ప్రభన్యూస్

Solar: ఇలా చేస్తే 90 శాతం బ్యాంకు రుణం.. రూ. 78 వేల సబ్సిడీ.. కరెంట్ బిల్లుల బాధ అస్సలు ఉండదు! |

Last Updated:Jul 20, 2026 6:07 AM IST ఎలాంటి ముందస్తు భారీ పెట్టుబడి లేకుండా, చాలా తక్కువ ఖర్చుతోనే ఇంటి పైకప్పు (రూఫ్‌టాప్)పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా సరికొత్త వెసులుబాటును కల్పిస్తున్నాయి. Source link

Read Full News

Football Fever Sweeps Assam And Kerala | అస్సాం, కేరళలో ఫుట్బాల్ ఫీవర్

ఫుట్బాల్ ప్రపంచకప్ సందడి మధ్య అస్సాం, కేరళ రాష్ట్రాల్లో అభిమానులు భారీ సంఖ్యలో స్క్రీనింగ్ కార్యక్రమాలకు హాజరై తమ క్రీడా ఉత్సాహాన్ని తెలిపారు. Source link

Read Full News

Parliament Monsoon Session 2026: పార్లమెంట్‌లో బీజేపీ భారీ వ్యూహం.. ఇండీ కూటమికి ఊహించని షాక్!

Parliament Monsoon Session 2026: ఎప్పుడైతే డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిందో.. అప్పటి నుంచే బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. మళ్లీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయానికి.. వ్యూహం అమలయ్యేలా చేస్తోంది. దీంతో ఈ ఎత్తుగడను ఊహించని ఇండీ కూటమి ఇప్పుడు షాకులో ఉంది. Source link

Read Full News

FIFA World Cup 2026 Final: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్.. ఆ రాష్ట్రంలో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం! |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read Full News

Trump: డబ్బు పిచ్చిలో ట్రంప్ మరో పిచ్చి నిర్ణయం.. మార్కెట్లను శాసించే ఆ పోస్ట్‌లు త్వరగా కావాలంటే రూ. 96 లక్షలు చెల్లించాల్సిందే! |

Last Updated:Jul 19, 2026 2:23 PM IST Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ట్రూత్ సోషల్ (Truth Social) ప్లాట్‌ఫామ్‌లోని కీలకమైన ప్రముఖుల అకౌంట్ల పోస్టులను సాధారణ వినియోగదారుల కంటే ముందే తెలుసుకునేలా ‘ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్’ ఒక సరికొత్త పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ట్రంప్ దీనికి ‘ట్రూత్ ఏపీఐ’ (Truth API) అని పేరు పెట్టారు. దీని ద్వారా అత్యంత ప్రభావవంతమైన 10 అకౌంట్ల నుండి…

Read Full News

Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు మరో భారీ షాక్.. ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీల విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఆమోదం! |

Last Updated:Jul 18, 2026 8:31 PM IST Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోయిన ఆరుగురు ఎంపీలు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా గుర్తించారు. ఈ నిర్ణయంతో సదరు ఆరుగురు పార్లమెంటేరియన్లు ఇకపై లోక్‌సభలో షిండే వర్గం సభ్యులుగా కొనసాగుతారు….

Read Full News

Top 10 News: కేదార్‌నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన…

Read Full News

Indian Railway: ఆవిరి ఇంజిన్ టు హైడ్రోజన్ ట్రైన్.. మోదీ ప్రభుత్వంలో ఊహకందని రేంజ్‌లో మారిన భారతీయ రైల్వే! |

జూలై 17, 2026న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నడిచే ఈ 10-కోచ్‌ల రైలు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. డీజిల్‌కు బదులుగా, ఇది విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగిస్తుంది, దీని ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే ఉద్గారంగా వెలువడుతుంది. ఈ ప్రారంభం…

Read Full News

Shashi Tharoor Rescued From Stuck Lift | హోటల్ లిఫ్ట్లో చిక్కుకున్న శశి థరూర్..!

తిరువనంతపురంలో హోటల్ లిఫ్ట్లో చిక్కుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించగా, వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Source link

Read Full News

Heavy Rain Hits Puri Rath Yatra | జోరువానలో జగన్నాథ రథయాత్ర

ఒడిశాలోని పూరి రథయాత్ర నగరంలో భారీ వర్షం కురిసినా, భక్తులు ఉత్సాహంగా పాల్గొని శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవిని దర్శించుకున్నారు. Source link

Read Full News