ప్రభన్యూస్

E20 పెట్రోల్‌తో వాహనం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారు? పరిహారం పొందే అవకాశం ఉందా? కేంద్రం ఏమంటోంది? |

ఇటీవల కొందరు ప్రముఖ యూట్యూబర్లు తమ వాహనాల పనితీరు E20 పెట్రోల్ కారణంగా దెబ్బతిందని ఆరోపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కేవలం మైలేజ్ తగ్గడం, ఇంజిన్ వార్నింగ్ లైట్లు వెలగడం లేదా పనితీరు తగ్గడం వంటి లక్షణాల ఆధారంగా E20 పెట్రోల్‌నే కారణంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా అసలు సమస్యకు కారణం ఏమిటో అధికారికంగా నిర్ధారించుకోవడం అవసరమని చెబుతున్నారు. ముందుగా చేయాల్సింది ఇదే వాహనంలో సమస్య కనిపిస్తే మొదట అధికారిక (ఆథరైజ్డ్)…

Read Full News

Sonam Wangchuk: జంతర్‌మంతర్ దగ్గర వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు |

Last Updated:Jul 18, 2026 8:20 AM IST Sonam Wangchuk: ఇప్పుడు జంతర్‌మంతర్ దగ్గర వాంగ్‌చుక్ మద్దతుదారులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఈ దీక్షకు కారణం నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండే. సోనమ్ వాంగ్ చుక్ (File Image) ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ని పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు….

Read Full News

Earthquake: మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ |

Last Updated:Jul 17, 2026 10:04 PM IST మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం వివరాలు వెలువడలేదు. News18 మెక్సికోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూభౌతిక సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మెక్సికోలోని ప్యూర్టో మడెరో సమీప ప్రాంతాలను బలంగా…

Read Full News

Jagannath Rath Yatra: జగన్నాథ స్వామికి రెయిన్ కోట్ ఏంటీ..? దీని పేరు, ప్రత్యేకత పూర్తిగా తెలుసుకోండి

Rath Yatra: సాక్షాత్తు ఆ దేవుడు అంటే పూరీలోని జగన్నాథస్వామి కూడా రెయిన్‌కోట్ ధరిస్తాడు. దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది.అది దేనితో తయారవుతుంది..? చాలామందికి బహుశా ఆ విషయం తెలియకపోవచ్చు. Source link

Read Full News

Indian Railway: టిక్కెట్ లేకుండా రైలు ఎక్కింది.. టీటీఈ ఫైన్ వేశారు, ఆ తర్వాత జరిగిన దానికి టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌కు చెమటలు పట్టాయి.

భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత కోసం ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బందితో పాటు టికెట్ ఎగ్జామినర్లు (TTEలు) కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. కొందరు స్టేషన్లలో విధులు నిర్వహిస్తే, మరికొందరు రైళ్లలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తుంటారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవడం వారి బాధ్యతల్లో ఒకటి. Source link

Read Full News

Pune Murder Case: పూణే మర్డర్ కేసులో సంచలనం.. కేతన్‌ను చంపేందుకు ఇంత పెద్ద ప్లాన్ వేశారా ! |

Last Updated:Jul 17, 2026 3:07 PM IST పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్‌ను స్వయంగా చంపడానికి ముందు, నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ను సంప్రదించారు. పూణేలోని ఒక కేఫ్‌లో వారితో రహస్యంగా సమావేశం అయ్యారని పోలీసుల దర్యాప్తులో తేలింది. Source link

Read Full News

Baba Vangas Prediction: ఒక భారీ వాన పడలేదు.. ఎల్‌నిలో‌తో వినాశనం సమీపిస్తోందా?.. బాబా వెంగా జోస్యం నిజమవుతుందా?

గ్లోబల్ వార్మింగ్‌పై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అడవుల నేలలోని లోతైన కార్బన్ నిల్వలు కూడా కరుగుతున్నాయని, దీంతో భూమి మరింత వేడెక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాబా వెంగా జోస్యాలపై కూడా మరోసారి చర్చ మొదలైంది. Source link

Read Full News

We Are Winning Big In Iran! : ఇరాన్లో అమెరికా భారీ విజయం!

ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు! “మనం ఇరాన్లో చాలా పెద్ద విజయం సాధిస్తున్నాం.. మా కష్టానికి తగ్గ ఫలితాలను మీరు చాలా త్వరలోనే చూస్తారు” అంటూ ట్రంప్ వైట్ హౌస్ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. Source link

Read Full News

AP and Telangana News Live: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

Crime News: సోషల్ మీడియా పరిచయం.. మహిళపై 7 ఏళ్లుగా అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్ |

Last Updated:Jul 16, 2026 7:18 PM IST సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి ఏడేళ్లుగా ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. crime news Crime News: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మహిళపై దీర్ఘకాలంగా లైంగిక దాడులు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి గత ఏడేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతూ తనపై పలుమార్లు అత్యాచారం…

Read Full News