ప్రభన్యూస్

EPFO Amnesty Scheme 2026: పీఎఫ్ ట్రస్టులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అమ్నెస్టీ స్కీమ్ పూర్తి మార్గదర్శకాలు ఇవే! | బిజినెస్

పథకం బ్యాక్‌గ్రౌండ్, ముఖ్య ఉద్దేశం: తాజా చట్టపరమైన మార్పుల ప్రకారం.. ఫైనాన్స్ యాక్ట్ 2026, ఆదాయపు పన్ను ఫ్రేమ్‌వర్క్‌ను ఉద్యోగుల భవిష్య నిధి చట్టం, 1952లోని చట్టపరమైన, పరిపాలనాపరమైన నిబంధనలతో లింక్ చేసింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వివరించిన వివరాల ప్రకారం, ఇకపై ఆదాయపు పన్ను చట్టం 2025 కింద పీఎఫ్ ట్రస్టులకు గుర్తింపు దక్కాలంటే, అవి తప్పనిసరిగా EPF చట్టం, 1952లోని సెక్షన్ 17 కింద మినహాయింపు పొంది ఉండాలి. ఈ అమ్నెస్టీ స్కీమ్…

Read Full News

Jagannath Rath Yatra: ఇసకేస్తే రాలనంత జనం.. పూరీలో వైభవంగా జగన్నాథ రథయాత్ర.. వానలోనూ తగ్గని భక్తుల ఉత్సాహం |

Last Updated:Jul 16, 2026 1:46 PM IST ఇసుకేస్తే రాలనంత జనంతో ఒడిశాలోని పూరీలో శ్రీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. కుండపోత వర్షం పడుతున్నా భక్తులు, కళాకారుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అటు అహ్మదాబాద్, ఇటు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. Source link

Read Full News

Indo-Pacific Partners: ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్! |

Last Updated:Jul 12, 2026 12:05 PM IST Indo-Pacific Partners: అమెరికా లాగానే చైనా కూడా శక్తిమంతమైన దేశంగా మారుతోంది. అందువల్ల ఈ రెండు దేశాలూ భారత్‌కి అతి పెద్ద సమస్య కాగలవు. ఇండియా మూడో పెద్ద దేశంగా ఎదగబోతోంది. అయినప్పటికీ వీటికి చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ.. వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ.. అమెరికా, చైనాకి చెక్! ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం వేగంగా పెరుగుతున్న తరుణంలో, అమెరికా…

Read Full News

Iran War: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడు గల్లంతు |

భారత విదేశాంగ శాఖ ప్రకటన “ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జిఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నౌకలో ఉన్న 11 మంది భారతీయ పౌరులలో ఇప్పటివరకు 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతైనట్లు సమాచారం ఉంది. మా రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది. మాకు సహకరిస్తున్న ఒమన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.” ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు “తీవ్ర ఆందోళనకరం” అని భారత…

Read Full News

Shocking News: ఓరి నాయనో.. ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండకూడదు.. భర్త శవం పక్కనే..! |

Last Updated:Jul 16, 2026 12:25 PM IST కర్ణాటక ధార్వాడ్‌లో అత్యంత దారుణం జరిగింది. ఓ వైద్యుడు దారుణ హత్యకు గురవ్వగా, ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో భర్త, కొడుకు పడి ఉంటే.. భార్య మాత్రం ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. Source link

Read Full News

Viral: ఢిల్లీలోని ఈ చెట్టు కరెంట్ ఇస్తుంది.. వాడకం అంటే ఇదీ.. చూసి నేర్చుకోవాల్సిందే!

Viral: క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు నగరాల్లో స్థల కొరత సమస్యను అధిగమించడానికి, ఢిల్లీలోని రేఖా గుప్తా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. Source link

Read Full News

Wayanad Landslide Update : ముగిసిన గాలింపు చర్యలు..!

కేరళలోని వాయనాడ్ కల్లాడిలో సంభవించిన ఘోర కొండచరియల విరిగిపడిన ఘటనలో విషాదకర అప్డేట్. సుదీర్ఘ గాలింపు చర్యల అనంతరం, ప్రమాదంలో గల్లంతైన చివరి వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. దీంతో కల్లాడి ల్యాండ్స్లైడ్ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. Source link

Read Full News

Massive Fire at Private Bus Coach Company : తమిళనాడులోని కరూర్‌లో భారీ అగ్నిప్రమాదం |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read Full News

Mojtaba Khamenei: సస్పెన్స్‌కు తెర.. వచ్చే వారం ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ |

Last Updated:Jul 12, 2026 3:43 PM IST Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి దివంగత అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం మంగళవారం టెహ్రాన్‌లో భారీ సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. మోజ్తబా ఖమేని అయితే ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సంస్మరణ సభ జూలై 23, మంగళవారం సాయంత్రం 5…

Read Full News

Lindsey Graham: లిండ్సే గ్రాహం మరణం వెనుక ఇరాన్! విష ప్రయోగం జరిగిందా? ఆ పర్యటన అనంతరం మృతి |

Last Updated:Jul 12, 2026 4:42 PM IST Lindsey Graham: అమెరికా సీనియర్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ కీలక నేత లిండ్సే గ్రాహం ఆకస్మిక మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతుండగా, ఇరాన్ మాత్రం దీనిని స్వాగతిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. లిండ్సే గ్రాహం మరోవైపు, సౌత్ కారోలినాకు చెందిన 71 ఏళ్ల ఈ నేత మరణం వెనుక ఉన్న పరిస్థితులపై సోషల్ మీడియాలో పలు కుట్ర సిద్ధాంతాలు (Conspiracy Theories) హల్చల్ చేస్తున్నాయి. గ్రాహం మరణంపై…

Read Full News