source link

Read Full News